తెలంగాణ

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

రాష్ట్రాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను చూస్తు ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తేల్చిచెప్పారు.

Hydra Commissioner Ranganath: 2025 చాలా కీలకం.. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌, హైడ్రా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

Arun Charagonda

హైడ్రా కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగుర‌వేశారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌(AV Ranganath). ప్ర‌జ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలని హైడ్రా అధికారుల‌కు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

CM Revanth Reddy: నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి... అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అవుతాయన్న రేవంత్

Arun Charagonda

రాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతులకు చెక్కులను అందించారు.

Republic Day 2025: రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో

Arun Charagonda

గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు.

Advertisement

CM Revanth Reddy On UGC Rules: యూజీసీ నిబంధనలపై కేంద్ర కుట్ర.. ఇది రాజ్యాంగంపై దాడి చేయడమేన్న సీఎం రేవంత్ రెడ్డి, మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని వెల్లడి

Arun Charagonda

UGC నిబంధనలు మార్చి విశ్వ విద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).

Road Accident At Warangal: రిపబ్లిక్ డే వేళ వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి.. షాకింగ్ వీడియో

Arun Charagonda

గణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ.ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.

Former MLC Satyanarayana Passes Away: సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సత్యనారాయణ కన్నుమూత.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ

Arun Charagonda

సంగారెడ్డికి చెందిన సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ(R. Satyanarayana) ఆకస్మికంగా మృతి చెందారు.

Telangana: జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారుల ఓవరాక్షన్.. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు, షాకింగ్ వీడియో

Arun Charagonda

అప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టిన సంఘటన తెలంగాణ(Telangana)లోని జనగామ(Jangaon) జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement

Meerpet Woman Murder Case Update: వెబ్ సిరీస్ ప్రభావంతో భార్యను ముక్కలుగా నరికిన భర్త.. మీర్‌పేట్ హత్య కేసులో సంచలన నిజాలు, పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

Arun Charagonda

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చిన( Meerpet Woman Murder Case) సంగతి తెలిసిందే.

Metpally Gurukul School: ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము.. ఇద్దరు విద్యార్థులు మృతి, షాకింగ్ వీడియో

Arun Charagonda

తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థుల బాధ వర్ణణాతీం. రోజుకో సంఘటనతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసింది పాము.

Man kills Mother For Pension: ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు.. నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామం

Rudra

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Republic Day Parade LIVE: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు (లైవ్)

Rudra

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Four Welfare Schemes Launching Today: తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలకు నేడే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లా పర్యటనలో వీటిని ప్రారంభించనున్నారు.

Google Doodle Republic Day 2025: నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్‌ చూశారా?

Rudra

గణతంత్ర దినోత్సవాన్ని నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది.

Hyderabad Traffic Alert: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గణతంత్ర దినోత్సవం నేడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్‌ లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Revanth Reddy Reaction on Padma Awards: పద్మ అవార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి, కేంద్రం వివక్ష చూపి, తెలంగాణకు అన్యాయం చేసిందన్న రేవంత్‌, ఈ విషయంలో ప్రధానికి లేఖ రాసే యోచన

VNS

పద్మ పురస్కారాల (Padma Awards 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాయాలని యోచనలో సీఎం ఉన్నారు.

Advertisement

Padma Awards: దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌, నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్‌కు పద్మభూషణ్, మరికొందరికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

VNS

కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

New Type Of Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం.. బ్యాంకు అధికారుల రూపంలో మోసం, క్లోనింగ్ యాప్‌తో అకౌంట్‌లో డబ్బులు మాయం, జాగ్రత్తగా ఉండాలన్న సజ్జనార్

Arun Charagonda

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar). సైబర్ నేరం యొక్క కొత్త రూపం ఉద్భవించింది

Adilabad: పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీగా కళ్యాణ లక్ష్మీ డబ్బులు..ఆదిలాబాద్‌లో బ్యాంకు సిబ్బంది నిర్వాకం, బాధితురాలు కంటతడి

Arun Charagonda

తెలంగాణలోని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి(Kalyana Laxmi) డబ్బులు జమ చేసింది బ్యాంకు సిబ్బంది.

Nagar Kurnool: విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

Arun Charagonda

నాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది.

Advertisement
Advertisement