రాష్ట్రీయం
Telangana: ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్, అలవెన్సులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ‌ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కేసీఆర్ సర్కారు ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు మ‌రో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది.
Telangana Shocker: వీడియో ఇదిగో, తప్పతాగి మహిళపై అర్థరాత్రి అత్యాచారయత్నం, ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన మహిళ, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితురాలు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ అనే మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు
KA Paul on AP Politics: ఏపీ ప్రజలు నన్ను సీఎంగా చూస్తుంటే మీడియా మాత్రం కామెడీ చేస్తోంది, కెఎ పాల్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prashanti party Chief KA Paul) వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ మీడియా తనను ఓ కామెడీలా చూపిస్తోందని వాపోయారు.
Jagananna Suraksha Program: ఏ ఒక్కరూ పథకం అందలేదని చెప్పకూడదు, జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం జగన్
Hazarath Reddyరేషన్‌ కార్డులు, పెన్షన్ల కోసమే గతంలో ఉద్యమాలు జరిగేవని.. అలాంటిది తాము ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు అందించగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అయితే.. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
YSRCP Activist Murdered in Kadapa: కడపలో పట్టపగలు వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య, బుర్ఖా ధరించి కత్తులతో పొడిచి చంపిన దుండగులు
Hazarath Reddyకడప జిల్లాలో అధికార పార్టీ వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే ఈ హత్య కు కారణంగా తెలుస్తుంది. పోలీసుల తెలిపిన ప్రకారం..ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కడపకు చెందిన శ్రీనివాసులురెడ్డికి మరికొందరికి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి.
Telangana Shocker: తల్లికి క్యాన్సర్, తట్టుకోలేక కుటుంబం మొత్తం తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య, ఖమ్మంలో విషాదకర ఘటన
Hazarath Reddyఖమ్మంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది.
Andhra Pradesh Shocker: మతం మార్చుకోలేదని యువకుడిపై కొడవలితో దాడి చేసిన ప్రియురాలి తల్లి, వీడియో ఇదిగో..
Hazarath Reddyచిత్తూరు - మతం మర్చుకోమంటే ఒప్పుకోలేదని రెడ్డి ప్రసాద్ అనే యువకుడి మీద కొడవలితో దాడి చేసిన ప్రేమించిన యువతి తల్లి. వీడియో ఇదిగో..
Techie Commits Suicide: భర్త, అత్తమామల వేధింపులు, ఫేస్‌బుక్ లైవ్ పెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, నాచారంలో విషాదకర ఘటన
Hazarath Reddyభర్త, అత్తమామల వేధింపులు తాళలేక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో చోటుచేసుకుంది. గత 5 నెలల నుంచి భార్య సనను భర్త హేమంత్‌ వేధిస్తున్నాడు.
Mudragada Letter to Pawan Kalyan: గోచీ, మొలతాడు లేనివాళ్లతో తిట్టించడం మగతనం కాదు, పవన్ కళ్యాణ్‌పై లేఖలో మరోసారి విరుచుకుపడిన ముద్రగడ పద్మనాభం
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
AP SSC Supplementary Result 2023: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఈ డైరెక్ట్ లింకుల ద్వారా మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్‌ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను విడుదల చేశారు.
Friends Beat Another Friend Video: దారుణం, బర్త్ డే పార్టీకి అని పిలిచి చితకబాదిన ఫ్రెండ్స్, మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దని ఆపినందుకు కక్ష పెంచుకున్న స్నేహితులు
Hazarath Reddyమదనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అన్నందుకు బర్త్ డే పార్టీ అని పిలిచి అతన్ని మిగతా స్నేహితులు దారుణంగా కొట్టారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..
Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్‌ లో అక్రమాల ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేసిన సుబ్బారెడ్డి.. మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడి
Rudraశ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీలో అవినీతి చేయాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
Tirumala Horror: తిరుమలలో బాలుడిని నోట కరిచి ఎత్తికెళ్లిపోయిన చిరుత.. సినీ ఫక్కీలో వెంబడించిన స్థానికులు, తల్లిదండ్రులు.. బాలుడిని వదిలివెళ్లిపోయిన చిరుత..గాయాలపాలైన బాలుడికి ఆసుపత్రిలో చికిత్స.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు
Rudraతిరుమలలో ఘోరం జరిగింది. అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
Martyrs' Memorial Inauguration: అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్, కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు
Hazarath Reddyతెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట‌గా పోలీసులు అమరవీరులకు గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం, గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయిన డెడ్ బాడీ
Hazarath Reddyహైదరాబాద్ | ఈరోజు ఉదయం సారధి హౌసింగ్ సొసైటీ గ్రౌండ్స్‌లో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు: రవికుమార్, ఇన్‌స్పెక్టర్, బోరబండ పోలీస్ స్టేషన్
Gruha Lakshmi Scheme Guidelines: ఆహార భద్రతా కార్డు ఉంటేనే రూ.3 లక్షలు, తెలంగాణ గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలు, అర్హతలు ఇవిగో..
Hazarath Reddyసొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
Guidelines For Gruha Lakshmi Scheme: సొంత ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌ న్యూస్‌, రూ.3లక్షలు సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, ఎవరెవరు అర్హులంటే?
VNSప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం దశలవారీగా ఇండ్లను మంజూరు చేస్తుంది. మంజూరైన ఇండ్ల కన్నా ఎక్కువమంది దరఖాస్తుదారులు ఉంటే వెయిటింగ్‌ లిస్ట్‌ను రూపొందించి అనంతరం మంజూరైన ఇండ్లలో ప్రాధాన్యం కల్పిస్తారు
Bio Ethanol Energy Plants in AP: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyఏపీలో పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు.
CM KCR Speech in Patancheru: మళ్లీ గెలిపిస్తే పటాన్‌చెరు నుంచి హయత్‌ నగర్‌ వరకు మెట్రో, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, భూముల ధరలపై చంద్రబాబుకు చురకలు
Hazarath Reddyపటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
Southwest Monsoon: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి, ఈ జిల్లాలకు భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం వరకు ప్రవేశించిన రుతుపవనాలు.. రాగల మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది.