తాజా వార్తలు
Jaggareddy Sensational Comments: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, ఎమ్మెల్యే - ఎంపీ కావాలంటే కోట్లు ఖర్చుపెట్టాల్సిందే, వీడియో వైరల్
Arun Charagondaకాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలని..సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలి.. పటాన్చెరు ఎమ్మెల్యే సీటుకి 100కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. కులాలతో రాజకీయం నడుస్తలేదు పైసలతో నడుస్తుందని వెల్లడించారు.
Fire Accident At Hyderabad: హైదరాబాద్ మల్లాపూర్లో అగ్నిప్రమాదం, ఓ కంపెనీలో చెలరేగిన మంటలు..వీడియో
Arun Charagondaహైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు చెలరేగగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Duvvada Srinivas: మళ్లీ తెరపైకి దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్, దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చిన శ్రీను, ఇవాళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి
Arun Charagondaఏపీలో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రషన్ ప్రక్రియ పూర్తికాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీను ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది.
Astrology: వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మూడు రాశులు..వీరికి వినాయకుడి అనుగ్రహం ఉంటుంది.
sajayaవినాయక చవితి సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. వినాయకుడికి అత్యంత ఇష్టమైన రాశులు వారి అదృష్టాన్ని పెంచుతుంది. వారి జీవితంలో అపారమైన సంపదను పొందుతారు.
Minister Kollu Ravindra: ఉద్దేశ పూర్వకంగానే ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం, కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టమన్నా కొల్లు రవీంద్ర
Arun Charagondaవైసీపీపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ రంగులతో ఉన్న 3 బోట్లు అక్కడికి ఎలా వచ్చాయ్? అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసంపై అనుమానాలున్నాయ్ అన్నారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం అని హెచ్చరించారు.
Astrology:సెప్టెంబర్ 14న త్రీ గ్రహీయోగం..ఈ మూడు రాశుల వారికి అత్యంత ధన లాభం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు గ్రహాలు ఏర్పడితే దాన్ని త్రి గ్రహయోగం అంటారు ఈ త్రిగ్రహి యోగం చాలా శక్తివంతమైనది. చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ యోగం చాలా రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది.
Astrology:సెప్టెంబర్ 11న శుక్రుడు ,శని గ్రహాలు భద్రకాయోగాన్ని ఏర్పరుస్తాయి ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 11న శుక్రుడు శని భద్రత యోగాన్ని ఏర్పరుస్తారు. దీని కారణంగా అన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Typhoon Yagi: యాగి తుపాను ధాటికి చైనా అతలాకుతలం, భారీగా ఆస్తి - ప్రాణ నష్టం, రెడ్ అలర్ట్ జారీ చేసిన చైనా జాతీయ వాతావరణ కేంద్రం!
Arun Charagondaయాగి తుపాన్ ఎఫెక్ట్తో చైనా అతలాకుతలమైంది. యాగి తుఫాన్ ప్రభావానికి చైనాలో అనేక ప్రాంతాలు నేలమట్టం కాగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Astrology: రాహు రాశి మార్పు కారణంగా..సెప్టెంబర్ 16 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaరాహు గ్రహాన్ని అందరూ మంచి గ్రహంగా పరిగణించరు. అయినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో రాహు గ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 16 నుండి రాహు పూర్వ భాద్రపద రాశిలోకి సంచరిస్తాడు.
Lord Ganesh Idol With Bamboo: వెదురు బొంగుతో వినాయకుడు, తయారు చేసిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు
Arun Charagondaతెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య వెదురు బొంగుతో వినాయకుడిని తయారు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ వెదురుతో వినాయకుడి ప్రతిమను తయారు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం చాలా రోజులుగా కష్టపడ్డానని చెప్పారు.
Health Tips: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు కిడ్నీలకు ఒక వరం.
sajayaకిడ్నీ సమస్యతో బాధపడేవారు వారు తినే, తాగే అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మీరు తీసుకునే ఆహార పదార్థాలను మీ మూత్రపిండాలపైన ప్రభావాన్ని చూపుతాయి.
Andhra Pradesh Horror: మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడి, వినాయక చవితి వేళ విషాదం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు..కృష్ణా జిల్లాలో ఘటన
Arun Charagondaవినాయక చవితి రోజు మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కృష్ణా జిల్లా యనమలకుదురులో అనుమతిలేకుండా మామిడాకులు కోశాడని అర్జునరావు పై దాడి చేశారు నాంచారయ్య. ఆస్పత్రిలో అర్జునరావు చికిత్స పొందుతుండగా నాంచారయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు
Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..అయితే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏ ఆహార పదార్థాలు తినకూడదు.
sajayaఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో కూడా కొలెస్ట్రాల్ సమస్య కనిపిస్తూనే ఉంది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు, పోషకాహార లోపం, మద్యపానం నిద్రలేమి వంటి వాటిల్లో కారణంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
Tamilnadu: ఆకట్టుకుంటున్న గణనాథుడు, 6000 తాంబూలం ప్లేట్లతో 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాం..వైరల్ వీడియో
Arun Charagondaతమిళనాడులోని చెన్నైలో ఓ గణనాథుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. 6000 తాంబూలం ప్లేట్లు, 1500 కామాక్షి దీపాలు,350 సీషెల్స్తో తయారు చేసిన 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం చూడటానికి కన్నుల పండువగా ఉండగా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
Health Tips: మీ ఇంట్లో ఈ నూనెలను స్ప్రే చేస్తే..మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎక్కువైతుంది .దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దోమల నుండి మనం కాపాడుకోవడానికి తరచుగా దోమతెరలను, రీఫిల్స్, ఓడోమాస్ వంటి వాటిని ఉపయోగిస్తాం
Pawan Kalyan Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్, కోటి రూపాయల చెక్కు అందజేత
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.
Cyber Fraud: ఏకంగా ఎస్పీ పేరుతోనే టోకరా, మీటింగ్లో ఉన్నా డబ్బులు కావాలని వాట్సాప్ మెసేజ్, నేపాల్ నుండి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తింపు
Arun Charagondaరోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పేరుతో సైబర్ మోసానికి తెగబడ్డారు. బిజీ మీటింగ్లో ఉన్నా.. డబ్బులు అర్జెంట్గా కావాలని వాట్సాప్ ద్వారా సిబ్బందికి మెసేజ్ పంపారు. అనుమానం ఎంక్వైరీ చేయగా సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
CM Revanth Reddy On Ganesh Pandals: ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ, ఉత్సవ కమిటీపై అభినందనలు, గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్ అని వెల్లడి
Arun Charagondaఖైరతాబాద్ గణేశుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. గణేశ్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించాం అని తెలిపారు. గణేశ్ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు చెప్పారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.
Andhra Pradesh: వినాయక మండపం ఏర్పాటులో అపశృతి, కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి, స్థానికంగా విషాదం
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ముప్పాళ్ళలో వినాయక విగ్రహ ఏర్పాట్లలో కరెంట్ షాక్కు గురై ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Lord Ganesh Image At Farm Land: పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో
Arun Charagondaసామాన్య ప్రజల్లో సృజనాత్మకతకు కొదవ లేదని నిరూపించే అనేక వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.