Technology

Two Headed Snake: రెండు తలలు ఉన్నా మిగతా శరీరమంతా ఒకటే.. చేయి దగ్గర పెడితే, రెండు తలలతోనూ కాటు వేస్తుందోయ్.. అరుదైన రెండు తలల మిల్క్ స్నేక్... వీడియో ఇదిగో!

Jai K

తల పక్కనే మరో తలతో అక్కడక్కడ అరుదైన రీతిలో కొన్ని పాములు దర్శనమిస్తుంటాయి. అమెరికాలోని నార్త్ కరొలినాలో పాముల ఫామ్ నిర్వహిస్తున్న జిమ్మీ మేబ్.. ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము వివరాలను వెల్లడించారు.

Hyderabad Police: 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్‌ అవ్వమని మెసేజ్ లింక్ వచ్చిందా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ గుల్లే, ఏ మెసేజ్‌ను నమ్మొద్దని చెబుతున్న పోలీసులు

Hazarath Reddy

ఫాస్టెస్ట్‌ 5జీ నెట్‌ వర్క్‌ దేశంలోకి అందుబాటులోకి రావడంతో సైబర్‌ నేరగాళ్లు దీన్ని ఆసరా చేసుకుని రెచ్చిపోతున్నారు. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్‌ పేరుతో లింకులు క్రియేట్ చేసి కస్టమర్ల నుండి భారీ స్థాయిలో డబ్బును కొల్లగొడుతున్నారు.

Toll Free Number 1930: లోన్‌ యాప్స్‌ ఏజెంట్లు వేధిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేసిన ఏపీ రాష్ట్ర హోంశాఖ

Hazarath Reddy

లోన్‌ యాప్స్‌ వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ అధికారులు సోమవారం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేశారు.

Facebook Warning: ఈ యాప్స్‌ వాడుతుంటే మీ ఫేస్‌ బుక్‌ లాగిన్ డీటేల్స్ డేంజర్‌ లో పడ్డట్లే, ఇప్పటికే 10లక్షల మంది యూజర్ నేమ్స్, పాస్‌ వర్డ్‌లు దొంగతనానికి గురైనట్లు ప్రకటించిన మెటా, ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయో ఒకసారి చెక్‌ చేసుకోండి!

Naresh. VNS

ఈ యాప్‌లను డెవలప్ చేసిన డెవలపర్లు యూజర్లను మోసగించేందుకు ఫేక్ రివ్యూలను ఉంచుతారని కూడా మెటా వివరిస్తుంది. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు వినియోగదారులు అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. మీ Facebook ID సెక్యూర్ చేసుకోవాలంటే.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని Meta సూచిస్తోంది.

Advertisement

EPF Interest: ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ మిస్, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ సమస్య తలెత్తిందని వెల్లడి

Hazarath Reddy

ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ (EPF Interest) మొత్తం కనిపించడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం (finance ministry clarifies) చేసింది.

Surya Grahan 2022: అక్టోబర్ 25న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం, కల్లోలంగా మారనున్న ఆ మూడు గ్రహాలు, ఈ ఆరు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు

Hazarath Reddy

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సహా శని గ్రహం యొక్క స్థానం మరియు కదలికలు మారబోతున్నాయి. అక్టోబర్ నెలలో, 2022 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం (Surya Grahan 2022) కూడా జరగబోతోంది.

Wipro: వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో, ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన ఐటీ దిగ్గజం

Hazarath Reddy

విప్రో మళ్లీ ఉద్యోగులకు షాకిచ్చింది. ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన ఐటీ దిగ్గజం (Wipro) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్‌ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్‌ పెట్టింది.

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, 4k వీడియోలు చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్

Hazarath Reddy

యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్‌ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్ ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉండాలి.

Advertisement

VCL Media Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఎందుకు నిషేధించారు, కారణం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించిన వీడియో లాన్, న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక

Hazarath Reddy

నిషేధం విధించడంతో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ మాతృసంస్థ వీడియో లాన్ తీవ్రంగా స్పందించింది. భారత కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

North Korea: జపాన్‌‌కు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా, జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని ప్రయోగించిన అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌–ఉన్‌

Hazarath Reddy

నార్త్‌ కొరియా జపాన్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మంగళవారం జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Mangalyaan Mission Over: మార్స్ మీద మంగళ్ యాన్ కథ ముగిసింది, గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించిన ఇస్రో, 8 సంవత్సరాల పాటు సేవలందించిన మామ్

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంగారక (mars) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ (Mangalyaan Mission Over) ముగిసింది.

Light Combat Helicopters: ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ప్రత్యేకతలు ఇవే, కంటికి కనపడనంత వేగంతో శత్రువుల నుంచి తప్పిచుకునే సామర్థ్యం దీని సొంతం

Hazarath Reddy

దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ‘ప్రచండ్‌’ను (Prachanda) జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) ప్రవేశపెట్టారు.

Advertisement

JioFiber Festival Bonanza: జియో కొత్త ఆఫర్లతో దుమ్మురేపింది, ఒక్క రీఛార్జ్‌తో రూ. 4,500 వరకు బెనిఫిట్స్‌, ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి

Hazarath Reddy

దసరా సందర్భంగా జియో బంఫరాపర్లతో ముందుకొచ్చింది. రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్‌ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్‌ సొంతం చేసుకోవచ్చు.

Jio Laptop: రూ.15 వేలకే 4జీ సిమ్ ఇన్‌ బిల్ట్‌గా జియా ల్యాప్‌టాప్, మరో సంచలనానికి రెడీ అవుతున్న ముకేష్ అంబానీ, రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం

Hazarath Reddy

4జీతో దేశంలో సంచలనాలు స‌ృష్టించిన రిలయన్స్‌ జియో (Reliance Jio) తాజాగా మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. తక్కువ ధర ల్యాప్‌ టాప్‌ ‘జియోబుక్‌’తో దేశంలో కొత్త ఒరవడికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Light Combat Helicopters: ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లోకి తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, నేడు వాయుసేనలో ప్రవేశపెట్టనున్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి

Hazarath Reddy

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లను నేడు రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరిలు నేడు లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వేదికగా ఇవి ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి.

5g Services Worldwide: మనకంటే చాలా నెలల ముందుగానే పలు దేశాల్లో 5జీ సర్వీసులు, ప్రపంచవ్యాప్తంగా 5జీ సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసా? 5జీ సేవల్లో మనకంటే చాలా ముందున్న చైనా, కొరియా దేశాలు, 5జీ సర్వీసులతో లాభాలు, నష్టాలు తెలుసుకోండి!

Naresh. VNS

ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు చైనాలో (China) 356 నగరాల్లో, అమెరికాలో 296, ఫిలిప్పీన్స్‌లో 98, దక్షిణ కొరియాలో 85 నగరాల్లో కొన్నేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, యూకే, స్పెయిన్, కెనడా, థాయిలాండ్, స్వీడన్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్, భూటాన్, కెన్యా.. ఇలా సుమారు 72 దేశాల్లోని 1947 నగరాల్లో 5జీ సేవలు నడుస్తున్నాయి.

Advertisement

5G Services In India: దేశంలో అందుబాటులోకి 5జీ సర్వీసులు, అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ, 20 రెట్లు అధిక వేగం సొంతం, ముందుగా మెట్రో నగరాల్లో మాత్రమే 5జీ సర్వీసులు, వీలైనంత తొందరగా విస్తరించనున్న టెలికాం కంపెనీలు

Naresh. VNS

భారత్ పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2023 – 2040 మధ్యకాలంలో రూ. 36.4 లక్షల కోట్లు ($455 బిలియన్లు)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుతం 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుంది. కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని నిపుణులు చెబుతున్నారు.

First 5G-ready Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 5జీ నెట్‌వర్క్ రెడీ, ప్రస్తుతమున్న వైఫై కంటే 20రెట్లు వేగంగా సేవలు, ఫస్ట్ 5జీ ఎయిర్ పోర్టుగా రికార్డులకెక్కిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్, మోదీ ప్రారంభించగానే ఇక్కడే తొలిసారి 5జీ సర్వీసులు షురూ

Naresh. VNS

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికులు త్వరలో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న Wi-Fi సిస్టమ్ కంటే 5G నెట్‌వర్క్ 20 రెట్లు వేగవంతమైన డేటా వేగాన్ని అందిస్తుందని అథారిటీ చెబుతోంది.

Electric Plane: ఇది పూర్తిగా విద్యుత్ తో నడిచే విమానం... ప్రపంచంలో మొట్టమొదటిది.. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఆర్డర్లు.. (వీడియోతో)

Jai K

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు 'ఆలిస్'.

5 Money Changes From October: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డీ మ్యాట్ అకౌంట్ ఉందా? అయితే అక్టోబర్ 1 లోగా ఈ పనులు చేయకపోతే నష్టపోతారు, అక్టోబర్ నెల నుంచి జరుగనున్న ఐదు మార్పులు ఇవే!

Naresh. VNS

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ (Tokenization) విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.

Advertisement
Advertisement