క్రీడలు

Chris Cairns Health Update: చావుబతుకుల్లో నాటి ప్రపంచ ఉత్తమ ఆల్ రౌండర్, గుండె సంబంధిత వ్యాధితో వెంటిలేటర్‌పై న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న 51 ఏళ్ల కెయిన్స్‌ (Former New Zealand All-rounder Chris Cairns) ప్రస్తుతం కాన్‌బెర్రాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Hockey Player Rajini Meet CM YS Jagan: ఏపీ హాకీ క్రీడాకారిణి రజనీకి రూ. 25లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత మహిళా హాకీ ప్లేయర్

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన భారత మహిళల జట్టు హాకీ క్రీడాకారిణి.. ఏపీకి చెందిన ఇ.రజనీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా (Hockey Player Rajini Met CM YS Jagan) కలిశారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ హాకీ ప్లేయర్ రజనీకి (Etimarupu Rajini) పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Naresh Tumda: భారత్‌కు క్రికెట్లో ప్రపంచ కప్ సాధించి పెట్టాడు, చివరకు కూలీగా బతుకుతున్నాడు, ప్రభుత్వం తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్న 2018 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ విన్నర్ ఆటగాడు నరేష్ తుమ్డా

Hazarath Reddy

2018 లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ సాధించిన బృందంలో భాగమైన నరేష్ తుమ్దా (Naresh Tumda) నేడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి సహాయం అందక జీవనోపాధి కోసం రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు.

Tokyo 2020: బంగారు పతకంతో నీరజ్‌పై రూ.కోట్ల వర్షం, టోక్యోలో పతకం సాధించిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా, 13 ఏళ్ల తరువాత ఒలంపిక్స్‌లో జాతీయ గీతం ఆలాపన, ఈ ఏడాది 7కు చేరిన భారత్ పతకాల సంఖ్య

Hazarath Reddy

బజ్‌రంగ్‌ కంచు ‘పట్టు’కు జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణ సంబరం తోడడంతో పతకాల సంఖ్యలో లండన్ ను భారత్ (India At Tokyo Olympics 2020) దాటేసింది. విశ్వక్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పతక ప్రదర్శన కావడం విశేషం. అంతకుముందు ఉత్తమంగా 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.

Advertisement

Neeraj Chopra: 11 ఏళ్లకే 90 కేజీల బరువు, పసిడి పతక విజేత నీరజ్ చోప్రా జీవితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై ప్రత్యేక కథనం, తమ రాష్ట్ర ఆటగాడి విజయంతో డ్యాన్స్ వేసిన హర్యానా హోం మంత్రి

Hazarath Reddy

నీరజ్ 11 సంవత్సరాల వయస్సులో 90 కిలోల బరువుతో (chubby kid to Gold medal in Tokyo Olympics) ఊబకాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఖండ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్ దగ్గర జిమ్ లో చేర్పించారు. నీరజ్ కొన్ని కిలోలు తగ్గితే చాలని వారు కోరుకున్నారు.

Tokyo 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం, జావెలెన్ త్రోలో దేశానికి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా, ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరి ఘనత సాధించిన నీరవ్

Hazarath Reddy

వందేళ్ల కలను నిజం అవుతూ.. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics 2020) భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రా దేశానికి స్వర్ణ పతకం (Neeraj Chopra Wins Historic Gold Medal) అందించాడు. ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరి ఈ ఘనత సాధించాడు.

Tokyo Olympic Games 2020: భారత్ ఖాతాలో మరో పతకం, రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన భజరంగ్‌ పూనియా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఆరు పతకాలు

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో భజరంగ్‌ పూనియా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే (Tokyo Olympic Games 2020) కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక (Bajrang Punia Wins Bronze Medal) పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

Aditi Ashok: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అదితి అశోక్ సంచలనం, గోల్ఫ్‌లో పతకం చేజారినా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గోల్ఫ‌ర్, అదితిపై ప్రశంసల వర్షం కురిపించిన రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు

Hazarath Reddy

గోల్ఫ్‌లో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతే చాలామందికి తెలియదు. కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ సుపరిచితమైపోయింది. వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఆమె (Aditi Ashok At Tokyo Olympics 2020) చూపించిన తెగువ ఇప్పుడు అందర్నీ ఆమె వైపు తిప్పుకునేలా చేసింది.

Advertisement

Tropical Storm Mirinae: దూసుకొస్తున్న మిరినే ఉష్ణమండల తుఫాను, టోక్యో ఒలింపిక్స్‌‌కు అంతరాయం ఏర్పడే అవకాశం, రుక్యు దీవుల దగ్గర మిరినే పుట్టే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

: జపాన్‌లోని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్‌ 2020 గేమ్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే చివరి రోజుల్లో టోక్యోలో వాతావారణ పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జపాన్ లో ఇప్పుడు వేడి తేమతో కూడిన పొడి వాతావరణం ఉంది. అయితే రానున్న కాలంలో ఉష్ణమండల తుఫాను (Tropical Storm Mirinae) టోక్యో నగరాన్ని తాకబోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి జపాన్ వాతావరణ సంస్థ (JMA) మిరినే (Mirinae) అని నామకరణం చేసింది.

Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Team Latestly

ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....

Tokyo Olympics 2020: హోరాహోరీ మ్యాచ్‌లో బ్రిటన్ చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి, చేజారిన కాంస్య పతకం; మరో మ్యాచ్‌లో భారత రెజ్లర్ సీమా బిస్లా ఓటమి, ఈరోజు టోక్యో ఒలంపిక్స్ క్రీడా విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

భారత్ పై మళ్లీ 4-3 తో లీడ్ లోకి వచ్చింది, దీని తర్వాత బ్రిటన్ భారత జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు, సమయం మించి పోవడంతో చివరకు బ్రిటన్ విజేతగా నిలిచింది. బ్రిటన్ విజయోత్సవంతో భారత మహిళలు కన్నీళ్లలో మునిగిపోయారు...

Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న భారత రెజ్లర్ రవికుమార్ దహియా, ఫైనల్లో రష్యన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి; పోరాట స్పూర్థిని మెచ్చుకున్న రాష్ట్రపతి మరియు ప్రధాని

Team Latestly

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం జరిగిన 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ ఫైనల్స్ లో బంగారు పతకం సాధిస్తాడనుకున్న రవికుమార్ ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు....

Advertisement

Tokyo Olympics 2020: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు; మరో మ్యాచ్‌లో మహిళా రెజ్లర్ దూకుడు.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్

Team Latestly

టోక్యోలో భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు మరో పతకాన్ని ముద్దాడింది....

Tokyo Olympics 2020: ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి, అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో పరాజయం పాలైన రాణీ రాంపాల్ సేన, కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనున్న ఇండియా

Hazarath Reddy

ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. తదుపరి పోటీలో భారత్ కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనుంది.

Tokyo Olympic Games 2020: ఈ సారి ఏకంగా స్వర్ణ పతకమేనా.., ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత రెజ్లర్ రవి కుమార్ దహియా, పురుషుల 57కేజీల కేటగిరీలో నురిస్లామ్ సానాయేవ్‌పై అనూహ్య విజయం

Hazarath Reddy

పీవీ సింధు కాంస్య పతకంతో పులకించిపోతున్న భారత క్రీడాభిమానులకు మరో శుభవార్త. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympic Games 2020) పోటీ పడుతున్న భారత రెజ్లర్ రవి కుమార్ దహియా(23) తాజాగా ఫైనల్స్‌లో అడుగు పెట్టి భారత్‌కు కనీసం రజత పతకాన్ని (Ravi Kumar Dahiya Assured of Silver Medal) ఖాయం చేశాడు.

Tokyo Olympics 2020: లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు, ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తొలి ఒలింపిక్స్‌లోనే కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం గెలుపొందేందుకు ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడారు.

Advertisement

Tokyo Olympics 2020: భారత్ ఖాతాలో మరో పతకం, బాక్సింగ్‌లో కాంస్యంతో అదరగొట్టిన లవ్లీనా బొర్గొహెయిన్‌, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా రికార్డు

Hazarath Reddy

లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’ తర్వాత పతకం ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది.

Tokyo Olympic Games 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత రెజ్లర్లు, 57 కిలోల విభాగంలో రవి కుమార్‌, 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా విజయం

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీస్‌ చేరగా.. తాజాగా రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ సైతం సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

India vs England Test Series 2021 Schedule: ఆగస్టు 4 నుంచి టీమిండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌, కప్ సాధించేందుకు కసరత్తు చేస్తున్న కోహ్లి సేన, జో రూట్‌ బృందం, సీరిస్ పూర్తి షెడ్యూల్ ఇదే..

Hazarath Reddy

టీమిండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ బుధవారం నుంచి ఆరంభం కానుంది. ఆగష్టు 4 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల సిరీస్‌ (India vs England Test Series 2021 Schedule) కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్‌ బృందం సన్నద్ధమయ్యాయి.

Tokyo Olympic Games 2020: బాధపడకండి, గెలుపోటములు సహజం, కాంస్యం కోసం పోరాడండి. హాకీ సెమీస్‌లో భారత్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు

Hazarath Reddy

అయితే, జీవితంలో గెలుపోటములు సహజం. తదుపరి ఆడనున్న మ్యాచ్‌, భవిష్యత్‌ విజయాల కోసం ఆల్‌ ది బెస్ట్‌. తమ ఆటగాళ్లను చూసి భారత్‌ ఎల్లప్పుడూ గర్విస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు

Advertisement
Advertisement