Cricket

IPL 2022 Mega Auction: మళ్లీ చెన్నై గూటికే డ్వేన్‌ బ్రేవో, రూ. 4.40 కోట్లకు దక్కించుకున్న సీఎస్‌కే

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవోను సీఎస్‌కే మరోసారి దక్కించుకుంది. రూ. 4.40 కోట్లకు సీఎస్‌కే బ్రేవోను దక్కించుకుంది.టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడు నితీష్‌ రాణాను మరోసారి కేకేఆర్‌ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్‌లో నితీష్‌ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ మెగా వేలం-2022, నితీష్‌ రాణాను రూ. 8 కోట్లకు సొంతం చేసుకున్న కెకెఆర్

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడు నితీష్‌ రాణాను మరోసారి కేకేఆర్‌ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్‌లో నితీష్‌ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

IPL 2022 Mega Auction: జాక్‌పాట్ కెట్టేసిన జాసన్‌ హోల్డర్‌, ఏకంగా రూ. 8.75 కోట్లకు సొంతం చేసుకున్న లక్నో సూపర్‌జెయింట్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ వేలంలోకి వచ్చాడు. అతని కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉంది. కాగా హోల్డర్‌కు జాక్‌పాట్‌ తగిలింది. రూ. 8.75 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్‌ దక్కించుకుంది.

IPL 2022 Mega Auction: డేవిడ్ వార్నర్‌కు భారీ షాక్, శ్రేయస్‌ అయ్యర్‌ కోసం రూ. 12.25 కోట్లు వెచ్చించిన కెకెఆర్, రూ. 5 కోట్లకు రవిచంద్రన్‌ అశ్విన్‌ వేలం, పూర్తి లిస్ట్ ఇదే..

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందుగా వేలంలోకి (IPL 2022 Mega Auction) వచ్చాడు. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ 8. 25 కోట్లు వెచ్చించి గబ్బర్‌ను కొనుగోలు చేసింది.

Advertisement

IPL 2022 Auction Rules: ఐపీఎల్ మెగా వేలం రూల్స్ ఇవే! రెండు రోజు మెగా ఈవెంట్‌ కు సర్వం సిద్ధం, కొత్త టీమ్‌ల రాకతో ఆసక్తికరంగా వేలం

Naresh. VNS

ఐపీఎల్‌ మెగా వేలం-2022కు (IPL 2022 Auction) రంగం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో బెంగళూరు వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరుగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు గుజరాత్‌ టైటాన్స్‌ , లక్నో సూపర్‌జెయింట్స్‌ లీగ్‌లో ( Lucknow Super Giants ) ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో మొత్తంగా 10 జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న రైట్‌ టు మ్యాచ్‌ (RTM) కార్డ్‌ను వేలం నుంచి తొలగించారు

IND vs WI ODI Series: రోహిత్ సేన చేతిలో విండీస్ చిత్తు, 3-0 తేడాతో సిరీస్ కైవసం, అన్ని విభాగాల్లోనూ టీమిండియాదే పైచేయి..

Krishna

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

India vs West Indies 2nd ODI Highlights: విండీస్‌తో వన్డే సిరీస్‌ భారత్ కైవసం, రెండో వన్డేలో దుమ్మురేపిన ప్రసిద్ధ్ కృష్ణ, ఇక మూడో వన్డే నామమాత్రమే

Naresh. VNS

వెస్టిండిస్ తో జరిగిన రెండో వన్డేలో (India vs West Indies) టీమిండియా ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో వెస్టిండిస్ పై భారత్ గెలిచింది. భారత్ (Team India) నిర్ధేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కు దిగిన విండీస్‌ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో వన్డే సిరీస్ భారత్ సొంతమైంది.

ICC T20 World Cup 2022: టి20 ప్రపంచకప్‌లో ఇండియా-పాక్ సమరం, నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ సోల్డ్ అవుట్, బిత్తరపోయిన ఐసీసీ

Hazarath Reddy

దాయదులతో భారత్ పోరు అంటే మాములుగా ఉండదు. క్రికెట్ సమరం అయితే ఇక చెప్పనే అవసరం లేదు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవాల్సిందే. తాజాగా ప్రపంచ కప్‌ మెగా టోర్నీని (ICC T20 World Cup 2022) ప్రత్యక్షంగా స్టేడియాల్లో తిలకించే ఫ్యాన్స్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచింది.

Advertisement

India Vs West Indies: అహ్మదాబాద్ వన్డేలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఘన విజయం, చాహల్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు చిత్తు..

Krishna

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ జట్టు నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని 28 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది.

ICC U19 Cricket World Cup 2022: చరిత్ర సృష్టించిన యువ భారత్, అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ విక్టరీ, ఐదోసారి కప్ కొట్టిన కుర్రాళ్లు, ప్రశంసిచిన ప్రధాని

Naresh. VNS

యువ భారత్‌ సంచలనం సృష్టించింది. ఐదోసారి అండర్‌–19 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను (ICC U19 Cricket World Cup) సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో(England) శనివారం జరిగిన ఫైనల్లో యశ్‌ ధుల్‌ (Yash Dhull) నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.

Team India Corona Case: టీమిండియాను పట్టి పీడిస్తున్న కరోనా, భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి కరోనా, ఇప్పటికే ధావన్, గైక్వాడ్, శ్రేయాస్, సైనీ‌కి కరోనా పాజిటివ్

Krishna

టీమిండియాను కరోనా కేసులు భయపెడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ముందు ఈ కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతేకాదు టీమిండియా ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టీ20ల సిరీస్‌ని ఆడాల్సి ఉంది.

Chris Gayle: ఐపీఎల్ వేలం నుంచి క్రిస్ గేల్ అవుట్, తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు షురూ, ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్

Hazarath Reddy

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన గేల్ ఈసారి వేలం నుంచి తప్పుకోవడం అతడి అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అలాగే, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్ పేరు కూడా జాబితాలో కనిపించలేదు.

Advertisement

IPL 2022 Player Auction: ఐపీఎల్-15 వేలానికి 590 మంది ఆటగాళ్లు, ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు సన్నాహాలు

Hazarath Reddy

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-15 వేలం జరగనుంది. తాజా సీజన్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.

Brendan Taylor Banned By ICC: బ్రెండన్ టేలర్‌పై మూడేళ్ల పాటు నిషేధం, అప్పుడే సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో పంచుకోలేదంటూ కొరడా ఝళిపించిన ఐసీసీ

Hazarath Reddy

స్పాట్ ఫిక్సింగ్ చేయాలంటూ భారత వ్యాపారవేత్త నన్ను సంప్రదించారంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. బుకీలు తనను సంప్రదించినా, ఆ సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో (Anti Corruption Code) పంచుకోలేదంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ కొరడా ఝళిపించింది.

Ravindra Jadeja Horse Ridding: గుర్రపు స్వారీ చేస్తున్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గుర్రాలంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన రైడింగ్ స్కిల్స్ చూపించే వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. తాజాగా శుక్రవారం మరో వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తాడు.

IPL 2022 Mega Auction: చెన్నై చేరిన ధోనీ.. తనకు ఇదే చివరి వేలం కావడంతో సీరియస్‌ దృష్టి

Hazarath Reddy

ఐపీఎల్ 2022 మెగా వేలానికి రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. వేలం (IPL 2022 Mega Auction) జరిగి ప్లేస్ ఎక్కడనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. వేలం జరిగే ప్లేస్‌పై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

Advertisement

Krunal Pandya's Twitter Account Hacked: టీమిండియా ప్లేయర్‌ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, బిట్‌ కాయిన్లు ఇస్తే అకౌంట్ ఇచ్చేస్తామంటూ ట్వీట్లు, దీపక్ హుడాకు లింక్ పెట్టి నెటిజన్ల ట్వీట్లు

Naresh. VNS

టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ (Twitter account gets hacked) అయింది. గురువారం ఉదయం నుంచి ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (Twitter Handle) నుంచి పలు రకాలు ట్వీట్లు వస్తున్నాయి. కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ ను బిట్ కాయిన్ల కోసం అమ్మేస్తున్నట్లు ట్వీట్లు పెట్టారు హ్యాకర్లు.

BJP MP Gautam Gambhir COVID: బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు కరోనా, తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచన

Hazarath Reddy

India vs South Africa 2022: జై శ్రీ రామ్ అంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ ట్వీట్, సఫారీలతో మూడు వన్డేల సీరిస్ ని కోల్పోయిన ఇండియా

Hazarath Reddy

భారత్ మూడు వన్గేల సీరిస్ కోల్పోయిన సంగతి విదితమే. సఫారీలు వైట్ వాష్ చేశారు. దీనిపై దక్షిణాఫ్రికా ఆటగాడు keshavmaharaj ట్వీట్ చేశాడు, ఇది అద్భుతమైప సీరిస్ అని, భారత్ ఓడిపోవడం చాలా ఆశ్చర్యపరిచిందని అన్నాడు. మేము రీఛార్జ్ చేయడానికి తదుపరి దాని కోసం సిద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. భారత్ కూడా అదే స్థాయిలో పుంజుకుంటుందని ఆశిస్తున్నాం జై శ్రీ రామ్ అని తెలిపాడు.

Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..

Krishna

బంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

Advertisement
Advertisement