రాష్ట్రీయం

CM Jagan Reacts on Officials Transfer: ఏపీలో వ‌రుస బ‌దిలీల‌పై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్ జ‌గ‌న్, ఎన్నిక‌లు స‌జావుగా సాగుతాయో లేదో అని అనుమానం

VNS

ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పారు. కాగా, ఇవాళ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. కాగా, ఈ నెల 11న సాయంత్రం 5గంటలకు ఏపీలో ప్రచార పర్వం ముగుస్తుంది. మే 13న ఎన్నికలు జరుగుతాయి.

Road Accident Video: ఈ రోడ్డు ప్రమాదం వీడియోపై మీ అభిప్రాయం చెప్పమంటున్న సజ్జనార్, తప్పు ఎవరిదో మీరే జడ్జి చేయమంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జాలరిగా మారి చేపలు పడుతున్న కేఏ పాల్, విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

Hazarath Reddy

కేఏ పాల్ మత్స్యకారుడిగా మారాడు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నేడు మత్స్యకారుడిగా మారారు. చేపలు పట్టేందుకు జాలరి భుజాన వేసుకుని వీడియో వైరల్ అవుతోంది.

Heatwave in Telangana: వీడియో ఇదిగో, వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృతి, కన్నీటి పర్యంతం అయిన మత్స్యకారులు

Vikas M

తెలంగాణ మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టపడి నీటి వనరు ఏర్పాటు చేశామని మత్స్యకారులు పేర్కొన్నారు. అయినా లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Harish Kumar Gupta: ఏపీ పోలీస్ కొత్త బాస్‌గా హరీశ్‌కుమార్‌ గుప్తా, తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశాలు, ఇంతకీ ఎవరీ హరీష్ గుప్తా

Hazarath Reddy

నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది.

Shankha Brata Bagchi: ఏపీ ఇన్‌ఛార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చి, ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం

Hazarath Reddy

ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ నూతన డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు

Neet Exam: నీట్ ఎగ్జామ్ లో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్.. ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం..కొమరం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన

sajaya

దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది.

MLC Kavitha Liqour Case: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు.. ఈడీ, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత

sajaya

ఢిల్లీ: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు.. ఈడీ, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత.. రెండు కేసుల్లోనూ ముగిసిన వాదనలు.. ఇవాళ కవిత బెయిలుపై తీర్పు వెలువరించనున్న రౌస్ ఎవిన్యూ కోర్టు

Advertisement

PM Modi In AP: నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో ఎన్టీఏ కూటమి బహిరంగ సభ

sajaya

నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో ఎన్టీఏ కూటమి బహిరంగ సభలో.. సాయంత్రం 4 గంటలకు అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.. సభలకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్

Amith Shah on Reservations: కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే తెలంగాణ‌లో ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తాం, కాగ‌జ్ న‌గ‌ర్ స‌భ‌లో అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

VNS

టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తుమ్ముడిహెట్టి ప్రాజెక్టును మరిచిపోయారని అమిత్ షా విమర్శించారు. రాహుల్ ప్రభుత్వం వస్తే ట్రిపుల్ తలాక్ ఎత్తి వేస్తాడన్న ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

KTR Counter to Revanth Reddy: నువ్వు చీర‌కట్టుకుంటావా? రాహుల్ గాంధీకి చీర క‌ట్టిస్తావా? మ‌హిళ‌ల‌కు రూ. 2500 ఇస్తున్నామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్

VNS

ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ప్రశ్నించిన కేటీఆర్‌పై ఇటీవల రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంచిగ చీరకట్టుకుని.. ఆడపిల్లలా రెడీ అయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఒకవేళ నిన్ను టికెట్‌ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్టే అని కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాలు విసిరారు

EC Transfer AP DGP: ఏపీ ఎన్నికల్లో కీల‌క ప‌రిణామం, డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసిన ఎన్నిక‌ల సంఘం

VNS

ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజేపీపై రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ (EC Transfer AP DGP) వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్‌ కావాలని ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్‌ను సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపించాలని ఏపీ సీఎస్‌కు సూచించింది.

Advertisement

Telangana Shocker: అయ్యో ఆడబిడ్డ...ఆడ శిశువును బతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు..అరగంట తర్వాత బయటకు తీసిన స్థానికులు..శిశువు ఆరోగ్యంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, స్థానికులు (Warangal New Born Child Viral Video)

sajaya

హనుమకొండ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును కొందరు ప్రాణాలతో పాతిపెట్టారు.. దామెర మండలంలోని ఊరుగొండ శివారులో రోడ్డుపక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ భూమిలో కదలికలు గమనించి.. పక్కనే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలవగా అందరూ కలిసి పాపను మట్టిలోనుండి బయటకు తీశారు.

CM Revanth Reddy On KTR Viral Video: KTR నువ్వు చీర కట్టుకుని బస్సు ఎక్కు.. నిన్ను టికెట్ డబ్బులు అడుగతరో లేదో చూద్దాం.. కేటీఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

sajaya

CM Revanth Reddy On KTR Viral Video: KTR నువ్వు చీర కట్టుకుని బస్సు ఎక్కు.. నిన్ను టికెట్ డబ్బులు అడుగతరో లేదో చూద్దాం.. కేటీఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో హీటెక్కిన లోక్ సభ ఎన్నికల సమరం.. నేడు మూడు సభల్లో పాల్గొననున్న హోంమంత్రి అమిత్ షా.. రెండు చోట్ల ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. జగిత్యాలలో గులాబీ దళాధిపతి కేసీఆర్ బస్సు యాత్ర

Rudra

తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నాయి.

YS Jagan Road show: భారీ వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా సీఎం జ‌గ‌న్ స‌భ‌కు పోటెత్తిన జ‌నం, చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండ‌చిలువ నోట్లో త‌ల‌పెట్టిన‌ట్లేనన్న జ‌గ‌న్

VNS

పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు. ‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.

Advertisement

Heat Wave In AP, Telangana: తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణలో 4 జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..

sajaya

తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణలో 4 జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. విజయవాడలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఉదయం ఎండవేడిమి, సాయంత్రం ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.

CM Revanth Reddy: ఈ నెల 9 లోపు రైతుబంధు డబ్బులు వేస్తాం..ఈ నెల 9 లోపు రైతు భరోసా అందితే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తాడా...? సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

sajaya

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్.. ఈ నెల 9 లోపు రైతుబంధు డబ్బులు వేస్తాం.. ఈ నెల 9 లోపు రైతు భరోసా అందితే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తాడా?.. ఆగస్ట్‌ 15 లోగా రుణమాఫీ చేసి తీరుతాం.. రుణమాఫీ చేసి హరీష్‌రావుకు బుద్ధి చెప్తాం. - సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Horror: హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లో దారుణం.. ఆస్తి కోసం భర్తను ఇనుప గొలుసులతో కట్టేసిన భార్య

Rudra

హైదరాబాద్‌ శివార్లలోని ఘట్‌ కేసర్‌ లో ఘోరం జరిగింది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేసింది.

Hyderabad Cheating: ‘ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్’ అంటూ వచ్చి.. సినిమాల్లో అవకాశం ఇవ్వాలని వచ్చి నిర్మాతను మొత్తం దోచేసిన యువకుడు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

ఖడ్గం సినిమాలో ‘ఒక్క చాన్స్‌..’ అంటూ రవితేజ అడిగినట్టు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఈ ఫేమస్ డైలాగ్ ను వాడుకొన్న ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు.

Advertisement
Advertisement