వైరల్

BRS Candidate Won in Maharastra: మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. వార్డు ఉప ఎన్నికలో విజయం.. తెలంగాణకు ఆవల తొలి గెలుపు

Rudra

దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ తెలంగాణకు ఆవల తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు.

PM Modi Unveils Bust of Mahatma Gandhi: హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వీడియో ఇదిగో

Rudra

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ ఉదయం హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Mobile Blast: జేబులోనే పేలిన మొబైల్ ఫోన్, టీ తాగుతుండగానే సడెన్‌గా మంటలు, లబోదిబోమంటూ పరుగులు తీసిన వృద్ధుడు, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

VNS

ఓ పెద్దాయన టీ దుకాణంలో కూర్చుని టీ తాగుతున్నాడు. ఆయన చొక్కా జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది (Phone Exploded). చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వ్యక్తి మారొట్టిచల్ పరిసరాల్లోని టీ దుకాణంలో టీ తాగుతున్నాడు. అతని జేబులో ఉన్న ఫోన్ సడెన్‌గా పేలిపోయి మంటలు రావడం (Mobile blast) మొదలుపెట్టింది.

BGMI Re-launch in India: గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్, షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా మరోసారి భారత్‌లోకి రీ ఎంట్రీ

Hazarath Reddy

గేమింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ మల్టీప్లేయర్‌ షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) మరోసారి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.ఈ గేమ్‌ గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.

Advertisement

Clean Note Policy: క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి, రూ. 2000 నోట్లు ఉపసంహరణ ఈ విధానంలోనే ఎందుకు, RBI వెబ్‌సైట్ క్రాష్ కారణాలేంటి ?

Hazarath Reddy

ప్రజలకు మంచి నాణ్యమైన కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ.

RBI Website Crashes: ఆర్‌బీఐ వెబ్‌సైట్ క్రాష్, రూ.2000 నోట్లు ఉపసంహరణ వార్తలతో ఒక్కసారిగా వెబ్‌సైట్‌లోకి వెళ్లిన యూజర్లు

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లు ఉపసంహరణ వార్తలు వెలువడిన కొద్ది సమయంలోనే రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది.

Rs 2000 Note Journey and History: ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..

Hazarath Reddy

క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును ఉపసంహరించినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. దీంతో కరెన్సీపై ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రూ.2వేల నోట్లు దాచుకున్న వారు కలవర పడుతున్నారు.

How To Exchange Rs 2000 Notes? 2000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలి, ఏ తేదీ లోపల మార్చుకోవాలని ఆర్ బీఐ చెప్పింది, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Rs 2,000 Notes To Be Withdrawn: మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది

Rs 2000 Currency Notes To Be Withdrawn: రెండు వేల రూపాయల నోట్ విత్ డ్రా, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ, సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటన

Hazarath Reddy

రూ. 2000 డినామినేషన్‌లోని బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ, తక్షణం అమలులోకి వచ్చేలా రూ. 2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సూచించింది. ఈ నోట్లు సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

P Khurrana Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా కన్నుమూత

Hazarath Reddy

ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా ఇక లేరు. నివేదిక ప్రకారం, నటుడి తండ్రి మే 19న మరణించారు.ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5.30 PM ISTకి చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

Meta Layoffs: జుకర్‌బర్గ్ మెటాలో మళ్లీ మొదలైన్ లేఆప్స్, 6,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫేస్‌బుక్

Hazarath Reddy

కంపెనీ నవంబర్‌లో 11,000 మంది కార్మికులను తొలగించి, మార్చి 2023లో 10,000 ఉద్యోగాల కోతలను ప్రకటించిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. టెక్ దిగ్గజం ఇంతకుముందు 4,000 మందిని విడిచిపెట్టమని కోరింది, కాబట్టి మే నుండి ఇతర 6,000 మందిని తొలగించే అవకాశం ఉంది.

Advertisement

SIM Cards Under Your Name: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడం చాలా సింపుల్, tafcop.sancharsaathi.gov.in/telecomUser లింక్ ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఇప్పుడు వ్యక్తులు tafcop.sancharsaathi.gov.in/telecomUser వద్ద TAFCOP పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీ పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తనిఖీ చేయవచ్చు . వెబ్‌సైట్‌లో, ఒక వ్యక్తి తన 10-అంకెల మొబైల్ నంబర్, OTPని నమోదు చేయడం ద్వారా వారి పేరుపై జారీ చేయబడిన కనెక్షన్‌ల సంఖ్యను తనిఖీ చేయడం ద్వారా లాగిన్ చేయవచ్చు

IPL 2023: కోహ్లీ సెంచరీతో ఫ్యాన్స్‌కు పండగ, వాళ్లిద్దర్నీ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్న ఆర్‌సీబీ అభిమానులుచ మీమ్స్ ఇవిగో..

Hazarath Reddy

విరాట్ కోహ్లీ గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఆడి తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు.

Virat Kohli Six Video: కోహ్లీ సిక్స్ వీడియో ఇదిగో, బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయిన కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విక్టరీ

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

IPL 2023: గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి, నేడు పంజాబ్‌తో చావో రేవో తేల్చుకోనున్న రాజస్తాన్‌, ఆశలన్నీ ట్రెంట్‌ బౌల్ట్‌ పైనే పెట్టుకున్న PBKS

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.

Advertisement

IPL 2023: రూ. 8 కోట్లు పెట్టి ముంబై కొనడం ఎందుకు, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు, జోఫ్రా ఆర్చర్‌పై మండిపడిన సునీల్‌ గవాస్కర్‌, ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని హితవు

Hazarath Reddy

ఇంగ్లండ్‌ పేసర్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

Relation Tips: నా వయస్సు 50 ఏళ్లు, ఇంతవరకు ఎవరితో సెక్స్ చేయలేదు, ఈ మధ్య రాత్రి పూట కోరికలు కలుగుతున్నాయి, ఇప్పుడు నేను శృంగారానికి పనికివస్తానా..

Hazarath Reddy

హాయ్ నా పేరు బుజేష్ (పేరు మార్చాం), నా వయస్సు 50 సంవత్సరాలు. నేను కొన్ని కారణాలతో నా ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు. అంతే కాదు, ఎవ్వరితోనూ శారీరక సంబంధం కూడా పెట్టుకోలేదు. మరి ఇప్పుడు నాకు సెక్స్ మీద ఆసక్తి కలుగుతోంది.

Andhra Pradesh Shocker: పుల్లుగా మందు తాగి ప్రైవేట్ పార్టులో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు, అది లోపల ఇరుక్కుపోవడంతో ఆస్పత్రికి పరుగులు, తర్వాత కథ ఇదే..

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుగొండలో ఆశ్చర్యకరమైర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఫుల్లుగా తాగి మలద్వారంలో టీవీ రిమోట్‌ను చొప్పించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి నొప్పిగా ఉండటంతో జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి వెళ్లాడు.

Stray Dog Attack in Kazipet: పొట్టకూటికోసం వస్తే బిడ్డ బలయ్యాడు, ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాయి.

Advertisement
Advertisement