రాష్ట్రీయం

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు, విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా, తదుపరి విచారణ వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా వేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది. లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు

New Government Medical Colleges in AP: ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్‌ కాలేజీ, రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్‌ కాలేజీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ ప్రారంభించిన సీఎం జగన్.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు.

New Government Medical Colleges in Telangana: తెలంగాణలో ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం, రాష్ట్ర చ‌రిత్ర‌లో ఉజ్వ‌ల‌మైన దినం ఈ రోజని తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scrub Typhus in AP: ఏపీని వణికిస్తున్న స్క్రబ్‌ టైపస్‌ జ్వరం, అనంతపురం జిల్లాలో ఒకరు మృతి, స్క్రబ్‌ టైపస్‌ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో కొత్త ఫీవర్ వ్యాధి కలకలం రేపుతోంది. స్క్రబ్‌ టైపస్‌ వ్యాధితో ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన గవ్వల మధు(20) గురువారం మృతిచెందాడు. ఇలాంటి వ్యాధితో ఒకరు మరణించడం జిల్లాలో ఇదే తొలిసారి.

Advertisement

Medical Colleges Inauguration: అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్, వైద్య రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు. అనంతరం.. వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించారు

National Award for Hyd Cyber Crime Police: మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్‌, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు

Hazarath Reddy

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు లభించింది. ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు.

Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వాహ‌నాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ చాలా డేంజ‌ర్‌ అంటూ పోస్ట్ చేసిన వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ట్వీట్ చేస్తూ భారీ వాహ‌నాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ డేంజ‌ర్‌. ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల వెంట వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

New Colleges in Telangana & AP: దేశ వైద్య రంగంలో కొత్త రికార్డు.. ఒకేరోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ఏపీలోనూ 5 మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ శ్రీకారం..

Rudra

దేశ వైద్యరంగంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ వేదికగా శుక్రవారం ఈ రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Accident in Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Rudra

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

MLC Kavitha: ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రావద్దు.. కల్వకుంట్ల కవితకు బీజేపీ నేత విజయశాంతి సానుభూతి

Rudra

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి సానూభూతి వ్యక్తి చేశారు.

TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే

Rudra

తెలంగాణలో నేడు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.

Perni Nani on Pawan Kalyan: పరామర్శకు వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చాడు, కార్యకర్తలకైనా ఈ విషయం చెప్పు పవన్, మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ ముగ్గురు కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసిన సంగతి విదితమే. ఈ ములాఖత్‌పై పేర్ని నాని విమర్శల దాడి చేశారు.

Advertisement

Hyd CP CV Anand on Baby Movie: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్, బేబీ సినిమాలో డ్రగ్స్‌ సీన్లపై మండిపడిన నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

Hazarath Reddy

బేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఫైర్‌ అయ్యారు. సినిమా డ్రగ్స్‌ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారు.సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రైడ్‌లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు.

Telugu Student Dies in US: అమెరికాలో తెలుగు యువతి మృతిపై కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ, జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విన్నపం

Hazarath Reddy

అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. భారతీయులలో విశ్వాసం, భరోసా కలిగించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను.

Pawan Kalyan on CM Jagan: వీడియో ఇదిగో, జగన్ సింహం కాబట్టి సింగిల్ గానే రమ్మనండి.. మేము మనుషులం మాత్రమే జంతువులం కాదని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా (TDP), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సింహం కాబట్టి సింగిల్ గానే రమ్మనండి.. మేము మనుషులం మాత్రమే జంతువులం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.

Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు, రాజకీయ కక్షతో మోడీ నాకు పంపిన నోటీసు అని మండిపడిన కవిత

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. ఈ కేసులో అరుణ్‌ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్‌గా మారారు.

Advertisement

Chandrababu Arrest: వీడియో ఇదిగో, సైబర్‌ టవర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చంద్రబాబుకు మద్దతుగా నిరసన చేయాలని ప్లాన్

Hazarath Reddy

చంద్రబాబుకు మద్దతుగా హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్‌ వద్ద ఆందోళన చేయాలని చూసిన టీడీపీ శ్రేణులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి విదితమే.

Hyderabad Rains: ఇంటికి వెళ్లేవారు జాగ్రత్త, హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం, క్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

మణికొండ, షేక్‌పేట, టోలీచౌకీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మలక్‌పేట, షైక్‌పేట, మాదాపూర్‌, మెహదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌, మసబ్‌ట్యాంక్‌ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

Bandi Sanjay on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబుకు మద్దతు తెలిపిన బండి సంజయ్, వైసీపీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారని తెలిపిన ఎంపీ

Hazarath Reddy

చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేస్తారా? ఏదైనా ఉంటె రాజకీయంగా కొట్లాడాలి కానీ ఇలా చెయ్యడం వల్ల వైసీపీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు ఇప్పుడు - బండి సంజయ్

Andhra Pradesh Elections 2024: విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ని ఆపలేం, అందుకే టీడీపీతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిని ఓడిస్తాం, చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఇదిగో..

Hazarath Reddy

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు

Advertisement
Advertisement