వైరల్
Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్ అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. ఏమై ఉంటుంది??
Rudraమధ్య ప్రదేశ్ లోని సిల్లెర్పూర్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. అక్కడి అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది.
Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)
Rudraధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు (Adluri Laxman Kumar) పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.
Most Popular CM: దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి.. టాప్-10 జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Rudraదేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు.దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన, ఆమోదయోగ్యమైన ముఖ్యమంత్రుల జాబితాను మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పేరిట ఓ ఆంగ్ల పత్రిక రూపొందించింది.
Viral Video: తిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..
sajayaతిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..తిరుపతి జూలో సింహం ఎన్క్లోజర్ లోకి దూకి సింహం దాడిలో గాయపడి మరణించిన రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ టికెట్ కొనేటప్పటి సీసీ టీవీ పుటేజ్ ఇది.
MP Shocker: గర్ల్ ఫ్రెండును ఇంటికి రానివ్వనందుకు కన్నతల్లిని సుత్తితో బాది చంపేసిన కొడుకు..దారుణం
sajayaమధ్యప్రదేశ్లోని భోపాల్లో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక అబ్బాయి ప్రేమికుల రోజున తన స్నేహితురాలిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. తల్లి వ్యతిరేకించింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు తన తల్లిని హత్య చేశాడు.
Hyderabad Horror: కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై
Rudraబెంగాల్ కు చెందిన సంతోష్ ముఖర్జీ(38) గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే, కుటుంబ సమస్యలతో సతమతమై వాటిని భరించలేక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
Congenital Heart Diseases: దేశంలో 2 లక్షల మంది పిల్లలకు గుండె జబ్బులు.. పుట్టుకతో వచ్చినా చికిత్సకు అవకాశం
Rudraదేశంలో ఏటా రెండు లక్షల మంది గుండె సంబంధిత జబ్బులతో పుడుతున్నారు. అయితే పుట్టుకతో గుండె జబ్బులు ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్ లో దారుణం.. గర్భిణిపై గ్యాంగ్ రేప్.. నిప్పంటించిన దుండగులు.. బాధితురాలి పరిస్థితి విషమం..
Rudraమధ్యప్రదేశ్ లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య
Rudraనాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) నేడు ఆదివారం ముగియనుంది.
'Sunny Leone' Admit Card: సన్నీ లియోన్ పేరుతో పోటీ పరీక్షల హాల్ టికెట్.. అడ్మిట్ కార్డుపై ఆమె పేరు, ఫొటో, ఇతర వివరాలు.. సోషల్ మీడియాలో వైరల్
Rudraఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన ఓ హాల్ టికెట్ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు మీద జారీ అయ్యింది. హాల్ టికెట్ పై ఆమె పేరు, ఫొటో వివరాలు ముద్రించి ఉన్నాయి.
Criminal Case Against Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు.. గుంటూరు కోర్టులో నమోదు.. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ ఏ కారణంతో జనసేనానిపై కేసు నమోదయ్యిందంటే??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించింది.
Non-Veg Rice: నాన్ వెజ్ రైస్ వచ్చేస్తుంది.. సాధారణ బియ్యం కంటే 8 శాతం ప్రొటీన్లు, 7 శాతం కొవ్వు అధికం
Rudraబియ్యం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి గుడ్ న్యూస్. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్ వెజ్ రైస్ (మాంసం బియ్యం-మీటీ రైస్)ని సృష్టించారు.
Batteries In Penis: సుఖప్రాప్తి కోసం పురుషాంగంలో బ్యాటరీలను చొప్పించుకొన్న వృద్ధుడు.. ఆ తర్వాత ఏమైంది?
Rudraసుఖప్రాప్తి కోసం ఓ 73 ఏండ్ల వృద్దుడు పురుషాంగంలో బ్యాటరీలను చొప్పించుకొన్నాడు. అయితే,
Smartphone Users Checking Mobile: పొద్దున్న లేవగానే స్మార్ట్ ఫోన్ చూడటమే.. లేచిన 15 నిమిషాలకే ఫోన్ చూస్తున్న 84 శాతం మంది భారతీయులు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraస్మార్ట్ ఫోన్ (Smart Phone) వ్యసనంలా మారింది. దీన్ని రుజువు చేస్తూ దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్ (Check) చేస్తున్నట్టు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
Garlic Fields Monitored Through CCTV: భగ్గుమంటున్న ఎల్లిగడ్డ ధరలు.. కిలో రూ.500కు చేరిన వైనం.. పెరుగుతున్న దొంగతనాలు.. పొలాల్లో సీసీ కెమెరాలు పెడుతున్న మధ్యప్రదేశ్ రైతులు
Rudraగత ఏడాది టమాటా ధరలు భారీగా పెరిగితే, ఇప్పుడు ఎల్లిగడ్డల వంతు వచ్చింది. బహిరంగ మార్కెట్ లో కిలో ఎల్లిగడ్డ గడ్డ ధర రూ.500కు పెరిగింది.
Baba Vanga: ఆధునిక నోస్ట్రాడమస్ బాబా వంగా భవిష్యవాణి నిజమవుతున్నదా? క్యాన్సర్ కు రష్యా వ్యాక్సిన్, జపాన్ ఆర్ధిక సంక్షోభం అంశాలు ఏం చెప్తున్నాయి??
Rudraఆధునిక నోస్ట్రాడమస్ గా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నట్టే తెలుస్తున్నది.
ISRO-INSAT-3DS: ఈ సాయంత్రం నింగిలోకి జీఎస్ఎల్వీ రాకెట్.. వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడమే లక్ష్యం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు.
Gruha Jyothi-Aadhar Link: ఆధార్ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్ నంబర్ కు ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Rudra200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇచ్చే గృహజ్యోతి పథకం.. ఆధార్ కార్డు ఉన్నవారికే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
Bird Flu in Nellore: నెల్లూరులో బర్డ్ ఫ్లూ కలకలం, ఒకే రోజు వేల సంఖ్యలో కోళ్ల మృతి, మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు
Hazarath Reddyనెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ను పశుసంవర్ధకశాఖ అధికారులు భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.
Nara lokesh Kurchi Madathapetti Dialogue Video: వీడియో ఇదిగో, కుర్చీ మడతపెట్టిన నారా లోకేష్, పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరిక
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Nike Layoffs 2024: ఆగని లేఆప్స్, 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్న స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్, ఆర్థికమాంద్య భయాలే కారణం
Hazarath Reddyస్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఖర్చు తగ్గించే చర్యలో భాగంగా, నైక్ తన శ్రామికశక్తిలో 2 శాతం మందిని తొలగిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తొలగింపుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో 1,600 మందికి పైగా ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది
Delhi Metro Fight Video: ఢిల్లీ మెట్రోలో తన్నుకున్న ఇద్దరు యువకులు, మధ్యలో తగాదాను తీర్చడానికి వచ్చిన మహిళ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీ మెట్రో దురదృష్టవశాత్తూ తగాదాలు, అనుచిత ప్రవర్తనకు అపఖ్యాతి పాలైంది. ఈ గొడవలు నిత్యం జరుగుతుంటాయి. వీడియోలలో బంధించిన సంఘటనలు తరచుగా ముఖ్యాంశాలుగా ఉంటాయి. అలాంటి మరో ఘటన ఆన్లైన్లో వెలుగులోకి వచ్చింది.
Fight on Southwest Airlines: విమానంలో మహిళల ముందు బూతులు తిడుతూ తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyహవాయికి వెళ్లే సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణీకుల మధ్య జరిగిన గొడవను వీడియో ఫుటేజ్ క్యాప్చర్ చేసింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ నుంచి బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో, ఒక ప్రయాణీకుడు, బేస్ బాల్ క్యాప్ ధరించి, విమానం మధ్యలో నిలబడగా, మరొక ప్రయాణీకుడు వరుస సీట్లలో నిలబడి ఉన్నాడు.
Murder Caught on Camera: సీసీటీవీ పుటేజీ ఇదిగో, ఇద్దరు యువకులపై పలువురు వ్యక్తులు దారుణంగా దాడి, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జరిగిన ఓ షాకింగ్ ఘటనలో ఇద్దరు యువకులపై పలువురు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. సీసీటీవీలో రికార్డయిన ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది.
Fire Accident in Delhi: ఢిల్లీ అలీపూర్ లో అగ్ని ప్రమాద ఘటనలో పదకొండుకు చేరిన మృతుల సంఖ్య
Rudraదేశ రాజధాని ఢిల్లీ అలీపూర్ లోని మార్కెట్ లో నిన్న సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి.
Helicopter Ride for Medaram: మేడారానికి హెలికాప్టర్ లో వెళ్లొచ్చు.. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు .. త్వరలో ధరల వెల్లడి
Rudraఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాల్లో హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ ఎప్పటిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నది.
Electricity From Urine: మనిషి మూత్రంతో కరెంట్ ఉత్పత్తి.. ఎరువులు కూడా.. ఐఐటీ పాలక్కాడ్ కి చెందిన పరిశోధకుల ఆవిష్కరణ
Rudraఐఐటీ పాలక్కాడ్ కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మనిషి మూత్రంతో కరెంట్ తో పాటు పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు.
Rashmika Mandanna-Vijay Devarakonda: రష్మిక.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఫోర్బ్స్ ఇండియా గౌరవం నేపథ్యంలో రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ అభినందనలు
Rudraఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ నటి రష్మిక మందన్నకు సినీ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.
Chandrababu Viral Video: చంద్రబాబు నాయుడు నోటి వెంట.. 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్.. వైరల్ వీడియో ఇదిగో!
Rudraటీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నోటి వెంట సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
TS Traffic Challan Discount Offer Ends: ముగిసిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. మొత్తం 1.67 కోట్ల చలాన్ల ద్వారా రూ.150.3 కోట్లు వసూలు
Rudraగత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Jagtial Shocker: జగిత్యాలలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి
Rudraజగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ధరూర్ కు చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షిత్ (9) గుండెపోటుతో మరణించాడు.
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ