రాష్ట్రీయం

Revanth Reddy Challenges BRS: వీడియో ఇదిగో, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం, రేవంత్ రెడ్డి సవాల్

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు..

VIT-AP University Students Clash Video: వీడియో ఇదిగో, వీఐటి-ఏపీ యూనివర్సిటీలో తన్నుకున్న రెండు గ్రూపుల విద్యార్థులు

Hazarath Reddy

వీఐటి-ఏపీ యూనివర్సిటీలో రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవ. విజయవాడ - పోలీస్ స్టేషన్‌కి విద్యార్థి కంప్లైంట్ చేయడానికి వెళ్లగా కంప్లైంట్ ఇవ్వకుండా వెనక్కి పిలిపించిన యాజమాన్యం. విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాకు సైతం తెలియకుండా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న యాజమాన్యం

TDP Stage Collapsed Video: వీడియో ఇదిగో, కుప్పకూలిన టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర స్టేజ్, పలువురి టీడీపీ నేతలకు స్వల్పగాయాలు

Hazarath Reddy

ఏలూరు - నూజివీడులో టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్. స్టేజి పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఘంటా మురళీ పలువురు టిడిపి శ్రేణులకు స్వల్ప గాయాలు

Hyderabad Shocker: ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి.. మలక్‌పేట్‌లో వెలుగు చూసిన ఘటన.. వీడియో వైరల్

Rudra

ఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన హైకోర్టు అడ్వొకేట్ ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. హైదరాబాద్ లోని మలక్‌పేటలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

Advertisement

Janasena Party Symbol: జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు.. గాజు గ్లాసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి పవన్ సేన.. ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు

Rudra

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఊరట లభించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది.

Trains Cancelled: 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రద్దు.. ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే

Rudra

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాజాగా మరో 36 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

Leopard Caught in Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై దాడిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కిందోచ్.. గత రాత్రి బోనులో పడిన చిరుత.. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ నిర్ణయం

Rudra

రెండు రోజుల క్రితం తిరుమల నడక దారిలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లిపోయిన చిరుతను అధికారులు ఒక్క రోజులోనే బంధించారు.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాగల 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ

Rudra

ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను రుతుపవనాలు దాదాపుగా కమ్మేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీ, తెలంగాణలకు వర్షసూచన చేసింది.

Advertisement

Tollywood Drugs Case: డ్రగ్‌ కేసులో తెరమీదకు బిగ్‌బాస్‌ బ్యూటీ పేరు, వందలాది కాల్స్ చేసిన నిర్మాత కేపీ రెడ్డి, కస్టడీ రిపోర్టులో మరో టాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నేతల తనయుల పేర్లు

VNS

కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను (Kp Chaudhary Call List) డీకోడ్‌ చేసిన పోలీసులు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డితో (Ashu Reddy) పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్‌ చేసిన ఓ నటితో వందలాది కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించారు. అయితే ఈ కాల్స్‌పై కేపీ చౌదరి నోరు మెదకపోవడం గమనార్హం.

Heavy Rains In Telangana: తెలంగాణపై చురుగ్గా రుతుపవనాలు, రానున్నమూడు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరిక

VNS

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) తెలంగాణలోని (Telangana) మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్‌ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది

Gudivada Amarnath on CM KCR: వీడియో ఇదిగో, విశాఖలో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనుక్కోవచ్చు, కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్

Hazarath Reddy

తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదని, చంద్రబాబు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో కూడా తెలియదని అమర్నాథ్ పేర్కొన్నారు.

Andhra Pradesh: ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు, ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఈటీఎస్‌తో ఒప్పందం కుదర్చుకున్న జగన్ సర్కారు

Hazarath Reddy

ప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్, అలవెన్సులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ‌ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కేసీఆర్ సర్కారు ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు మ‌రో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది.

Telangana: ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్, అలవెన్సులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ‌ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కేసీఆర్ సర్కారు ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు మ‌రో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది.

Telangana Shocker: వీడియో ఇదిగో, తప్పతాగి మహిళపై అర్థరాత్రి అత్యాచారయత్నం, ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన మహిళ, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితురాలు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ అనే మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు

KA Paul on AP Politics: ఏపీ ప్రజలు నన్ను సీఎంగా చూస్తుంటే మీడియా మాత్రం కామెడీ చేస్తోంది, కెఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prashanti party Chief KA Paul) వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ మీడియా తనను ఓ కామెడీలా చూపిస్తోందని వాపోయారు.

Advertisement

Jagananna Suraksha Program: ఏ ఒక్కరూ పథకం అందలేదని చెప్పకూడదు, జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం జగన్

Hazarath Reddy

రేషన్‌ కార్డులు, పెన్షన్ల కోసమే గతంలో ఉద్యమాలు జరిగేవని.. అలాంటిది తాము ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు అందించగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అయితే.. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

YSRCP Activist Murdered in Kadapa: కడపలో పట్టపగలు వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య, బుర్ఖా ధరించి కత్తులతో పొడిచి చంపిన దుండగులు

Hazarath Reddy

కడప జిల్లాలో అధికార పార్టీ వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే ఈ హత్య కు కారణంగా తెలుస్తుంది. పోలీసుల తెలిపిన ప్రకారం..ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కడపకు చెందిన శ్రీనివాసులురెడ్డికి మరికొందరికి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి.

Telangana Shocker: తల్లికి క్యాన్సర్, తట్టుకోలేక కుటుంబం మొత్తం తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య, ఖమ్మంలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఖమ్మంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది.

Andhra Pradesh Shocker: మతం మార్చుకోలేదని యువకుడిపై కొడవలితో దాడి చేసిన ప్రియురాలి తల్లి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చిత్తూరు - మతం మర్చుకోమంటే ఒప్పుకోలేదని రెడ్డి ప్రసాద్ అనే యువకుడి మీద కొడవలితో దాడి చేసిన ప్రేమించిన యువతి తల్లి. వీడియో ఇదిగో..

Advertisement
Advertisement