క్రికెట్

Fake T20 World Cup Trophy: టీమిండియా చేతిలో ఉండేది డూప్లికేట్ ప్రపంచకప్ ట్రోఫీ, అసలైన వరల్డ్ కప్ ట్రోఫీ ఎక్కడుందో తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే..

Vikas M

టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమ్ ఇండియా తిరిగి వచ్చింది, కానీ అది నిజమైన ట్రోఫీ కాదనే విషయం మీకు తెలుసా.. అవును భారత ఆటగాళ్ల చేతిలో ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు. దాని డూప్లికేట్.. మరి డూప్లీకేట్ ట్రోఫీ ఎందుకు అందించారనే విషయంపై చాలా మందికి అనుమానం రావొచ్చు

Team India Victory Parade: బీసీసీఐ నుంచి 125 కోట్ల రూపాయల చెక్కును అందుకున్న టీమిండియా, వాంఖడే స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య కన్నుల పండుగగా టీమిండియా విక్టరీ పరేడ్

Vikas M

ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత టీమిండియా ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది.

Team India Dance Video: వీడియో ఇదిగో, వాంఖడే స్టేడియంలో చిందేసిన టీమిండియా ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులతో నిండిపోయిన స్టేడియం

Vikas M

మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖెడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఇతర భారత క్రికెటర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rohit Sharma-Kohli Lifting Trophy: వీడియో ఇదిగో, అభిమానుల కోసం ట్రోఫీని పైకి ఎత్తిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ద్వయం

Vikas M

భారత క్రికెట్ జట్టు విజయ పరేడ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ICC T20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ముంబైలో అభిమానుల సముద్రం ముందు పైకి ఎత్తి అభిమానులకు కానుకగా అందించారు. ఇద్దరు సీనియర్ క్రికెటర్లు అభిమానులతో సంబరాలు చేసుకునే మూడ్‌లో ట్రోఫిని అభిమానులకు చూపించారు.

Advertisement

Team India Victory Parade: దయచేసి మెరైన్ డ్రైవ్‌ వైపు వెళ్లొద్దని ప్రజలను కోరిన ముంబై పోలీసులు, జన సునామిగా మారిన వాంఖడే స్టేడియం

Hazarath Reddy

ఇండియన్ క్రికెట్ టీమ్ విక్టరీ పరేడ్ కోసం వాంఖడే స్టేడియం దగ్గర అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో మెరైన్ డ్రైవ్‌ వైపు వెళ్లకుండా ఉండాలని ముంబై పోలీసులు ప్రజలను కోరారు. X (గతంలో ట్విటర్‌గా ఉండేవి)ని తీసుకుని, ముంబై పోలీసులు ఒక వీడియోను పంచుకున్నారు, మెరైన్ డ్రైవ్‌ వైపు దయచేసి ప్రయాణించవద్దని పౌరులను కోరారు.

Team India Victory Parade: వీడియో ఇదిగో, ముంబై మెరైన్ డ్రైవ్ వద్ద పోటెత్తిన జన సముద్రం, టీమిండియాకు గ్రాండ్ వెల్ కం చెప్పిన అభిమానులు

Hazarath Reddy

తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.

Team India Meets PM Modi Video: కంగ్రాట్స్ టీమిండియా అంటూ అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, భవిష్యత్తులో మరిన్ని టైటిల్స్ గెలవాలని కోరిన భారత ప్రధాని

Hazarath Reddy

లోక్‌కల్యాణ్ మార్గ్‌ 7లో భారత క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం అల్పాహారం కోసం న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. గంటపాటు జరిగిన సమావేశంలో టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టును ప్రధాని మోదీ అభినందించారు.

Team India Meets PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీతో భేటీ అయిన టీమిండియా ప్లేయర్లు, రోహిత్ సేనకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని

Hazarath Reddy

లోక్‌కల్యాణ్ మార్గ్‌ 7లో భారత క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం అల్పాహారం కోసం న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. గంటపాటు జరిగిన సమావేశంలో టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టును ప్రధాని మోదీ అభినందించారు.

Advertisement

Rohit Sharma Dance Video: రోహిత్‌ శర్మ డ్యాన్స్ వీడియో ఇదిగో, స్థానిక మహిళలతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్, ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్న భారత జట్టు

Hazarath Reddy

Team India To Meet PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీతో మరి కాసేపట్లో టీమిండియా భేటీ, అనంతరం అల్పాహార విందు, ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌‌కు చేరుకున్న భారత జట్టు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు భారత క్రికెట్ జట్టు లోక్ కళ్యాణ్ మార్గ్‌ 7కు చేరుకుంది. రెండో టీ20 టైటిల్ గెలిచిన తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమిండియా ఈరోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

Team India At Delhi: న్యూఢిల్లీకి చేరుకున్న వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నర్స్, ఎయిర్ పోర్టు ద‌గ్గ‌ర కోలాహలం, స్వదేశంలో అడుగు పెట్టిన వెంట‌నే రోహిత్, కోహ్లీ ఏం చేశారో చూడండి!

VNS

టీమిండియా స్వదేశానికి (Indian Cricket Team) చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌ సాధించిన టీమిండియాకు (Indian Cricket Team) ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ కప్ (World Cup) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు.

Hardik Pandya: ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ ప్యాండ్యా, వనిందు హసరంగను వెనక్కునెట్టేసిన టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌

Vikas M

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ ప్యాండ్యా ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. శ్రీలంకు చెందిన వనిందు హసరంగను వెనక్కునెట్టి నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు

Advertisement

Team India Leaves Barbados: వీడియో ఇదిగో, బార్బ‌డోస్‌ నుండి ఎట్టకేలకు బయలుదేరిన టీమిండియా, ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి..

Vikas M

టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బ‌డోస్‌లో చిక్కుకున్న టీమిండియా ఎట్ట‌కేల‌కు తిరిగి స్వదేశానికి ప‌య‌న‌మైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి రోహిత్ సేన ఢిల్లీకి బయలుదేరింది

Rohit Sharma: బార్బ‌డోస్‌ పిచ్‌లోని మ‌ట్టిని తినడానికి గల కారణాన్ని వివరించిన రోహిత్ శర్మ, ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే..

Vikas M

పిచ్ మ‌ట్టిని తినాల‌ని ముందుగా అనుకోలేదు. కానీ, ఆ క్ష‌ణం ఎందుకో అలా చేయాల‌నిపించింది. మ్యాచ్ అనంత‌రం పిచ్ ద‌గ్గ‌రికి వెళ్లాను. మాకు ట్రోఫీ అందించిన పిచ్ అది. అందుక‌ని ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. అందుక‌నే ఈ విజ‌యానికి జ్ఞాప‌కంగా పిచ్ మట్టిని టేస్ట్ చేశాను’ అని రోహిత్ వెల్ల‌డించాడు.

ICC T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 ఫార్మాట్‌ను ప్రకటించిన ఐసీసీ, నేరుగా అర్హత సాధించనున్న మొత్తం 12 జట్లు, ఎనిమిది జట్లకు క్వాలిఫైయింగ్‌ టోర్నీ

Vikas M

ఐసీసీ 2026 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌ కప్‌ తరహాలోనే టోర్నీ జరుగనున్నది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్‌ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.

Team India's T20I Schedule: టీ20 ప్రపంచ కప్ 2026 వరకు టీమిండియా T20I షెడ్యూల్ ఇదిగో, మొత్తం 37 మ్యాచ్‌లు ఆడనున్న భారత్

Vikas M

బార్బడోస్‌లో జరిగిన 2024 ఎడిషన్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించినందుకు భారతదేశం ప్రస్తుత T20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచింది.ఈ విజయం తర్వాత, విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి వారు కూడా T20I ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు,

Advertisement

'BCCI Should Save Gaekwad': బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న టీమిండియా మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, బీసీసీఐ కాపాడాలంటూ భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ విజ్ఞప్తి

Vikas M

భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ లండన్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారని.. ఆర్థిక సాయం కోసం చూస్తున్నారని భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు.ఈ మేరకు ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

ICC T20 World Cup 2024 Team: విరాట్ కోహ్లీ లేకుండా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు ప్రకటన, భారత్ నుంచి ఆరుగురు ప్లేయర్లకు చోటు

Vikas M

ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఇక ఫైనల్‌ మ్యాచ్‌ హీరో విరాట్‌ కోహ్లికి చోటు దక్కలేదు.

Team India Return Updates: బెరిల్ హరికేన్ దెబ్బకు బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టు, క్యూలో నిలబడి పేపర్ ప్లేట్‌లలో భోజనం చేసిన టీమిండియా ప్లేయర్లు

Hazarath Reddy

బెరిల్ హరికేన్ ద్వీపాన్ని తాకడంతో ప్రస్తుతం బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టుకు సంబంధించి బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇచ్చింది . తమ చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత భారతదేశానికి బయలుదేరినట్లు ప్రకటించిన టీమ్ ఇండియా, హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది

Team India New Head Coach: శ్రీలంక సీరీస్ తోనే టీమిండియా కొత్త కోచ్ నియామకం.. బీసీసీఐ చీఫ్ జై షా వెల్లడి

Rudra

టీమిండియా కొత్త కోచ్ నియామకం రానున్న శ్రీలంక సీరీస్ లో జరుగనున్నట్టు బీసీసీఐ చీఫ్ జై షా తెలిపారు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు భావిస్తున్నారు.

Advertisement
Advertisement