రాష్ట్రీయం
BRS Maharashtra: బీజేపీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి పంకజ ముండేకి మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్
kanhaమహారాష్ట్రలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీజేపీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి పంకజ ముండేకి మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్.
Adani Gangavaram Port: గంగవరం అదాని పోర్టులో పరిస్థితి ఉద్రిక్తం, కనీస వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చాలని కార్మికుల ధర్నా..
kanhaగంగవరం అదాని పోర్టులో పరిస్థితి ఉద్రిక్తం, కనీస వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చాలని కార్మికుల ధర్నా.
Telangana CM KCR: జూన్ 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం
kanhaతెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Janasena: జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ.
kanhaజనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ.
MLA Etela Rajender: కేసీఆర్‌తో ఎందుకు పెట్టుకున్నా అని ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు, MLC పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
kanhaకేసీఆర్‌తో ఎందుకు పెట్టుకున్నానా అని, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయానా అని ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు - ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
Electric Scooter Caught Fire: వీడియో ఇదిగో, ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి ఒక్కసారిగా ఎగసిన పొగలు, కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద ఘటన
Hazarath Reddyకాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలతో కూడిన మంటలు వచ్చాయి.. వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్తో జాగ్రత్తగా ఉండాలని వీడియో చెబుతోంది.
Bandi Sanjay on Etela Rajendar: మునిగిపోయే నావలోకి పోయేవాళ్లని ఆపలేం, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన బండి సంజయ్
Hazarath Reddyఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై బండి సంజయ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయే నావలోకి పోతాం అంటే ఎవరినీ ఆపలేమని అన్నారు.
Revanth Reddy Challenges BRS: వీడియో ఇదిగో, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం, రేవంత్ రెడ్డి సవాల్
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు..
VIT-AP University Students Clash Video: వీడియో ఇదిగో, వీఐటి-ఏపీ యూనివర్సిటీలో తన్నుకున్న రెండు గ్రూపుల విద్యార్థులు
Hazarath Reddyవీఐటి-ఏపీ యూనివర్సిటీలో రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవ. విజయవాడ - పోలీస్ స్టేషన్‌కి విద్యార్థి కంప్లైంట్ చేయడానికి వెళ్లగా కంప్లైంట్ ఇవ్వకుండా వెనక్కి పిలిపించిన యాజమాన్యం. విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాకు సైతం తెలియకుండా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న యాజమాన్యం
TDP Stage Collapsed Video: వీడియో ఇదిగో, కుప్పకూలిన టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర స్టేజ్, పలువురి టీడీపీ నేతలకు స్వల్పగాయాలు
Hazarath Reddyఏలూరు - నూజివీడులో టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్. స్టేజి పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఘంటా మురళీ పలువురు టిడిపి శ్రేణులకు స్వల్ప గాయాలు
Hyderabad Shocker: ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి.. మలక్‌పేట్‌లో వెలుగు చూసిన ఘటన.. వీడియో వైరల్
Rudraఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన హైకోర్టు అడ్వొకేట్ ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. హైదరాబాద్ లోని మలక్‌పేటలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
Janasena Party Symbol: జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు.. గాజు గ్లాసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి పవన్ సేన.. ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు
Rudraస్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఊరట లభించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది.
Trains Cancelled: 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రద్దు.. ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే
Rudraదక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాజాగా మరో 36 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
Leopard Caught in Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై దాడిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కిందోచ్.. గత రాత్రి బోనులో పడిన చిరుత.. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ నిర్ణయం
Rudraరెండు రోజుల క్రితం తిరుమల నడక దారిలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లిపోయిన చిరుతను అధికారులు ఒక్క రోజులోనే బంధించారు.
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాగల 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ
Rudraఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను రుతుపవనాలు దాదాపుగా కమ్మేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీ, తెలంగాణలకు వర్షసూచన చేసింది.
Tollywood Drugs Case: డ్రగ్‌ కేసులో తెరమీదకు బిగ్‌బాస్‌ బ్యూటీ పేరు, వందలాది కాల్స్ చేసిన నిర్మాత కేపీ రెడ్డి, కస్టడీ రిపోర్టులో మరో టాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నేతల తనయుల పేర్లు
VNSకేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను (Kp Chaudhary Call List) డీకోడ్‌ చేసిన పోలీసులు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డితో (Ashu Reddy) పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్‌ చేసిన ఓ నటితో వందలాది కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించారు. అయితే ఈ కాల్స్‌పై కేపీ చౌదరి నోరు మెదకపోవడం గమనార్హం.
Heavy Rains In Telangana: తెలంగాణపై చురుగ్గా రుతుపవనాలు, రానున్నమూడు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరిక
VNSనైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) తెలంగాణలోని (Telangana) మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్‌ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది
Gudivada Amarnath on CM KCR: వీడియో ఇదిగో, విశాఖలో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనుక్కోవచ్చు, కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్
Hazarath Reddyతెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదని, చంద్రబాబు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో కూడా తెలియదని అమర్నాథ్ పేర్కొన్నారు.
Andhra Pradesh: ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు, ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఈటీఎస్‌తో ఒప్పందం కుదర్చుకున్న జగన్ సర్కారు
Hazarath Reddyప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్, అలవెన్సులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ‌ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కేసీఆర్ సర్కారు ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు మ‌రో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది.