తాజా వార్తలు

Bandi Sanjay Letter To Revanth Reddy Over Group 1: పంతాల‌కు వెళ్లి అభ్య‌ర్ధుల భ‌విష్య‌త్తు ఆగం చేయొద్దు, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ లేఖ‌

VNS

పంతాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Union Minister Bandi Sanjay) సూచించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనపై (Group 1 Aspirants Protest) ఆయన సీఎం రేవంత్‌కు లేఖ (Letter to CM Revanth Reddy) కేంద్రమంత్రి బండి సంజయ్‌ లేఖ రాశారు.

AP Weather Alert: ఏపీకి పొంచిఉన్న మ‌రో ముప్పు, బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం, ఎల్లుండికి తుఫాన్ గా మారే ఛాన్స్, మ‌త్స్య‌కారుల‌కు అధికారుల అల‌ర్ట్

VNS

ఉత్తర అండమాన్‌ సముద్రం మీదుగా ఆవర్తనం (Bay Of Bengal) కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఎల్లుండికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది.

HD Kumaraswamy: 2028 క‌ల్లా మళ్లీ సీఎం అవుతా, కుమార స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, క‌ర్ణాట‌క కాంగ్రెస్ క‌ల‌హాల‌తో ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం ఖాయమ‌న్న జేడీఎస్ నేత‌

VNS

భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలవల్ల ప్రభుత్వం పతనమవుతదని ఆయన జోస్యం చెప్పారు.

Unstoppable Season 4 : బాల‌కృష్ణ ద‌గ్గ‌ర కూర‌గాయ‌లు కొన్న చంద్ర‌బాబు, బాల‌య్య అన్ స్టాప‌బుల్ సీజన్-4 మొద‌లైంది, మ‌రోసారి ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న బావ‌, బావ‌మ‌రిది

VNS

ఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ (Unstoppable Season 4) మూడు సీజన్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజ‌న్‌కు సంబంధించిన ప్రొమోను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహ‌కులు.

Advertisement

Due To Food Poisoning 200 People Fall Sick: చావు ఇంట్లో భోజ‌నం తిని 200 మందికి అస్వ‌స్థ‌త‌, ఆ స్వీట్ తిన్న వాళ్లంతా ఆస్ప‌త్రి పాల‌య్యార‌న్న డాక్ట‌ర్లు, గ్రామంలో ప్ర‌త్యేక వైద్య శిబిరం ఏర్పాటు

VNS

ప్రదీప్ గొగోయ్ తల్లి స్మారక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులకు సాంప్రదాయ ‘జల్పాన్’, పఫ్డ్ రైస్, క్రీమ్‌తో కూడిన స్నాక్స్‌ ఇచ్చారు. అది తిన్న సుమారు 200 మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఇబ్బందిపడ్డారు.

Padi Kaushik Reddy Reel Controversy: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్, భక్తుల మండిపాటు..వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో భార్య‌, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేశారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్‌, ఫొటోలు తీసుకోవడం నిషేధం కానీ కౌశిక్‌ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్‌ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉండి ఇలా చేయ‌డం ఏంటంటూ మండిపడుతున్నారు భక్తులు.

Delhi: మహిళల కోచ్‌లో ఎక్కిన పురుషులు, మెట్రో రైలును ఆపి దించేసిన ఢిల్లీ పోలీసులు..మహిళ పోలీసుల మర్యాద

Arun Charagonda

మ‌హిళ‌ల కోచ్‌లో ఎక్కిన మ‌గాళ్ళ‌కు పోలీస్ మ‌ర్యాద‌ చేశౄరు. ఢిల్లీలోని ఓ మెట్రో రైలులో ఇంగిత జ్ఞానం లేకుండా మ‌హిళ‌ల కోచ్‌లోకి ఎక్కారు పురుషులు. మెట్రో రైలును ఆపి, వారిని పోలీసులు.. దిగేట‌ప్పుడు వారికి త‌మ‌దైన శైలిలో మ‌ర్యాద చేశారు మ‌హిళా పోలీసులు.

Delhi Blast: వీడియో ఇదిగో, ఢిల్లీ సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో శక్తివంతమైన పేలుడు, సమీపంలోని దుకాణాలు, కారు ధ్వంసం

Vikas M

ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు యొక్క CCTV ఫుటేజీ, సోషల్ మీడియాలో షేర్ చేయబడింది, పేలుడు సంభవించిన ఖచ్చితమైన క్షణాన్ని క్యాప్చర్ చేసింది. పాఠశాల గోడను ధ్వంసం చేసింది. అదృష్టవశాత్తూ, ఎటువంటి గాయాలు సంభవించలేదు.

Advertisement

Hanumangarh: వీడియో ఇదిగో, 10వ తరగతి దళిత విద్యార్థిపై టీచర్ అమానుషం, జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా దారుణంగా..

Vikas M

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, అజయ్ భాదు అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో దళిత విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన వీడియో బయటపడింది. బహ్లోల్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా కొట్టారు.

MG Astor Prices Hike: రూ. 27 వేలు పెరిగిన ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ కారు ధర, ఈ ఏడాదిలో పెరగడం ఇది నాలుగోసారి..

Vikas M

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ ఎంజీ ఆస్టర్ (MG Astor) ధర రూ.27 వేలు పెంచేసింది. 49 పై చిలుకు సేఫ్టీ ఫీచర్లతోపాటు 14 లెవల్-2 అడాస్ ఫీచర్లు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో ఈ కారు వస్తోంది. ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ కారు ధర పెంచడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

Andhra Pradesh: దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తాం, ఏడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్

Arun Charagonda

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడిన నాదెండ్ల..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందివ్వనున్నాం అని చెప్పారు. ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. .. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం అన్నారు.

Mohammed Shami: వరల్డ్ కప్ హీరో మొహమ్మద్ షమీ మళ్లీ వచ్చేస్తున్నాడు, గాయం నుంచి కోలుకుని నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

స్టార్ ఇండియన్ పేసర్ మొహమ్మద్ షమీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు ఇటీవల నివేదించబడింది, ఇది రాబోయే భారతదేశం vs ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం టీం ఇండియా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలను అనిశ్చితికి గురి చేసింది

Advertisement

Toyota Glanza: త్వరపడండి రూ.6.68 లక్షల ధరకే టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు, ఫీచరు, ఇతర వివరాలు ఇవిగో..

Vikas M

ప్రముఖ కార్ల దిగ్గజం టయోటా.. గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతో ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది.

Telangana: డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టలేం, భద్రతకు భరోసా ఇస్తామంటేనే ముందుకు కదులుతామని తేల్చిచెప్పిన ఏఈవోలు..

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(AEO).శామీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈవోలు.

Ramandeep Singh Catch Video: క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్‌, శరీరం మొత్తం గాలిలోనే ఉంచి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ అందుకున్న భారత్ ఏ ఆటగాడు ర‌మ‌ణ్ దీప్

Vikas M

ఒమన్‌లోని మస్కట్‌లో పాకిస్థాన్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మిడ్ వికెట్ బౌండరీ వద్ద భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్ సూపర్ క్యాచ్ పట్టాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవ‌ర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు.

Jio Loses 10.9 Million Subscribers: రీఛార్జ్ ధరల పెరుగుదలతో జియోకి షాకిచ్చిన సబ్‌స్క్రైబర్లు, 10.9 మిలియన్ల మంది రిలయన్స్ జియో నుంచి బయటకు

Vikas M

బహుళ నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో దాని రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెరుగుదల కారణంగా రెండవ త్రైమాసికంలో 10.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అయినప్పటికీ, కంపెనీ ఇప్పటికీ బలమైన పనితీరును కలిగి ఉంది, 130 మిలియన్ల నుండి 147 మిలియన్ల వినియోగదారులకు అధిక కస్టమర్ బేస్ను పొందింది.

Advertisement

Rishabh Pant Six Video: వీడియో ఇదిగో, రిషబ్ పంత్ సిక్స్ కొడితే స్టేడియం పైకప్పు మీద పడింది, ఏకంగా 107 మీటర్లు సిక్స్ బాదిన భారత స్టార్

Vikas M

భారత్- న్యూజిలాండ్‌ జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చివరికి ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకుని 99 పరుగుల వద్ద కివీస్ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం, అందరూ సహకారం అందించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంచి నాయకుడిగా ఎదగడంలో ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ఐఎస్‌బీ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న సీఎం...లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు.

Astrology: అక్టోబర్ 26న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో సూర్యుని సంచారం చాలా మంచిది. తుల రాశిలోకి సూర్యుని సంచారం కారణంగా అన్ని రాసి చక్రాల పైన ప్రభావం ఉంటుంది.

Astrology: అక్టోబర్ 28న గురుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కొన్నిసార్లు రాసి మార్పు వల్ల అన్ని వారి రాశులు పైన ప్రభావాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 28న మధ్యాహ్నం ఒంటిగంటకు గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

Advertisement
Advertisement