Information
D.K.Shivakumar Kabali look: నేను వచ్చేశా, కబాలి లుక్‌తో అదరగొడుతున్న కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, 50 రోజుల తర్వాత సొంతగడ్డ మీదకు, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్, తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌
Hazarath Reddyమనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలు నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద శివకుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
AP Village Volunteer 2nd Notification: ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్, మొత్తం 9 వేల 674 పోస్టులు, నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియ, డిసెంబర్ 01 నుంచి విధుల్లోకి
Hazarath Reddyఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
Cyclone Kyarr: దూసుకొస్తున్న క్యార్ తుఫాను, మహారాష్ట్రకు పొంచి ఉన్న ముప్పు, 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతలాకుతలమైన ఏపీలోని ఉత్తరాంధ్ర, పలు రైళ్లు రద్దు
Hazarath Reddyతూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Save Sujith Wilson: అధికారుల నిర్లక్ష్యానికి చావు బతుకుల్లో రెండేళ్ల బాలుడు, ఆడుకుంటూ 25 అడుగుల బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్‌, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సిబ్బంది
Hazarath Reddyతమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓ రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో సుజిత్ విల్సన్‌ బోరు బావిలో పడిపోయాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Reliance Jio New Strategy: అప్పులు లేని కంపెనీగా జియో, డిజిటల్ సేవల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి,సరికొత్త వ్యూహంతో ముకేష్అంబానీ
Hazarath Reddyచమురు నుంచి టెలికం రంగం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది.
POK Controlled By Terrorists: ఉగ్రవాదుల నియంత్రణలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌, ఆర్టికల్‌ 370 కూడా తాత్కాలికమే, ఆపిల్‌ వ్యాపారులపై కాల్పులు జరిపింది ఉగ్రవాదులే, కాశ్మీర్‌లో శాంతి జెండాను ఎగరవేస్తాం, భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నీడలో ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mobikwik Gold Offer: మొబిక్విక్ మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్, 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ మార్చుకుంటే ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ ఉచితం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఆఫర్ వర్తింపు, పరిమిత కాలం మాత్రమే
Hazarath Reddyదీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ యూజర్ల కోసం మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
Bypoll Winners 2019: ఉపఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వీరే, మొత్తం 51అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజక వర్గాలకు బైపోలింగ్, యూపీలో బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం, తెలంగాణాలో సత్తాచాటిన టీఆర్ఎస్
Hazarath Reddyఅక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 51 అసెంబ్లీ నియోజక వర్గాలకు అలాగే 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. కాగా ఈ రోజు వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి.
Haryana Election results 2019: కీలకంగా మారనున్న స్వతంత్రులు, సీఎం సీటు రేసులో దుష్యంత్ చౌహాలా, ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ, జేజేపీకి సీఎం సీటు ఇవ్వడానికి సై అంటున్న కాంగ్రెస్
Hazarath Reddyహర్యానాలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు సరికొత్త మలుపుతో సాగుతున్నాయి. హర్యానా ఓటరు ఈ సారి ఏ పార్టీకి పూర్తి మెజారీటీని అందివ్వలేదు. కర్ణాటక రాజీకీయాలను ఫాలో అవుతూ తీర్పును అందించాడు. అధికారంలోకి మేమే వస్తామనుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిన్న పార్టీ జేజేపీ చుక్కలు చూపించింది.
Maha Election Results 2019: మహారాష్ట్రలో కాషాయం కూటమి రెపరెపలు, సీఎం సీటు కోసం డిమాండ్ చేస్తున్న శివసేన, ప్రతిపక్ష పాత్ర పోషించనున్న యూపీఎ కూటమి, ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ కూటమి
Hazarath Reddyమహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం
Hazarath Reddyహర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం తిప్పుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది.
Orange Alert In Kerala: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో కుదేలవుతున్న కేరళ, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు అలర్ట్ మెసేజ్
Hazarath Reddyఉపరితల ద్రోణి ఏర్పడడంతో రానున్న రెండు రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతోభారత వాతావరణ శాఖ కేరళలోని 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లాం, అలపూజ, కొట్టాం, ఇడుక్కి, ఎర్నాకులం, పాలక్కడ్‌, త్రిసూర్‌, మల్లాపురం, వయనాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌ఘడ్‌, పాతనామ్‌ తిట్టా జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.
Fuel Home Delivery: ఇక మీ ఇంటికే పెట్రోల్, డీజిల్, ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోవచ్చు, కసరత్తు చేస్తున్నకేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, యాప్‌ను రెడీ చేస్తున్న చమురు సంస్థలు
Hazarath Reddyకేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ త్వరలో శుభవార్తను అందించబోతోంది. ఇకపై మీరు నేరుగా డీజిల్, పెట్రోల్ కోసం పెట్రోలు బంకులు చుట్టూ తిరగకుండా మీ ఇంటికే నేరుగా అవి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
Do Or Die In Huzurnagar Bypoll: హుజూర్ నగర్‌లో 144 సెక్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్, బెదిరింపులకు భయపడమంటున్న కాంగ్రెస్ నేత, పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు
Hazarath Reddyతెలంగాణా రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది.
Schools,Colleges Reopen: నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్, బస్సుల బంద్‌తో విద్యార్థుల్లో అయోమయం, బస్సు‌పాస్‌ల రెన్యువల్‌‌కు తీవ్ర ఇబ్బంది
Hazarath Reddyఏకంగా 23 రోజుల దసరా సెలవుల తర్వాత విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోన్నాయి. పండుగలకు సెలవులకు వెళ్లిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణాల్లోని స్కూళ్లు, కాలేజీలకు తిరిగి రానున్నారు. ఇప్పుడు బడి, కాలేజీలు ప్రారంభమయ్యే, వదిలే సమయానికి బస్సులు వస్తాయా!? వస్తే, వాటిలో పాస్‌లను అనుమతిస్తారా! అనే సందేహాలు ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి.
Polling Day 2019: నేడే పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్, పోలింగ్ బూత్‌ల దగ్గర 144 సెక్షన్, ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం, ఈ నెల 24న ఫలితాలు విడుదల
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం అయింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది.
Heavy Rains In HYD: భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, కోఠి, అబిడ్స్‌, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌ నాంపల్లి, లక్డికాపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Gautam Gambhir: పాక్ చిన్నారికి వీసా ఏర్పాటు చేసిన గౌతం గంభీర్, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకినే కాని ప్రజలకు కాదు అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ ఎంపీ ట్వీట్
Hazarath Reddyబీజెపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం ఇండియా రావడానికి వీసా వచ్చేలా సహాయం చేశారు.
Mobile Number Portability: ఎంఎన్‌పీ సేవలకు బ్రేక్, వారం రోజుల పాటు మూగబోనున్న సేవలు, నవంబర్ 11 నుంచి రెండు రోజుల్లోనే ప్రాసెస్ పూర్తి, ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్
Hazarath Reddyమొబైల్ పోర్టబిలిటీ.. మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్‌కు మార్చుకునే సదుపాయం ఇది. ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) సేవలను నిలిపివేస్తున్నట్లు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది.
Modi New Schemes: రోజుకు రూపాయి చెల్లిస్తే రూ.2 లక్షల భరోసా, రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, అదరహో అనిపిస్తున్న మోడీ స్కీముల గురించి తెలుసుకోండి
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)ను అలాగే ప్రధానమంత్రి సురక్షా యోజన (పీఎంఎస్‌బీవై)Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)ల పేరుతో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటి కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించింది.