ఆంధ్ర ప్రదేశ్

Tirumala Senior Citizens Darshan: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న వృద్ధులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక దర్శనం.. 30 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు.. తక్కువ ధరకే రెండు లడ్డూలు కూడా.. పూర్తి వివరాలు ఇవిగో!!

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో రద్దీ ఎక్కువ. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. పండుగలు, సెలవు దినాల్లో రద్దీ మరింతగా పెరిగిపోతుంది.

Chiranjeevi Wife Special Gift to Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన చిరు స‌తీమ‌ణి సురేఖ‌, అరుదైన పెన్నును స్వ‌యంగా జేబులో పెట్టి ఆశీర్వ‌దించిన వ‌దిన‌మ్మ, పెన్ను ఖ‌రీదెంతంటే? (వీడియో ఇదుగోండి)

VNS

సురేఖ స్వయంగా ఆ పెన్నును పవన్ కల్యాణ్ జేబులో పెట్టారు. ఈ మోంట్ బ్లాంక్ (Mount Blank Pen) పెన్ను ధర రూ.90 వేలు-రూ.2.60 లక్షల మధ్య ఉంటుంది. పవన్ కు సురేఖ పెన్ను ఇస్తుండగా తీసిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

YSRCP Jagan-Lotus Pond House: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్‌ ముందు ఆక్రమణాల కూల్చివేత... నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు తొలగించిన జీహెచ్ఎంసీ

sajaya

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శనివారం కూల్చివేసింది. సమాచారం ప్రకారం, అధికారులు లోటస్ పాండ్ వద్ద సెక్యూరిటీ షెడ్లను తొలగించారు.

RK Roja Sensational Tweet: వైఎస్సార్సీపీ ఓట‌మిపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచ‌ల‌న ట్వీట్, మంచి చేసి ఓడిపోయాం..త‌లెత్తుకొని తిరుగుతాం

VNS

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) అనూహ్యంగా ఓటమి పాలైంది. ఎన్నికల ఫలితాలకు ముందు చాలా వరకూ సర్వేల్లో సైతం అధికార వైసీపీకే విజయవకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి. కానీ, ఎవరూ ఊహించనిరీతిలో అందరి అంచనాలు తారుమారయ్యాయి.

Advertisement

Chandra Babu Meets Arudra: కాకినాడ దివ్యాంగురాలికి చంద్ర‌బాబు భ‌రోసా, రూ.5 లక్ష‌లు ఆర్ధిక సాయం, ప్ర‌తి నెలా రూ. 10వేలు పింఛ‌న్ ఇస్తాన‌ని హామీ

VNS

కాకినాడ రూర‌ల్ రాయుడుపాలెంనకు చెందిన ఆరుద్ర (Arudra).. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును (Chnadrababu) కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ.10వేల పింఛను మంజూరు చేస్తామని, వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Dead Lizard Found in Biryani: ఈ వీడియో చూస్తే బిర్యానీ పార్సిల్ అంటే భయపడిపోవాల్సిందే, బల్లిని కూడా చికెన్ ముక్కలాగా ఎలా పార్సిల్ చేశారో మీరే చూడండి

Hazarath Reddy

బయట హోటళ్లలో బిర్యాని పార్సిల్ కట్టించుకుని తీసుకుని వెళుతున్నారా..అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత పార్సిల్ అంటేనే భయపడతారు. గుంటూరులోని అరండల్ పేటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఓ వ్యక్తి పార్సిల్ కట్టించుకొని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు.

Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, అధికారికంగా ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు

Andhra Pradesh: వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారిన ఏపీ పెన్సన్ స్కీం పేరు, వచ్చే నెల నుంచి అర్హులైన వారికి రూ. 4 వేలు పెన్సన్

Hazarath Reddy

ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్సన్ల పెంపును ప్రకటించారు. దీంతో పాటు ఆ పథకం పేరును మారుస్తూ జీవో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ స్కీమ్ పేరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Andhra Pradesh Cabinet: ఏపీ హోం మంత్రిగా వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు, ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Hazarath Reddy

ఏపీ మంత్రులకు ఎట్టకేలకు శాఖలను కేటాయించారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా శాఖలను జనసేన అధినేతకు ఇచ్చారు

Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, కృష్ణా జిల్లాలో తెల్లవారుజామున లారీ, కంటైనర్‌ ఢీ, ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్‌ ఢీకొన్నాయి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్‌ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Andhra Pradesh Horror: దారుణం, ఇష్టం లేని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కూతురు, మదనపల్లిలో విషాదకర ఘటన

Hazarath Reddy

నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా కూతురు కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు..

Kuwait Fire Tragedy: కువైట్‌ మృతుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు, పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే తిరిగిరాని లోకాలకు, ఈ రోజు స్వస్థలాలకు రానున్న మృతదేహాలు

Hazarath Reddy

జూన్ 12న కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన మొత్తం 45 మంది భారతీయులలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని ఆంధ్రప్రదేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Increased Pensions in AP: పింఛన్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రూ.3 వేల పింఛన్‌ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం

Rudra

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌ పై మూడో సంతకం చేశారు.

Aadhaar Free Update: ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్‌ 14 వరకు ఛాన్స్

Rudra

ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

Chandrababu Visits Tirumala: కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.

Non-Bailable Arrest Warrant to Actor Prithviraj: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఫేమస్ నటుడు పృథ్వీ రాజ్‌ కు కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ.. ఎందుకంటే??

Rudra

‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌ కు అనుకోని షాక్ తగిలింది.

Advertisement

Vijayasai Reddy: పార్లమెంట్‌లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా రాష్ట్ర ప్రయోజనాలను బట్టే మద్దతు, వైసీపీ నేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్ర ప్రజల, దేశ ప్రయోజనాలను పరిరక్షించడమే తమ లక్ష్యమని, పార్లమెంట్‌లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి వి అన్నారు.

Andhra Pradesh: చంద్ర‌బాబు నాయుడు సీఎంగా తీసుకోనున్న మొద‌టి ఐదు నిర్ణ‌యాలివే! మెగా డీఎస్సీతో పాటూ సామాజిక ఫించ‌న్ పెంపు, అన్న క్యాంటిన్ల పున‌రుద్ద‌ర‌ణ‌పై తొలి సంత‌కాలు

VNS

మెగా డీఎస్సీ (Mega DSC) ఫైల్ పైనే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేయనున్నారు అని తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ రూ.4వేలకు పెంపు ఫైల్ పై మూడో సంతకం, స్కిల్‌ సైన్సెస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేయనున్నారు.

YS Sharmila: ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర పోస్టు, శుభాకంక్ష‌లు చెప్తూ బ‌హిరంగ లేఖ రాసిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు

VNS

ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ జగన్‌ (YS Jagan) కు స్వయాన సోదరైన వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అన్నకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు.

Anand Mahindra Wishes to Chandrababu: ఏపీ కొత్త సీఎం చంద్రబాబుకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్ మహీంద్రా, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇండియన్ బిజినెస్ టైకూన్ మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా చంద్రబాబుకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అని తెలిపారు.

Advertisement
Advertisement