Chennai, Apr 19: త‌మిళ‌నాడుకు (Tamilnadu) చెందిన ఓ జంట త‌మ పెండ్లి ప‌త్రిక‌కు ఐపీఎల్ (IPL) సందడిని యాడ్ చేసి అబ్బురపరిచారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) క‌ల‌ర్స్‌ తో పాటు వ‌ధూవ‌రుల పేర్ల‌ను ఐకానిక్ సీఎస్‌కే లోగో లోప‌ల ముద్రించ‌డం ఆక‌ట్టుకుంది. ఈ వెడ్డింగ్ ఇన్విటేష‌న్ ఫొటోను ఇన్‌ స్టాగ్రాంలో పోస్ట్ చేయ‌గా ప‌ది గంట‌ల్లోనే ఏకంగా 60,000కుపైగా వ్యూస్ ల‌భించాయి. ఈ వెరైటీ ఐడియాకు నెటిజ‌న్లు దాసోహం అంటున్నారు.

Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రారంభమైన లోక్‌ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 16 కోట్ల మంది.. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)