ఆంధ్ర ప్రదేశ్

Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Peoples Pulse Exit Poll: 95 నుంచి 110 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 45 నుంచి 60 సీట్ల మధ్యలో వైసీపీ, జనసేన 14-20 మధ్యలో, Peoples Pulse Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

KK Surveys Exit Poll: 133 సీట్లతో టీడీపీ అధికారంలోకి, జనసేన 21 సీట్లు, 13 సీట్లకు పరిమితం కానున్న వైసీపీ, KK Surveys Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Race Exit Poll: 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్, Race Exit Poll ఇదిగో, కూటమిని ఓటర్లు విశ్వసించలేరని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Race Exit Poll తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 53 నుంచి 60 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

Wrap Strategies Exit Poll: ఏపీలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం, 158 సీట్లతో అధికారం ఏర్పాటు చేయనున్న జగన్, Wrap Strategies Exit Poll ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Wrap Strategies Exit Poll: తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 158 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 13 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది

TTD Good News: ఎంత ర‌ద్దీ ఉన్నా...వాళ్ల‌కు మాత్రం అరగంట‌లోనే తిరుమల శ్రీ‌వారి ఫ్రీ ద‌ర్శ‌నం, భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

VNS

శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్‌ను (Slots) ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

AB Venkateswara Rao: బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ, మీడియాతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, నా కల నెరవేరిందని వెల్లడి

Hazarath Reddy

పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. విజయవాడలో ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘‘రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్‌ తీసుకుంటున్నా.

Amit Shah Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Hazarath Reddy

తిరుమల శ్రీవారిని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి ప్రసాం, చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

Andhra Pradesh: భర్త వేరే మహిళతో ఆ పనిలో ఉండగా ఎంట్రీ ఇచ్చిన భార్య, పట్టుకుని ఇద్దరినీ చితకబాదిన వీడియో ఇదిగో, న్యాయం కోసం భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసన చేపట్టిన మిస్‌ వైజాగ్‌ నక్షత్ర

Hazarath Reddy

విశాఖలో తన భర్త వేరే మహిళతో ఉండగా మిస్‌ వైజాగ్‌ నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడంటూ భర్తతో పాటు సదరు యువతిని చితకబాదింది. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది.

Murder Caught on Camera: ఏలూరులో ప్రియురాలిని కత్తితో ప్రియుడు పొడిచి చంపిన వీడియో ఇదిగో, పక్కకు పిలిచి దారుణంగా..

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అదే కత్తితో తన పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చిన తిమ్మాపురం ఎస్ఐ, మందు కొడుతూ, సిగరెట్ కాల్చుతూ వీడియోకి అడ్డంగా దొరికిన ఎస్ఐ రవీంద్ర

Hazarath Reddy

పోలీస్ స్టేషన్ ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న స్టేషన్‌నే బారుగా మార్చివేశాడు. మందు, విందుకు అడ్డాకు మార్చాడు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సై రవీంద్ర పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చేశాడు.

Advertisement

Andhra Pradesh Elections Results 2024: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై వెనక్కి తగ్గిన ఈసీ, ఏపీ సీఈవో జారీ చేసిన మెమో వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు స్పష్టం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది

Andhra Pradesh Horror: దారుణం, ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై స్నేహితుడు అత్యాచారం, చెట్టుకు కట్టేసి మరీ అఘాయిత్యం

Hazarath Reddy

ఏపీలోని తిరుప‌తి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా గుడికి తీసుకెళ్లమంటూ ప్రియుడికి చెప్పి దారి మధ్యలో ప్రియుడిని చెట్టుకు కట్టేసి దారుణం ప్రియురాలిపై రేప్ చేశాడు స్నేహితుడు. సూళ్లూరు పేట మండ‌ల ప‌రిధిలోని దామ‌రాయ గ్రామ ప‌రిస‌రాల్లో మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకినట్లుగా వెల్లడించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి.

AP ECET Result 2024 Out: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల, బాలుర కన్నా బాలికలదే పైచేయి, స్కోర్‌కార్డ్‌ను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ AP ECET 2024 ఫలితాలను ఈరోజు, మే 30న ప్రకటించింది. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

Advertisement

Andhra Pradesh Election Results 2024: పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వైసీపీ, ఇప్పటికే సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

మే 13న జరిగిన ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు.

Andhra Pradesh: బాపట్లలో తీవ్ర విషాదం, నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి నలుగురు హైదరాబాదీలు గల్లంతు, రెండు మృతదేహాలు లభ్యం, కొనసాగుతున్న గాలింపు చర్యలు

Hazarath Reddy

ఏపీలో బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు

Liquor Shops Bandh in AP: ఏపీలో జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా చూడాలని డీజీపీ ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది.

Cyclone Remal Effect: వీడియోలు ఇవిగో, ఉప్పాడలో ఇంకా అల్లకల్లోలంగానే సముద్రం, ఇళ్లలోకి దూసుకువచ్చిన సముద్రపు నీరు

Hazarath Reddy

రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజుల నుంచి ఏపీలో కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి

Advertisement
Advertisement