Pakistan: పాకిస్థాన్లో బాంబు పేలుడు, క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు..20 మంది మృతి..వీడియో ఇదిగో
పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించగా స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించగా స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా ఇండియానే సూపర్ పవర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడి
Here's Tweet:
At least 21 killed, over 50 injured in Pakistan railway station bomb blasthttps://t.co/H3MsrLv376
At least 21 people were killed and more than 50 injured in a bomb blast at a railway station in Quetta in southwestern Pakistan on Saturday, local media reported.#ArianaNews… pic.twitter.com/CxPyzdFJ1W
— Ariana News (@ArianaNews_) November 9, 2024
పాకిస్థాన్లో భారీ పేలుడు.. 20 మంది మృతి..!
క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు
ఈ ఘటనలో మొత్తం 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం
స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా సంభవించిన పేలుడు
ఆత్మాహుతి దాడిగా అనుమానం#Pakistan #Explosion #Bigtv pic.twitter.com/XvVJjWlSRt
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 09, 2024 12:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

