టెక్నాలజీ

Mukesh Ambani: భారత్ త్వరలో జపాన్‌ను అధిగమిస్తుంది, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అంచనా, గ్రీన్ ఎనర్జీలో ఇండియా లీడర్ అయ్యే అవకాశం..

Krishna

భారత్‌తో సహా ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ, భారత్ త్వరలో జపాన్‌ను అధిగమిస్తుందని బుధవారం పేర్కొన్నారు. 2030 నాటికి జీడీపీలో జపాన్‌ను భారత్‌ అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Jio Cable System: జియో మరో సంచలనం, సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌, ముంబై, చెన్నై కేంద్రంగా పదహారు వేల కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ వేస్తున్న దిగ్గజం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మ‌రో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోని ఇత‌ర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గాన ఇంట‌ర్నెట్ కేబుల్ (Reliance Jio Cable System) నిర్మాణాల్ని చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.

Reliance Jio: జియోకి ఏమయింది, భారీగా షాక్ ఇస్తున్న యూజర్లు, డిసెంబర్ నెలలో 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన జియో, 4.75 లక్షల మంది కొత్త యూజర్లను యాడ్ చేసుకున్న ఎయిర్‌టెల్

Hazarath Reddy

రిలయన్స్ జియో సంస్థకు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో మొబైల్ యూజర్లు జియోను (Reliance Jio) వదిలి వెళ్లారు. గత నెలతో పోలిస్తే డిసెంబర్ 2021లో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య 1.28 కోట్లు తగ్గిందని ట్రాయ్ డేటా గురువారం వెల్లడించింది.

WhatsApp: వాట్సాప్‌ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే జైలుకే! రూ. 20 లక్షలు ఫైన్, ఐదేళ్లు శిక్ష, కొత్త చట్టం ఎక్కడ తెచ్చారో తెలుసా?

Naresh. VNS

రెడ్ హార్ట్ ఎమోజీ (red heart emoji) విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే జైలులో వేస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని (red heart emoji)పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు.

Advertisement

Huawei: హువావేకు ఆదాయ పన్నుశాఖ భారీ షాక్, దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన పలు కార్యాలయాల్లో ఐటీ దాడులు, భారత నియమాలకు కట్టుబడి ఉన్నామని తెలిపిన హువావే

Hazarath Reddy

ప్రముఖ చైనీస్‌ టెలికాం దిగ్గజం హువావేకు ఆదాయ పన్నుశాఖ గట్టి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత విచారణలో భాగంగా హువావేకి చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి.

Realme 9 Pro Series: టాప్ఎండ్ ఫీచర్ల‌తో రియల్‌మి 9 ప్రో సీరీస్ ఇండియాకు వచ్చేశాయి, ధర, ఫీచర్లు, ఆఫర్లు ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

చైనా దిగ్గజం Realme భారత్‌లో రియ‌ల్మి 9 ప్రొ ప్ల‌స్‌, రియ‌ల్మి 9 ప్రొ మోడ‌ల్స్‌తో 9 ప్రొ సిరీస్‌ను (Realme 9 Pro Series) లాంచ్ చేసింది. టాప్ఎండ్ ఫీచర్ల‌తో రియ‌ల్మి 9 ప్రొ ప్ల‌స్ (Realme 9 Pro+) ఖ‌రీదైన ఫోన్‌గా ముందుకు రాగా, రియ‌ల్మి 8 ప్రొకు కొనసాగింపుగా మెరుగైన స్పెసిఫికేష‌న్స్‌తో రియ‌ల్మి 9 ప్రొను కంపెనీ ప్ర‌వేశ‌పెట్టింది.

Vivo T1 5G: 50 ఎంపీ రియర్‌ కెమెరా 5జీ ఫోన్ కేవలం రూ. 15,990కే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని సొంతం, భారత మార్కెట్లో వచ్చేసిన వివో టీ1 5జీ ఫోన్‌

Hazarath Reddy

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా భారత మార్కెట్లో టీ1 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. టీ సిరీస్‌లో ఇది మొదటి స్మార్ట్‌ఫోన్‌ అని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, వివో పోర్టల్, రిటైల్‌ స్టోర్స్‌లో దీని ధర రూ. 15,990 నుంచి రూ. 19,990 వరకూ ఉంటుంది. ప్రత్యేక ఆఫర్లు వినియోగించుకుంటే రూ. 14,990కే పొందవచ్చని వివో వివరించింది.

Valentine Day 2022: ప్రేమికులరోజున స్మార్ట్‌ఫోన్‌ కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా,తక్కువ ధరలో వచ్చే స్మార్ట్ ఫోన్లు మీకోసం...

Krishna

ప్రేమికులరోజున స్మార్ట్‌ఫోన్‌ కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా.. తక్కువ ధరలో వచ్చే కొన్ని ప్రత్యేక మొబైల్‌ ఫోన్ల గురించి తెలుసుకోండి. వీటిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్థానిక మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్‌లకు 4 GB RAM లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 8799.

Advertisement

Samsung Galaxy S22 Series: శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ వచ్చేశాయి, మూడు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు, ప్రారంభ ధర రూ.59,800

Hazarath Reddy

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ తన లేటెస్ట్ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో భాగంగా...శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ రిలీజ్‌ చేసింది.

Govt Bans 54 Chinese Apps: మళ్లీ 54 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత్, దేశ భద్రతకు పెనుముప్పుగా మారాయని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

గత సంవత్సరం, భారతదేశం PUBG మొబైల్, టిక్‌టాక్, వీబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్‌తో సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించింది. భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించనుందని వార్తా సంస్థ ANI ట్వీట్ చేసింది.

ISRO's First Launch in 2022: ఈ ఏడాది ఇస్రో తొలి విజయం, నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్‌, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్‌ సోమనాథన్‌

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని (ISRO's First Launch in 2022) అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్‌ ప్రయోగం (PSLV-C52 Successfully Launches Earth Observation) విజయవంతమయింది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన సీ52 రాకెట్‌ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Biggest Crypto Lure: షాకిస్తున్న క్రిప్టోకరెన్సీ రొమాన్స్‌ స్కాం, గత 5 ఏళ్లలో $1.3 బిలియన్లను కోల్పోయిన రసికులు, డేటింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్‌లో ఇరుక్కున్న పలువురు..

Hazarath Reddy

మీరు నెట్‌ఫ్లిక్స్ యొక్క కొత్త డాక్యుమెంటరీ "ది టిండెర్ స్విండ్లర్"ను చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో డేటింగ్ యాప్‌ని ఉపయోగించి పలువురి స్త్రీలను మోసం చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదు సంవత్సరాలలో రొమాన్స్ స్కామ్‌ల (Biggest Crypto Lure) కారణంగా రసికులు $1.3 బిలియన్లను కోల్పోయారు

Advertisement

Android 12 Update: ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ వచ్చే ఫోన్లు ఇవే! కొత్త ఓఎస్‌పై అన్ని కంపెనీల కసరత్తు, ముందుగా ఈ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ అప్‌ డేట్

Naresh. VNS

ఆండ్రాయిడ్12 వచ్చేసింది. త్వరలోనే అన్ని బ్రాండ్ల మొబైల్స్ లో ఈ కొత్త ఓఎస్ అప్‌ డేట్ రానుంది. ఈ కొత్త ఓఎస్‌లో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (Interface) మారడంతోపాటు వన్‌హ్యాండ్ మోడ్‌, ప్రత్యేకమైన గేమింగ్‌ మోడ్‌, టేక్‌ మోర్ బటన్‌, యూఆర్‌ఎల్ షేరింగ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను కొన్ని మొబైల్‌ కంపెనీలు తాజాగా విడుదల చేసిన మోడల్స్‌లో పరిచయం చేశాయి.

Google Chrome Users Alert: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, వెంటనే మీ క్రోమ్ అప్‌డేట్ చేయాలని తెలిపిన CERT-In, ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

గూగుల్ క్రోమ్ యూజర్ల కోసం కోసం ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ఈ రోజుల్లో సైబర్ దాడులు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది.

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా, ఏం ఫర్లేదు కొత్త ఆధార్ తిరిగి పొందడం చాలా సింపుల్, ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీ కోసం

Hazarath Reddy

ఇప్పుడు ఆధార్ కార్డు నేడు అన్నింటికీ గుర్తింపు కార్డుగా మారిపోయింది. మొబైల్ సిమ్ కార్డు దగ్గర్నుంచి, క్రెడిట్ కార్డు, వంట గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ప్రారంభం, పెట్టుబడులు అన్నింటికీ 'ఆధార్' ఆధారంగా మారింది.మరి ఉన్నట్టుండి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎలా పొందాలో చాలామందికి తెలియదు. అయితే తిరిగి పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయి.

Reliance Jio Customers Faces Trouble: జియో నెట్ వర్క్ డౌన్, ఇబ్బందులు పడ్డ కస్టమర్లు, పునరుద్ధరిస్తామని పేర్కొన్న కంపెనీ...

Krishna

రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ ఒక్కసారిగా డౌన్‌ అయ్యింది. ముంబై టెలికాం సర్కిల్‌ పరిధిలో నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాల్స్‌ ఇన్‌కమ్‌, అవుట్‌గోయింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు యూజర్లు.

Advertisement

Metaverse Gang-Rape: వర్చువల్ వరల్డ్‌లో మహిళపై గ్యాంగ్ రేప్, మూడు నుంచి నాలుగు మగ అవతారాలు నా అవతార్‌పై సామూహిక అత్యాచారం చేసి ఫోటోలు తీశారని ఆరోపించిన మహిళ

Hazarath Reddy

ఫేస్‌బుక్‌లో మెటావర్స్ గ్యాంగ్-రేప్ ఘటన ఇంగ్లాండ్‌లో కలకలం రేపుతోంది. మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే గ్యాంగ్‌రేప్ కు (Metaverse Gang-Rape) గురయ్యానని 43 ఏళ్ల నినా జేన్ పటేల్ ఆరోపించారు. గత ఏడాది చివర్లో మెటా రూపొందించిన VR ప్లాట్‌ఫారమ్ హారిజన్ వరల్డ్స్‌లో బీటా టెస్టర్‌గా ఉన్నప్పుడు తన వర్చువల్ అవతార్‌కు ఏం జరిగిందో వివరించారు.

Aadhaar Update: ఆన్‌లైన్‌‌లో ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడం ఎలా? ఏమేమి ధృవ పత్రాలు కావాలి, అప్‌డేట్ తర్వాత పాత మీ నంబర్ మారుతుందా, పూర్తి గైడ్ మీకోసం..

Hazarath Reddy

భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ( Aadhaar Card Online) ఒకటి. 1.2 బిలియన్ల కంటే ఎక్కువ జనాభాతో, ఫోటో, చిరునామా, పుట్టిన తేదీ మరియు లింగం వంటి వ్యక్తిగత వివరాలతో పాటు ప్రత్యేకమైన 12-అంకెల కోడ్‌తో భారతదేశంలోని వ్యక్తులందరినీ గుర్తించడానికి భారతదేశ ప్రభుత్వానికి ఆధార్ కార్డ్ ఒక మార్గం.

Meta Shares Crash 26%: కుప్పకూలిన ఫేస్‌బుక్‌ మెటా షేర్లు, దాదాపు రూ. 15 లక్షల కోట్లు నష్టపోయిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా

Hazarath Reddy

ప్రపంచ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతస్థాయిలో Facebook కంపెనీ మార్కెట్‌ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. అమెరికాలో గురువారం మార్కెట్‌ ప్రారంభ క్షణాల్లోనే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేర్లు 25 శాతం కుప్పకూలాయి.

WhatsApp India: వాట్సాప్ దిమ్మతిరిగే షాక్, ఏకంగా 20 లక్షల యూజర్ల అకౌంట్స్‌ను డిలీట్ చేసింది, భారత కొత్త ఐటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌

Hazarath Reddy

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp India) రూల్స్‌ను ఉల్లంఘించిన యూజర్లవి ఏకంగా 20 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేసినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలను ( IT Rules 2021) ఉల్లంఘించిన యూజర్ల అకౌంట్స్‌ను పూర్తిగా బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

Advertisement
Advertisement