Viral

Ram Siya Ram Song: నేను బ్యాటింగ్ కోసం వస్తున్నప్పుడు రామ్ సియా రామ్ సాంగ్ ప్లే చేయమని చెప్పు రాహుల్, కేశవ్ మహారాజ్ అభ్యర్థన వీడియో ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్‌లో భక్తి సంగీతం వినిపించడం చాలా అరుదు, కానీ కేశవ్ ఆత్మానంద మహారాజ్ మైదానంలోకి వచ్చినప్పుడు, స్టేడియంలోని డీజేకి 'రామ్ సియా రామ్ జై జై' పాటను ప్లే చేయమని ప్రత్యేక అభ్యర్థన వచ్చింది. ఈ అభ్యర్థన చేసింది మరెవరో కాదు ఈ దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ ఆత్మానంద మహారా

Goa Horror: అమ్మతనానికే మాయని మచ్చ, నాలుగేళ్ల కొడుకును బెంగుళూరు నుంచి గోవాకి తీసుకువెళ్లి చంపిన కసాయి తల్లి, దారుణ హత్య వెనుక ఒళ్లు గగుర్పొడిచే నిజాలు ఇవిగో..

Hazarath Reddy

కర్ణాటకకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త (AI Company CEO) తన నాలుగేళ్ల కుమారుడిని అతి దారుణంగా హత్య (AI Company CEO Suchana Seth Allegedly Murders Four-Year-Old Son) చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి.. గోవా (Goa) నుంచి కర్ణాటక (Karnataka) వరకు ట్యాక్సీలో ప్రయాణించింది.

JN.1 Cases in India: దేశంలో 819కి చేరుకున్న జేఎన్.1 కేసులు, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కొత్త వేరియంట్‌

Hazarath Reddy

దేశంలో కరోనా సబ్‌వేరియంట్‌ జేఎన్.1 (JN.1) కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 137 జేఎన్‌.1 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి జనవరి 8వ తేదీ వరకూ దేశంలో జేఎన్‌.1 కేసులు 819కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలిపాయి.

Covid in India: దేశంలో నేటి కరోనా కేసుల వివరాలు ఇవిగో, కొత్తగా 475 మందికి కోవిడ్, గత 24 గంటల్లో ఆరు మంది మృతి

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే దేశంలో క్రియాశీల కేసులు 4వేల దిగువకు పడిపోయాయి.

Advertisement

Mother Kills Son In Goa: గోవాలో దారుణం, హోటల్ గదిలో నాలుగేళ్ల కొడుకుని చంపి బ్యాగ్‌లో తీసుకువెళ్లిన కన్నతల్లి, తండ్రి ఆ బిడ్డను చూడకూడదని ఘాతుకం

Hazarath Reddy

గోవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన బిడ్డను కన్నతండ్రి కలుస్తున్నాడనే అక్కసుతో కన్నతల్లి నాలుగేళ్ల బిడ్డను దారుణంగా హత్య (Mother Kills Son In Goa) చేసింది.

Shami Received Arjuna Award: రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ, జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో ప్రదానం చేసిన ముర్ము

Hazarath Reddy

జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మహ్మద్ షమీ అర్జున అవార్డును అందుకున్నాడు.ప్రపంచ కప్ లో భారత స్టార్ పేసర్ సంచలన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన సంగతి విదితమే. అయితే కప్ ని మాత్రం అందంచలేకపోయాడు.

Earthquake in Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదు

Hazarath Reddy

ఇండోనేషియాలోని (Indonesia) మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటలకు తలాడ్‌ దీవుల్లో (Talaud Islands) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది

Hospital in Medaram: మేడారంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

Rudra

మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Advertisement

Vijay Devarakonda: ఫిబ్రవరిలో విజయ్‌, రష్మిక నిశ్చితార్థం.. అదంతా అబద్ధమన్న విజయ్ టీమ్

Rudra

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

Alaska Flight Viral News: 16 వేల అడుగుల ఎత్తు నుంచి పడినా.. బాగానే పనిచేస్తున్న ఐఫోన్‌

Rudra

అమెరికాలోని పోర్ట్‌ ల్యాండ్‌ నుంచి ఒంటారియో వెళ్తున్న క్రమంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో అలస్కా ఎయిర్‌ లైన్స్‌ విమానం డోర్‌ ఊడిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.

Flipkart Layoffs: 1500 మంది ఉద్యోగులపై ఫ్లిప్‌కార్ట్‌ వేటు? మార్చి-ఏప్రిల్‌ లో తొలగింపునకు చర్యలు

Rudra

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ 5-7 శాతం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Ayodhya Ram Mandir: 17న అయోధ్యలో బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య విగ్రహ ఊరేగింపు రద్దు.. ఎందుకంటే??

Rudra

రామజన్మ భూమి అయోధ్యలో (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే సంబురాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ

Rudra

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది.

TS Youth Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత.. మృతుడిని ఖమ్మం జిల్లా వాసి సాయిరాజీవ్‌ రెడ్డిగా గుర్తింపు

Rudra

అమెరికాలోని టెక్సాస్‌ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో సాయి తీవ్ర గాయాలపాలయ్యాడు.

Pakistan Internet Shutdown: పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం .. సమస్య పరిష్కారానికి అధికారుల తీవ్ర యత్నాలు

Rudra

పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమస్య ఏమిటి? ఎలా పరిష్కరించాలి? అనే దానిపై అధికారులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు.

Rohit Sharma: ఎవ్వరికీ సాధ్యం కాని మరో ప్రపంచ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ, మరో 18 సిక్సులు బాదితే చాలు..

Hazarath Reddy

రోహిత్ శర్మను ఎవ్వరికీ సాధ్యం కాని మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. త్వరలో జరగనున్న ఆఫ్ఘనిస్తాన్‌ టీ20 సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్‌ ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Advertisement

TTD Website Update: టికెట్లు బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకు అలెర్ట్‌, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ పేరు ttdevasthanams.ap.gov.in గా మార్చిన అధికారులు

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్‌ పేరును మారోసారి మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది.

Railway Official's Saves Man Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి జారి పడిన వ్యక్తిన కాపాడిన రైల్వే అధికారి

Hazarath Reddy

ముంబైలో మసీదు స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పడిపోయిన వ్యక్తిని రైల్వే అధికారి సకాలంలో రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సెంట్రల్ రైల్వే ఎక్స్‌లో గతంలో ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఒక నిమిషం 10-సెకన్ల క్లిప్‌లో ప్రయాణీకుడు కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు ప్లాట్‌ఫారమ్‌పై జారిపడి పడిపోవడం చూడవచ్చు

Noida Horror: భయానక వీడియో ఇదిగో, పుల్లుగా తాగి విద్యుత్తు టవర్‌ ఎక్కిన యువకుడు, కరెంట్ షాక్ ఎలా కొట్టిందో చూడండి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ కు సంబంధించి ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడాలోని జెవార్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్తు టవర్‌పైకి ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ యువకుడు టవర్ ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురయ్యాడు.

Robbery Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, వెనక నుంచి వచ్చి మహిళ గొంతు కోసి డబ్బులు దోచుకెళ్లిన దొంగ, ఢిల్లీలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన

Hazarath Reddy

ఇటీవల వెలువడిన CCTV ఫుటేజీలో పశ్చిమ ఢిల్లీలోని ఒక నిశ్శబ్ద వీధిలో ఒక వ్యక్తి స్త్రీని గొంతుకోసి దోచుకుంటున్నట్లు చూపిస్తుంది. కలవరపరిచే ఫుటేజీలో ఆ వ్యక్తి వెనుక నుండి మహిళ వద్దకు వచ్చి ఆమె గొంతు కోసి ఆమె బ్యాగ్ తీసుకుని పరారవుతున్నట్లుగా కనిపిస్తోంది

Advertisement
Advertisement