Gyanesh Kumar as New CEC: సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్..18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా మారాలని పిలుపు
కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్గా బాధ్యతలు చేపట్టారు జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar). ఈ సందర్భంగా మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్.... దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటే అని అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం (Chief Election Commissioner) కమిషన్గా బాధ్యతలు చేపట్టారు జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar). ఈ సందర్భంగా మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్.... దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటే అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడూ ఓటరుగా మారాలని...ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి అని అన్నారు.
కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2029 జనవరి 26వ తేదీ వరకూ కొనసాగనున్నారు. ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే 2027లో జరుగనున్నాయి.
పూణేలో బహిరంగంగానే తుపాకులతో సంచారం.. వైరల్గా మారిన వీడియో, పోలీసుల దర్యాప్తు ముమ్మరం, వీడియో ఇదిగో
అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు జ్ఞానేశ్ కుమార్. ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
Gyanesh Kumar Takes Charge as Chief Election Commissioner
#WATCH | Delhi: After taking charge, newly-appointed Chief Election Commissioner Gyanesh Kumar says, "First step for nation building is voting. Therefore, every citizen of India who has completed 18 years of age should become an elector and should always vote. In accordance with… pic.twitter.com/sSvZKSgN2Y
— ANI (@ANI) February 19, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 19, 2025 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

