రాష్ట్రీయం

Vinayaka Chavithi Wishes: ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి.

Telangana Assembly Elections 2023: రూ.500లకే మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంల వివరాలు ఇవిగో

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీలను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభ జరిగింది.

Andhra Pradesh Students in UN: ప్రపంచ ప్రఖ్యాత వేదికపై మాట్లాడిన ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అమలవుతున్న సంస్కరణలపై స్పీచ్

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తోంది. కాగా ఇలా పర్యటించడం ఇదే మొదటిసారి.

Khairatabad Maha Ganapathi LIVE: ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతికి తొలిపూజ (లైవ్)

Rudra

హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు

Advertisement

Khairatabad Maha Ganapathi: జై భోలో గణేశ్ మహారాజ్ కీ... జై.. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల శోభ షురూ.. పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి

Rudra

నేడు వినాయకచవితి పర్వదినం. దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు.

Alpha Hotel Seized: సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్ సీజ్.. హోటల్ వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం, నాణ్యత లేని ఆహారం గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. హోటల్ మూయించేసిన వైనం

Rudra

సికింద్రాబాద్‌ లోని ఆల్ఫా హోటల్‌ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూయించేశారు.

Telangana Rains: తెలంగాణలో నేడూ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్.. వాతావరణ శాఖ వెల్లడి

Rudra

పశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో (Telangana) సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది.

Harish Rao Counter To Congress: కాంగ్రెస్‌వి వారెంటీ లేని గ్యారెంటీలు, వందరోజుల్లోనే కర్ణాటక ఆగమాగం అవుతోంది, కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్ రావు ఘాటు కౌంటర్

VNS

కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమ‌లు చేయ‌లేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారన్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఛార్జీలు పెంచి ప్రజల న‌డ్డి విరిచారని, అక్కడ మీరిచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తున్నారా..? అంటూ నిలదీశారు

Advertisement

Alpha Hotel: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో మటన్ కీమా, రోటీ తిన్న యువకులకు ఫుడ్ పాయిజన్.. హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

ahana

'మటన్ కీమా రోటీ' తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆల్ఫా హోటల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 'మటన్ కీమా రోటీ' తిన్న వెంటనే కస్టమర్ అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Minister Roja On Pawan Kalyan: పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం..మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరిక

ahana

పవన్ కల్యణ్ బ్రతుకు ఎంత? స్థాయి ఎంత అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరింది అని చెప్పుకొచ్చారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం అని అన్నారు.

Revanth Reddy Posters Viral: సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో బంజారాహిల్స్‌ లో పోస్టర్ల కలకలం

Rudra

హైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది.

Maharashtra Accident: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

Rudra

మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Advertisement

Telangana: చిన్న వయసులో ఇవేమి హార్ట్‌ఎటాక్‌లు బాసూ..ఇంట్లో ఆడుకుంటుండగా 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి

Hazarath Reddy

ములుగు జిల్లా - వాజేడు మండల కేంద్రానికి చెందిన సూత్రపు హరిచందర్ అనే బాలుడుకి ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు.

Jana sena Coordination Committee: టైం వచ్చినప్పుడు సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతా, జనసేన-టీడీపీ పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక కామెంట్లు, నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన కమిటీ

VNS

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు (JSP-TDP) ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

JPS Regularization: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు గుడ్‌న్యూస్, అర్హులైన 6,603 మందికోసం పోస్టులు క్రియేట్

VNS

తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(JPS) రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెగ్యులరైజేషన్‌కు అర్హులైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం గ్రేడ్‌- 4 పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretary Officers) పోస్టులను క్రియేట్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Viral Video: వైరల్ గా మారిన హైదరాబాద్ పోలీస్ కపుల్ ప్రీ వెడ్డింగ్ వీడియో...చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నెట్టింట వైరల్ అయ్యింది. విధి నిర్వహణలో ఉంటూనే పోలీస్‌ వాహనంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేశారు.

Advertisement

Palamuru Rangareddy Lift Irrigation Project: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్, శతాబ్దాల పాలమూరు కరువుకు చరమగీతం పాడిన కేసీఆర్..మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు..

ahana

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

Thummala Resigned BRS Party: బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తుమ్మల

ahana

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు సమర్పించారు. తుమ్మల ఏక వాక్యంలో రాజీనామా లేఖను ముగించారు. ‘ఇన్నాళ్లూ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు, మీరు పార్టీకి నా రాజీనామాను ఆమోదించగలరంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

TET Results: 27న టెట్‌ ఫలితాల వెల్లడి.. పేపర్‌-1కు 84.12%, పేపర్‌-2కు 91.11% హాజరు

Rudra

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్‌-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్‌ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు.

Palamuru-Rangareddy Project: నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన

Rudra

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

Advertisement
Advertisement