Jhansi Horror: దారుణం, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి, మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు
ఉత్తరప్రదేశ్లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.కేవలం 9 సెకన్ల ఈ వీడియో క్లిప్లో అంబులెన్స్ సిబ్బందిగా( Ambulance Staff ) భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు, మృతదేహాన్ని దారుణంగా లాక్కెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
కడపలో దారుణం, భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపిన భర్త, అనంతరం నా భార్యను చంపేశానంటూ సమాధానం..
వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ర్కిల్ ఆఫీసర్ రామ్వీర్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు.విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులెవరైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
2 Men Drag Body By Its Legs Outside Postmortem House in Uttar Pradesh
— Jhansi Police (@jhansipolice) January 6, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 07, 2025 03:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

