తాజా వార్తలు
PM Modi Paid Tribute To Mahatma Gandhi: గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు అంజలి ఘటించిన ప్రధాని మోదీ...గాంధీ మార్గం సదా ఆచరణీయం అని పిలుపు..
sajayaమహాత్మా గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ సర్వమత ప్రార్థనా సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులతో సహా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు.
AP Liquor Policy Notification: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు నోటిఫికేషన్ జారీ, మద్యం షాపుల లైసెన్సుల కోసం నిబంధనలు ఇవే..
sajayaఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది, ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం వ్యాపారాన్ని నియంత్రించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం రెండేళ్ల కాలపరిమితితో వస్తుంది.
Gandhi Jayanti 2024 Wishes In Telugu: గాంధీ జయంతి సందర్భంగా ఆయన సూక్తులను గ్రీటింగ్స్ రూపంలో మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి..
sajayaఈ రోజు మనం మహాత్మా గాంధీ 155వ జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాము. మనకు బాపు అని కూడా పిలుచుకునే మహాత్మా గాంధీ సత్యం, అహింసను ఆరాధించేవాడు. తన జీవితంలో సరళత, విధేయత, శ్రమకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.
Gandhi Jayanti 2024 Wishes In Telugu: పూజ్య బాపూజీ గాంధీ జయంతి సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..
sajayaమోహన్దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లోని ఒక గ్రామంలో జన్మించారు. గాంధీజీ అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వతంత్రం అందించారు, అందుకే ప్రతి సంవత్సరం ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
Lucknow Horror: స్కూటీ నడుపుతున్న మహిళపై కామాంధుడు దారుణం, అక్కడ తాకుతూ అసభ్యప్రవర్తన, వీడియో ఇదిగో..
Vikas Mఉత్తరప్రదేశ్లోని లక్నోలో స్కూటీపై వెళ్తున్న మహిళపై బైకర్ వేధింపులకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. బైక్పై వచ్చిన ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుంచి అనుచితంగా తాకినట్లు వీడియోలో ఉంది. లక్నోలోని షహీద్ మార్గంలోని లులు మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
BMW CE 02 launched: బీఎండబ్ల్యూ నుంచి బీఎండబ్ల్యూ సీఈ02, భారత మార్కెట్లో విడుదల చేసిన ఆటోమొబైల్ దిగ్గజం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Vikas Mప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సీఈ02 మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ సీఈ04 కంటే చౌక. బీఎండబ్ల్యూ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. మ్యునిచ్లో బీఎండబ్ల్యూ మోటరాడ్.. బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్ను డెవలప్ చేసింది.
Viral Video: వీడియో ఇదిగో, లారీ ఎక్కడానికి పరిగెత్తిన డ్రైవర్ను చంపేందుకు ప్రయత్నించిన చిరుతపులి, కాలు పట్టుకుని లాగుతూ..
Hazarath Reddyఓ వ్యక్తికి తృటిలో తప్పిన ప్రమాదం.... లారీ డ్రైవర్గా పని చేసే ఓ వ్యక్తి కుక్కలన్ని ఎగబడుతూ వచ్చే సరికి లారీ ఎక్కడానికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత పులి ఆ వ్యక్తి కాలిని పట్టుకుంది. అతడు భయంతో వదిలించుకొని లారీ ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
Happy Bathukamma 2024 Greetings: మీ బంధు మిత్రులకు ఎంగిలి పూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిజేయండి..Whatsapp, Facebook ద్వారా షేర్ చేయండి..
sajayaబతుకు నిచ్చే అమ్మ, మనందరిని బతికించే అమ్మ ఈ బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్భంగా బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.
Hyderabad Rain: హైదరాబాద్లో భారీ వర్షం, చెరువును తలపిస్తున్న పంజాగుట్ట-అమీర్పేట రహదారి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిక
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది.
Pawan Kalyan Fell Ill: వీడియోలు ఇవిగో, తిరుమల కొండ మెట్లు ఎక్కుతుండగా పవన్కి అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం
Hazarath Reddyతిరుమల కొండ ఎక్కుతుండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు.
Pawan Kalyan Health Update: వీడియో ఇదిగో, తిరుమల కొండ ఎక్కుతుండగా పవన్కి తీవ్ర అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం
Hazarath Reddyతిరుమల కొండెక్కుతుండగా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని జనసైనికులు చెబుతున్నారు.
Bathukamma Wishes 2024 Telugu: బతుకమ్మ పండగ తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా...
sajayaపూల జాతర మన బతుకమ్మ ! మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ !! రంగురంగుల తీరొక్క పూలతో అందంగా పేర్చి ఆడబిడ్డలంతా ఒక్క దగ్గర చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడే విలక్షణ సంస్కృతి తెలంగాణకు అందిన ఒక గొప్ప సంప్రదాయం. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ కీలక పాత్ర పోషించింది.
Viral Video: లాంబోర్గిని కారున ఆపిన ట్రాఫిక్ పోలీస్, ఒక్క ఫోటో దిగుతానంటూ వ్యాపారవేత్తని అడిగిన విధానం వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి తయారుచేసే లాంబోర్గిని కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.
Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారకా తిరుమలరావు
Hazarath Reddyతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు (Tirupati Laddu Controversy) నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు
Hazarath Reddyప్రముఖ వస్త్ర తయారీ సంస్థ వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన 82 ఏళ్ల ఎస్పి ఓస్వాల్ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), డివై చంద్రచూడ్ తో సహా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు రూ. 7 కోట్ల మేర మోసం చేశారు.
DJ Sound Systems Ban in Hyderabad: హైదరాబాద్లో డీజేలపై నిషేధం, కీలక ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Hazarath Reddyహైదరాబాద్లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి.
Andhra Pradesh: ఏపీలో వైన్ షాపులు బంద్, లబోదిబోమంటున్న మందుబాబులు, బార్లకు వెళితే జేబులకు చిల్లులు పడుతున్నాయంటూ గగ్గోలు
Hazarath Reddyఏపీలో మందుబాబులు లబోదిబోమంటున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది