రాష్ట్రీయం
Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
Rudraగత కొన్నిరోజులుగా తిరుమలలో తక్కువగా నమోదైన భక్తుల తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులకు శ్రీకారం.. కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా? మరి బండి సంజయ్ పరిస్థితి??
Rudraతెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఈక్రమంలో బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యేలానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి అదనంగా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Group-4 Exam Today: గ్రూప్‌-4 పరీక్ష నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్‌.. ఈ జాగ్రత్తలు మరిచిపోకండి!
Rudraఅభ్యర్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌4కు సర్వం సిద్ధమైంది. శనివారం పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది.
Lingamaneni Guest House Attachment: చంద్రబాబు ఇంటి జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలన్న కోర్టు, చంద్రబాబుకు కేసుతో సంబంధమేంటని టీడీపీ ప్రశ్న
VNSవిజయవాడలో కరకట్ట మీదున్న లింగమనేని నివాసం (Lingamaneni Guest House) జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జప్తు చేయటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) దాఖలు చేసిన పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. లింగమనేని రమేశ్ తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని చెప్పింది.
Instructions For Group 4 Exam: గ్రూప్‌ -4 పరీక్షలకు వెళ్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి, తాళిబొట్టు, మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు!
VNSగ్రూప్‌-4 పరీక్ష (Group 4 Exam) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్‌ ఉండగా.. ఈసారి థంబ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతి పరీక్షాకేంద్రంలో థంబ్‌ యంత్రాలను సిద్ధం చేశారు.
South Central Railway: ఏపీలో 23 రైల్వే స్టేషన్లు మూసివేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, మూసివేసిన స్టేషన్ల పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyదక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజనలో మే, జూన నెలలో 23 రైల్వే స్టేషన్లను మూసివేశారు. 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Anakapalle Blast Video: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు
Hazarath Reddyఏపీలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంలో సాహితీ ఫార్మా కంపెనీ దాదాపు 80 శాతం కాలిపోయింది. ఒక్కసారిగా ఎగసని మంటలతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీసారు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Andhra Pradesh Blast: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం, ఏడుగురి పరిస్థితి విషమం, 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని తెలిపిన డాక్టర్లు
Hazarath Reddyఅచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు
Telangana Shocker: సిరిసిల్లలో ఘోర విషాదం, మిడ్ మానేరులో దూకి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య, మృతుల్లో 14 నెలల పసికందు..
Hazarath Reddyరాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద ఉన్న మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తోంది
Anakapalle Blast: అనకాపల్లి అచ్చుతాపురం ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు..
Hazarath Reddyఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి.
Anakapalle Blast: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు, ఎగసిపడుతున్న మంటలు
Hazarath Reddyఏపీలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంలో సాహితీ ఫార్మా కంపెనీ దాదాపు 80 శాతం కాలిపోయింది. ఒక్కసారిగా ఎగసని మంటలతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీసారు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Techie Falls From Moving Train: మొబైల్ ఫోన్ కోసం కదులుతున్న రైలు నుంచి కింద పడి టెకీ మృతి, ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో విషాదకర ఘటన
Hazarath Reddyబుధవారం బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు అతని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించగా, కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద కూర్చున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ వారిని పట్టుకునే ప్రయత్నంలో కిందపడి మరణించాడు.
Shaik Darvesh Saheb: కేరళ నూతన డీజీపీగా తెలుగోడు షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌, ఆనందం వ్యక్తం చేస్తున్న స్నేహితులు
Hazarath Reddyకేరళ డీజీపీగా వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.బక్రీద్‌ రోజున దర్వేష్‌ సాహెబ్‌కు ఉన్నత పదవి దక్కడంతో ఇక్కడ ఆయన బాల్య స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Vijayashanthi on MLA Raja Singh: మళ్లీ బీజేపీలో అగ్గి రాజేసిన విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ లేట్ చేస్తోందని ట్వీట్
Hazarath Reddyతెలంగాణలో బీజేపీలో అంతర్గత వార్ కొనసాగుతూనే ఉంది. జితేందర్ రెడ్డి..బండి సంజయ్ మీద చేసిన ట్వీట్ వేడి చల్లారక ముందే నటి, బీజేపీ నేత విజయశాంతి మరో ట్వీట్ తో అగ్గి రాజేశారు. విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన CBI, నిందితుల రిమాండ్‌ ను 14 రోజులు పొడిగించిన నాంపల్లి కోర్టు
Hazarath Reddyమాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తుపై సీబీఐ(CBI)కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది
Bandi Sanjay on Bathrooms: వీడియో ఇదిగో, మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశ ప్రధాని ఎర్రకోట మీద బాత్రూంల గురించి మాట్లాడటం ఏంది అని హేళన చేశారు. మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, ఇండ్ల గురించి తెలుసు - బండి సంజయ్
Hyderabad: వీడియో ఇదిగో, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు
Hazarath Reddyఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని తన అనుచరులతో చితకబాదినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Revanth Reddy: వీడియో ఇదిగో, పేద రెడ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే బైట నిలబెడతామని వెల్లడి
Hazarath Reddyమా ఇంటికి పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే మాత్రం మా గన్‌మెన్‌లు బైట నిలబెడతారు - రేవంత్ రెడ్డి
Hyderabad Shocker: పెళ్లి అయిన మరుసటి రోజే వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు.. హైదరాబాద్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో తర్వాత మలుపు ఏంటంటే??
Rudraహైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి
Rudraతెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది.