World

Sudan Unrest: సూడాన్‌లో రోడ్ల మీద ఎటుచూసినా శవాలే, భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన, భారత ఎంబసీకి ఎవరూ వెళ్లద్దని ఆదేశాలు

Hazarath Reddy

ఆఫ్రికా దేశమైన సుడాన్‌ (Sudan)లో గత వారం రోజులుగా ఆ దేశ ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్‌ రాజధాని ఖార్తోమ్‌ దద్దరిల్లుతున్నది. సూడాన్‌ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.

Deloitte Layoffs: ఆగని లేఆఫ్స్, 1,200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నడెలాయిట్, ఆర్థిక మాంద్యమే కారణం

Hazarath Reddy

అంతర్గత ఉద్యోగుల కమ్యూనికేషన్‌లను ఉటంకిస్తూ యునైటెడ్ స్టేట్స్‌లో డెలాయిట్ దాదాపు 1,200 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ శుక్రవారం నివేదించింది . ఈ లేఆఫ్‌తో, ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్‌వర్క్ రాష్ట్రాల్లోని 1.5% ఉద్యోగులను బయటకు సాగనంపుతోంది.

Eid al-Fitr Telugu Wishes: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విషెస్ తెలుగులో, రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు ఈ కోట్స్‌తో చెప్పేయండి

Hazarath Reddy

ముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌' అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది

Eid 2023 Moon Sighting: సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక, రేపు ఈద్ ఉల్-ఫితర్ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం అధికారిక ప్రకటన

Hazarath Reddy

సౌదీ అరేబియా గురువారం అధికారికంగా ఈద్ ఉల్-ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 21, శుక్రవారం జరుగుతుందని ప్రకటించింది. రంజాన్ నెల రోజుల ఉపవాస కాలం ముగియడంతో, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సిద్ధమవుతున్నారు. యుఎఇ వైస్ ప్రెసిడెంట్ & ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్‌లో ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Yemen Stampede: రంజాన్ వేళ ఘోర విషాదం, యెమెన్‌లో ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట, 80 మంది మృతి, వందలమందికి గాయాలు

Hazarath Reddy

అరేబియన్ దేశం యెమెన్‌ (Yemen) రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. రంజాన్‌ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగా మరణించారు. 322 మందికిపైగా గాయపడ్డారు.

Hyderabad Student Died In London: ఇంగ్లాండ్‌లో హైదరాబాద్‌ యువతి మృతి, సరదాకోసం బీచ్‌కు వెళ్లి అలల్లో చిక్కుకున్న సాయితేజస్వీ రెడ్డి, మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు యత్నాలు

VNS

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ లో తెలంగాణ యువతి మృతి చెందారు. లండన్ లోని బీచ్ లో హైదరాబాద్ కు (Hyderabad Student ) చెందిన విద్యార్థిని కె. సాయి తేజస్విని రెడ్డి (Sai Tejaswini Reddy) మరణించారు.

Stampede in Yemen: రంజాన్‌ సాయం కోసం ఎగబడ్డ జనం, తొక్కిసలాటలో 80 మందికి పైగా మృతి, పండుగపూట యెమన్‌లో విషాదం

VNS

రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede in Yemen) జరిగింది. తొక్కిసలాటలో 80 మందికిపైగా మృతి చెందారు. వందలమందికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

World's Most Populous Country: కరోనా, వర్క్ ఫ్రం హోం దెబ్బేనా, 142.86 కోట్లు దాటిన భారత్ జనాభా, చైనా కంటే దాదాపు 30 లక్షలు ఎక్కువ, మూడవ స్థానంలో అమెరికా

Hazarath Reddy

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్‌ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు UN వెల్లడించింది.

Advertisement

Migrant Workers in Iraq: స్వదేశానికి వెళ్లాలంటే లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందే, వలస కార్మికులకు షాకిచ్చిన ఇరాక్ ప్రభుత్వం

Hazarath Reddy

పొట్ట కూటి కోసం ఇరాక్‌ వెళ్లిన వలస ​కార్మికులకు ఇరాక్ ప్రభుత్వం షాకిచ్చింది. కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో తిరిగి స్వదేశానికి వెళ్లాలంటే 1500 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Penis Restaurant in China: పురుషాంగాలను కోసి వండుకు తింటున్న చైనీయులు, ఎక్కడ చూసినా అవే రెస్టారెంట్లు..

Hazarath Reddy

ప్రపంచంలో తినడానికి కొన్ని విచిత్రమైన, అసంబద్ధమైన విషయాలు ఉన్నాయి. అయితే చైనాలో పురుషాంగాలను తినే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ గురించి మైఖేల్ టర్టిల్ అనే జర్నలిస్ట్ తన అనుభవాలను పంచుకున్నారు.

World's Richest Cities List 2023: అత్యంత సంపన్న నగరాల్లో టాప్ 10లో భారత్‌కు దక్కని చోటు, 21వ స్థానంలో నిలిచిన ముంబై, మళ్లీ న్యూయార్క్‌దే అగ్రస్థానం

Hazarath Reddy

గత ఏడాది న్యూయార్క్‌లో దాదాపు 3,40,000 మంది మిలియనీర్లు నివసించారు, ఇది మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా మారిందని ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తెలిపింది.

India To Be Most Populous Country: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్, చైనాను ఈ ఏడాది మధ్యలో అధిగమిస్తుందని తెలిపిన యుఎన్ నివేదిక

Hazarath Reddy

ఈ ఏడాది మధ్యలో దాదాపు 3 మిలియన్ల మందితో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది.

Advertisement

China Fire: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో 21 మంది సజీవ దహనం, 71 మందికి తీవ్ర గాయాలు, చైనాలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో విషాదం

Hazarath Reddy

చైనాలోని బీజింగ్‌లో గల ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.నగరంలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో(China hospital) జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించగా, 71మంది రోగులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.

Nepal President Airlifted To AIIMS: విషమంగా నేపాల్ అధ్యక్షుడి ఆరోగ్యం, ప్రత్యేక హెలికాప్టర్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు, నెలరోజుల్లో రెండోసారి తీవ్రఅస్వస్థతకు గురైన నేపాల్ అధ్యక్షుడు

VNS

నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ (Ram Chandra Poudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు (AIIMS Delhi) తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్‌ లెవల్స్‌ (oxygen levels) పడిపోవడంతో రామ్‌చంద్ర పౌడెల్‌కు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్‌ యూనివర్సిటీ టీచింగ్‌ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.

Worthless Degrees in India: భారతదేశ విద్యావ్యవస్థపై సంచలన సర్వే, విలువలు లేని డిగ్రీలతో దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి, యువకులు ఎందుకు పనికి రాకుండా పోతున్నారని వెల్లడి

Hazarath Reddy

Pulwama Attack Row: పుల్వామా దాడి పాపం ప్రధాని మోదీ, అజిత్ డోవల్‌దే, జవాన్లను విమానంలో తరలించి ఉంటే 40 మంది అమరులయ్యేవారు కాదు, ఆర్మీ మాజీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నాలుగేండ్ల కిందట పుల్వామా దుర్ఘటనలో 40 మంది జవాన్లు అమరులయిన సంగతి విదితమే. ఈ ఘటనపై పలువురు ఆర్మీ అధికారులు ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న సత్యపాల్‌ మాలిక్‌, ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్‌ చౌదరి వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisement

India's First Apple Store: వీడియో ఇదిగో, ఇండియాలో మొట్టమొదటి యాపిల్ స్టోర్ ప్రారంభం, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గేట్లు ఒపెన్ చేసిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్

Hazarath Reddy

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌కు గేట్‌లను తెరిచారు.ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో రెండో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు

Accenture Layoffs: టెక్ రంగంలో అతి పెద్ద లేఆఫ్స్, 19 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న యాక్సెంచర్, ప్రధానంగా 5 కారణాలను చూపుతున్న కంపెనీ

Hazarath Reddy

టెక్ రంగం ఈ మధ్య కాలంలో అల్లకల్లోలంగా ఉంది. చాలా కంపెనీలు గతంలో పెద్ద ఎత్తున లేఆఫ్‌లను ప్రకటించాయి. Google, Meta, Amazon వంటి సాంకేతిక దిగ్గజాల నుండి Dunzo, ShareChat వంటి సాపేక్షంగా కొత్త కంపెనీల వరకు తొలగింపులు ఇతర ఖర్చు తగ్గించే చర్యలు వేగంగా జరుగుతున్నాయి

US Shooting: అమెరికాలో పుట్టిన రోజు పార్టీలో కాల్పులతో విరుచుకుపడిన దుండగులు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అమెరికాలోని అల‌బామా రాష్ట్రంలో బ‌ర్త్‌డే పార్టీలో కొంద‌రు దుండుగులు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. ప‌లువురికి గాయాల‌య్యాయ‌ని తెలుస్తున్న‌ది. ఈ స‌మాచారం తెలియ‌గానే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను ఆస్పత్రికు త‌ర‌లించారు

Earthquake in Turkey: టర్కీని వదలని వరుస భూంకపాలు, మరోసారి భారీ ప్రకంపనలతో వణికిన అఫ్సిన్ నగరం, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

టర్కీలో (Turkey) మరోసారి భూ ప్రకంపణలు (Earthquake) చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో (Afsin) భూమికంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయిందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది.

Advertisement
Advertisement