జాతీయం
EV Subsidy Extended: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్, సబ్సిడీని మరోసారి పొడిగిస్తూ నిర్ణయం, ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే?
VNSఫేమ్-2 (FAME-2) పథకం ముగిసిన తర్వాత తాత్కాలికంగా తీసుకొచ్చిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) 2024 ను పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈఎంపీఎస్ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో రెండు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.
Suzuki Motorcycle: మీ ఇంట్లో సుజుకీ స్కూటీ ఉందా? సుజుకీ బైక్ లో వైర్ ప్రాబ్లమ్, ఏకంగా 4 లక్షల వాహనాలు వెనక్కు
VNSప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ (Suzuki India) భారత్లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.
Flood At Bhadrachalam: ఒక్కసారిగా పెరిగిన గోదావరి ఉధృతి, భద్రాచలం వద్ద పరివాహక గ్రామాల్లో అప్రమత్తం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
VNSభద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం (Godavari Flood) అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది
ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలులో రికార్డుల మోత, నిన్నటి వరకు 5 కోట్లకు పైగా ఐటీఆర్ ఫైలింగ్స్
VNSగడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.
Hyderabad Bonalu 2024: హైదరాబాద్ బోనాలు, పూనకాలు లోడింగ్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వైన్స్ షాపులు బంద్
Arun Charagondaఈ నెల 28న హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్దమైంది. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండగా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు బంద్ చుశారు. ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్లో ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 30 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో ఆదివారం, సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు
Janasena: ఏపీలో వైసీపీ - టీడీపీలకు జనసేన పవన్ కళ్యాణే ప్రత్యామ్నాయమా?, వైసీపీని వీడుతున్న నేతలకు ఫస్ట్ ఛాయిస్ పవనేనా?, పెరుగుతున్న పవన్ గ్రాఫ్ ఏం చెబుతోంది!
Arun Charagondaఏపీలో వైసీపీ - టీడీపీ పార్టీలకు జనసేన ప్రత్యామ్నాయంగా ఎదిగే స్కోప్ వచ్చింది. వాస్తవానికి ఏపీలో కూటమి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక పవన్ కు ఇంపార్టెన్స్ మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలతో ఎమ్మెల్యే కావాలన్న పవన్ కోరిక తీరడంతో పాటు రాజకీయంగాను పట్టు సాధించారు పవన్. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి...పవన్పై ప్రశంసలు గుప్పించడంతో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
Telangana Gurukul Jobs: గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థుల ఆందోళన, పోలీస్ స్టేషన్లో దీక్ష, భిక్ష మెత్తుకుంటున్న అభ్యర్థులు.. వీరల్ వీడియోలు
Arun Charagondaతెలంగాణ గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ బొరబండ పోలీస్ స్టేషన్లో కొంతమంది అభ్యర్థులను అరెస్ట్ చేయగా పోలీస్ స్టేషన్లోనే దీక్ష చేస్తున్నారు. ఇక అశోక్ నగర్ సర్కిల్లో బిక్షమెత్తుకుంటున్న నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు.
Andhrapradesh Shocker: యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య, గంజాయికి బానిసై దారుణానికి తెగబడ్డ భార్యభర్తలు!
Arun Charagondaఏపీలోని తిరుపతిలో దారునం చోటు చేసుకుంది. విద్యావంతులైన భార్యాభర్తలు గంజాయికి బానిసలై దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి, ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్ యువతికి గంజాయి అలవాటు చేశారు.
Kaleshwaram Project: బిగ్ బ్రేకింగ్...కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్లు ఆన్, నందిమేడారం,లక్ష్మీపూర్ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం
Arun Charagondaఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్లు ప్రారంభమయ్యాయి. ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతలు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఆగస్టు రెండు వరకు కాళేశ్వరంలో పంప్హౌస్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యంలో నందిమేడారం తో పాటు లక్ష్మి పూర్ లో పంప్స్ ఆన్ చేశారు అధికారులు.
Telangana Dogs attack: తెలంగాణలో మళ్లీ రెచ్చిపోయిన వీధి కుక్కలు, రాజన్న సిరిసిల్లలో వృద్ధుడిపై కుక్కల దాడి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaతెలంగాణలో మరోసారి కుక్కల దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల - గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో లక్ష్మణ్ అనే వృద్ధుడిపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
KCR New Strategy: సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్? త్వరలో ఎన్నికలు రావడం ఖాయం? మళ్లీ అధికారం మనదేనని సంకేతాలు?
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ కేసీఆర్ది ప్రత్యేక శైలీ. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు సైలెంట్గా ఉంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి? కానీ ఆయన తీసుకునే వ్యూహాలు మాత్రం ఆ తర్వాత ఆలోచిస్తే దటీజ్ కేసీఆర్ అని అనిపించక తప్పదు.
Jammu Kashmir News: జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ జవాన్, పాక్ ఉగ్రవాది హతం
Arun Charagondaజమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లా కమ్కారీ సెక్టార్లో పాకిస్థాన్ 'బోర్డర్ యాక్షన్ టీమ్' జరిపిన దాడిని భారత సైన్యం శనివారం భగ్నం చేసింది. ఈ ఎన్కౌంటర్ లో ఓ సైనికుడు వీరమరణం చెందగా, కెప్టెన్తో సహా మరో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. పాకిస్థాన్ చొరబాటుదారుడు కూడా మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Telangana Assembly: కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్, హరీష్ ఆకారం పెరిగింది తప్ప తెలివి పెరగలే?, కోమటిరెడ్డి వర్సెస్ హరీష్..డైలాగ్ వార్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడగా మాటల యుద్ధం నెలకొంది. హరీష్ వర్సెస్ శ్రీధర్ బాబు, హరీష్ వర్సెస్ భట్టి విక్రమార్క, హరీష్ రావు వర్సెస్ కోమటిరెడ్డి, హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది.
Bengaluru Shocker: దారుణం.. ప్రియురాలిని దూరం చేసిందని యువతిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది, వీడియో ఇదిగో
Arun Charagondaబెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్లో ఉంటున్న కృతి(24) అనే యువతిపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి సహాయం కోసం అడగగా, పక్కనే ఉన్న అమ్మాయిలు పట్టించుకోకపోవడంతో కృతి మృతి చెందింది.
NITI Aayog meeting: నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేసిన సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్య
Arun Charagondaప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న 9వ నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వాస్తవానికి ఇండియా కూటమి నుండి ఏకైక సీఎంగా హాజరయ్యారు మమతా. అయితే మమతా మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Niti Aayog Meeting Updates: మోడీ 3.0, నీతి అయోగ్ సమావేశం, ఎన్డీయే కూటమి సీఎం నితీష్ సహా పలువురు సీఎంల డుమ్మా, వికసిత్ భారత్ -2047నే ప్రధాన ఎజెండా
Arun Charagondaకేంద్రంలో నరేంద్రమోడీ 3.0 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమమైంది. ఢిల్లీలోకి రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు,
KTR Slams BJP: హైదరాబాద్ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్
Arun Charagondaగత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్ ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది.. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
California: వీడియో ఇదిగో.. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం, లక్షా 78 వేల ఎకరాలు దగ్దం, తగలబడుతున్న ఇళ్లు-కార్లు, ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు
Arun Charagondaఅమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం రేపింది. కార్చిచ్చు క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేశారు. ఇక కార్చిచ్చు ధాటికి 1,78000 ఎకరాలు దగ్దం కాగా వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ బుడిదయ్యాయి
Chhattisgarh: ఛత్తీస్గఢ్ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో
Arun Charagondaదేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ భారతదేశమే కాదు మహారాష్ట్ర, గుజరాత్,ఢిల్లీ అతలాకుతలమయ్యాయి. ఇక ఛత్తీస్గఢ్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ధార్చుల డ్యామ్ ఆనకట్ట తెగిపోవడంతో బలోడా బజార్లోని గణేష్పూర్ గ్రామం వరదల్లో మునిగిపోయింది.
Komatireddy Rajagopal Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యలా కోమటిరెడ్డి? మేం 6 కోట్లే ఇస్తున్నాం, అందుకే పార్టీ మారడం లేదు?సంచలన కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి?
Arun Charagondaసీఎంగా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నేతగా పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ వైపు పాలన మరోవైపు పార్టీ పటిష్టత వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం పడిపోకుండా పార్టీ ఫిరాయింపులే టార్గెట్గా పనిచేస్తున్నారు.