World

Israel-Hamas War: వీడియో ఇదిగో, యుద్దంలో పట్టుబడిన పాలస్తీనీయుల బట్టలూడదీసి అర్థ నగ్నంగా ఊరేగించిన ఇజ్రాయెల్‌ బలగాలు

Hazarath Reddy

హమాస్‌ మిలిటెంట్లకు ఇజ్రాయెల్‌ బలగాలకు మధ్య యుద్ధంతో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఈ యుద్ధంలో పట్టుబడ్డ పాలస్తీనీయుల పట్ల ఇజ్రాయెల్‌ బలగాలు దారుణంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి

100 Day Cough: యూకేను క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త మ‌హ‌మ్మారి, ద‌గ్గుతో డేంజ‌ర్ లో ప‌డుతున్న ప్ర‌జ‌లు, 100 రోజుల ద‌గ్గుతో జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిస్తున్న ఆరోగ్య నిపుణులు

VNS

యూకేని ‘100 రోజుల దగ్గు’ (100 Day Cough) వణికిస్తోంది. కోరింత దగ్గు రకానికి చెందిన ఈ దగ్గు మూడునెలల పాటు కొనసాగుతోంది. జలుబుతో మొదలయ్యే ఈ దగ్గుని తేలికగా తీసుకోవద్దని.. తప్పనిసరిగా మాస్కులు వాడమని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. యూకేని (UK) ఇప్పుడు కోరింత దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది.

PM Modi Most Popular World Leader: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీ కొత్త రికార్డు, రెండవ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు

Hazarath Reddy

మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 76% ఆమోదం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడుగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో మెక్సికో అధ్యక్షుడు 66 శాతం రేటింగ్ తో రెండవ స్థానంలో ఉండగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు 58 శాతంతో మూడవ స్థానంలో ఉన్నాడు. నాలుగవ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు, అయిదవ స్థానంలో ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఉన్నారు.

Russia Presidential Election 2024: మార్చి 17న రష్యా అధ్యక్ష ఎన్నికలు, వరుసగా ఐదోసారి పుతిన్ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు, ప్రత్యర్థులంతా జైళ్లో, విదేశాళ్లో ఉండటమే కారణం

Hazarath Reddy

రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్‌ కౌన్సిల్‌ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్‌ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు

Advertisement

403 Indian Students Died in Foreign Countries: విదేశాలకు చదువుల కోసం వెళ్ళిన 403 మంది విద్యార్థులు మృతి, అత్యధికంగా కెనడాలో 91 మంది మృతి

Hazarath Reddy

గత కొన్నేళ్లేగా విదేశాల్లో (foreign countries) చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది భారతీయ విద్యార్థులు (Indian students) అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి ఇప్పటివరకు 400 మందికి పైనే విద్యార్థులు విదేశాల్లో మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడా (Canada)లోనే చోటుచేసుకున్నట్లు తెలిపింది.

UK Shocker: పార్కులో బెర్రీ పండ్లు తిన్న 14 ఏళ్ల బాలుడు, వెంటనే అపస్మారక స్థితికి చేరుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

ది ఇండిపెండెంట్ ప్రకారం, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి పార్క్‌లో షికారు చేస్తున్నప్పుడు కనుగొన్న విషపూరిత బెర్రీలు తిని 14 ఏళ్ల బాలుడు మరణించాడు. సమీపంలోని పార్కులో తండ్రితో పాటు రోజూ వ్యాయామానికి వెళుతున్న బాలుడు రోజూ ఓ చెట్టు దగ్గర ఆడుకునే వాడు.

Japan: షాకింగ్ వీడియో ఇదిగో, ఒడ్డుకు కొట్టుకువచ్చిన వేలాది మృతి చెందిన చేపలు, మరో భూకంప సంకేతంగా భావిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ఉత్తర జపాన్ తీరంలో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు తీరానికి కొట్టుకువచ్చాయి. ప్రాణం లేని చేపలు ఒడ్డుకు కొట్టుకుపోతున్నట్లు చూపించే వీడియో X, గతంలో ట్విట్టర్‌లో కనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు స్పందించారు

Las Vegas Firing: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా, యూనివ‌ర్సిటీలోకి చొర‌బడి విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన దుండ‌గుడు, ముగ్గురు మృతి, నిందితుడు ఆత్మ‌హ‌త్య‌?

VNS

కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్శిటీని పోలీసులు ఖాళీ చేయించారు. బ్యాక్‌ప్యాక్‌లతో ఉన్న పలువురు విద్యార్థులను పోలీసులు క్యాంపస్ వెలుపలికి తీసుకెళ్లడం కనిపించింది.

Advertisement

Kim Jong Un Crying Video: జనాభా తగ్గిపోతోంది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా నియంత కిమ్, వీడియో ఇదిగో...

Hazarath Reddy

దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతోందని దయచేసి మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు.కాగా ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది.

Indonesia Volcano Eruption: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, 22కు పెరిగిన మృతుల సంఖ్య

Hazarath Reddy

ఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్‌ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది

Thailand Bus Accident: అతివేగంతో అర్థరాత్రి చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైన బస్సు, 14 మంది అక్కడికక్కడే మృతి, మరో 24 మందికి గాయాలు

Hazarath Reddy

థాయ్ లాండ్ లో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది. కొంత భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది.

Govt To Ban 100 Chinese Websites: చైనాకు మరో షాకిచ్చిన భారత్, భారతీయులను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా చైనా వెబ్‌సైట్‌లపై నిషేధం

Hazarath Reddy

భారతీయులను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులకు సంబంధించిన మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా చైనా వెబ్‌సైట్‌లను నిషేధించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. చైనా నిర్వహించే ఆర్థిక మోసాలపై తాజా అణిచివేతగా ఈ చర్య వచ్చింది.

Advertisement

Tanzania Floods: భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలు, 47 మంది మృతి, మరో 85 మందికి తీవ్ర గాయాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

Hazarath Reddy

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్రికా ( East African) దేశమైన టాంజానియా (Tanzania) విలవిలలాడుతోంది. శనివారం ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు (Flooding) సంభవించాయి. రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటేష్‌ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది.

Indonesia Volcano Eruption: వీడియో ఇదిగో, బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది సజీవ దహనం, మరో 12 మంది ఆచూకి గల్లంతు

Hazarath Reddy

ఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్‌ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు.

Earthquake in Philippines: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం, సునామీ హెచ్చ‌రిక‌లు జారీ, రిక్ట‌ర్ స్కేలుపై తీవ్ర‌త 7.6 గా న‌మోదు, ఒక్క‌సారిగా అత‌లాకుత‌ల‌మైన దేశం (వీడియో ఇదుగోండి)

VNS

ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో (Mindanao) శనివారం భారీ భూకంపం (Earthquake in Philippines) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.37 గంటలకు ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. భూకంప కేంద్రాన్ని భూమికి 63 కిలోమీటర్ల లోతులో గురించినట్లు పేర్కొంది.

Viral News: కనీసం 8 మంది పిల్లల్ని కనండి.. రష్యా మహిళలకు అధ్యక్షుడు పుతిన్‌ పిలుపు

Rudra

రష్యా జనాభాను పెంచడానికి మహిళలు నడుంబిగించాలని అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. కనీసం ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు.

Advertisement

Uganda Twin Child: కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు.. ఉగాండాకు చెందిన మహిళ అరుదైన రికార్డు

Rudra

ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లయిన మహిళగా రికార్డు సృష్టించారు.

Russia Population Crisis: రష్యా జనాభా పెంచేందుకు పుతిన్ కీలక నిర్ణయం, దేశంలోని మహిళలు ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశ జనాభాను పెంచేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) కీలక ప్రకటన చేశారు. దేశంలోని మహిళలు (Russian Women) ఎనిమిది అంతే కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు. రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

White Lung Syndrome: చైనా న్యూమోనియా పోకముందే మరో మిస్టరీ వ్యాధి, వైట్ లంగ్ సిండ్రోమ్‌తో పాడైపోతున్న ఊపిరితిత్తులు, ప్రపంచ వ్యాప్తంగా పిల్లలపై తీవ్ర ప్రభావం

Hazarath Reddy

చైనా న్యూమోనియా వ్యాధితో విలవిలలాడుతున్న ప్రపంచానికి మరో కొత్త వ్యాధి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతోంది. వైట్ లంగ్ సిండ్రోమ్ అని పిలువబడే బ్యాక్టీరియా న్యుమోనియా యొక్క కొత్త జాతి వ్యాప్తి చైనా, డెన్మార్క్, యునైటెడ్ స్టేట్స్ మరియు నెదర్లాండ్స్‌లో పిల్లలను ప్రభావితం చేస్తోంది.

PM Modi at COP28 Summit: 2028లో భారత్‌లో COP33 సమావేశం, వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశంలో ప్రతిపాదించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

ప్రధాని మోదీ మాట్లాడుతూ..గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. కాగా 2028లో భారతదేశంలో COP33కి ఆతిథ్యం ఇవ్వాలని PM నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.ఎన్‌డిసి లక్ష్యాలను సాధించే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని కూడా సదస్సు సందర్భంగా ప్రధాని అన్నారు

Advertisement
Advertisement