ఆంధ్ర ప్రదేశ్
AP Assembly Session 2022: అసెంబ్లీ సమావేశాలను విజయవంతం చేయండి, అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరిన స్పీకర్
Hazarath Reddyశాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు.
PNB Case: బ్యాంకులో రూ.42.79 కోట్ల మోసం కేసు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించిన సీబీఐ కోర్టు
Hazarath Reddyఅరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ (CBI Arrests Araku Ex- MP Kothapalli Geetha) చేశారు.హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈఎంఐ పద్ధతిలో ఈ–స్కూటర్లను అందించనున్న జగన్ సర్కారు
Hazarath Reddyఏపీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (YS Jagan Govt ) తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో (e-bikes to govt employees on EMI) అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
AP Assembly Session 2022: రేపటి నుంచి 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మూడు రాజధానుల బిల్లు చర్చకు వచ్చే అవకాశం
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ ప్రారంభించడంతోపాటు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నిర్ణయించింది. మూడు రాజధానుల బిల్లు చర్చ వంటి అంశాలను సీఎం జగన్ నిర్ణయానికి వదిలివేశారు
Andhra Pradesh: గోదావరికి పోటెత్తుతున్న వరద, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం, ముంపు వాకిట్లో ఏజెన్సీ ప్రాంతాలు
Hazarath Reddyఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి (Godavari water level rises) కొనసాగుతోంది. ఈ వరదతో ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది.
ECI: పలు రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఎన్నికల కమిషన్, ఏపీ నుంచి ఆరు, తెలంగాణ నుంచి 2 పార్టీలు రద్దు, దేశ వ్యాప్తంగా 253 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు
Hazarath Reddyకేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల (253 Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తమ జాబితా నుంచి తొలగించింది.
Andhra Pradesh: మూడో ఏడాది కూడా నంబర్ వన్‌గా ఏపీ, ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులు, దేశంలోపెట్టుబడుల ఆకర్షణలో మరోసారి నంబర్‌వన్‌గా నిలిచిన జగన్ సర్కారు
Hazarath Reddyఈ ఏడాది తొలి 7 నెలల్లో ( period of seven months) పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి పాన్ ఇండియా అవార్డుల వెల్లువ, 4 జైవిక్ ఇండియా అవార్డ్స్ సొంతం చేసుకొన్న రైతు సాధికార సంస్థ
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం లో శరవేగంగా దూసుకువెళ్తున్న రైతు సాధికార సంస్థ (Farmer Empowerment Organization) మరోసారి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది.
Bifurcation Issues Row: ఈ సమావేశంలోనైనా కొలిక్కి వస్తాయా, తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ కీలక భేటీ, హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు ఆహ్వానం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని విభజన సమస్యలపై (pending bifurcation issues) కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక సమావేశం నిర్వహించనుంది.ఈ సమావేశానికి (Union Home Ministry’s meeting) హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల (Telangana and Andhra Pradesh ) సీఎస్‌లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్‌ సహా వివిధశాఖల అధికారులకు ఆహ్వానం పంపింది.
Dussehra Holidays 2022: ఏపీలో సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు, అక్టోబర్‌ 6వరకు దసరా సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం,7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
Hazarath ReddyAPలోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 6వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు.
CM Jagan in Action: క్యాన్సర్‌ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం దృష్టి, ప్రతి మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక విభాగాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు
Hazarath Reddyక్యాన్సర్‌ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం (AP Govt) దృష్టి సారించిందని, ప్రతి మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక విభాగాల ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న క్యాన్సర్‌ విభాగాలను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.
CM Jagan in Action: స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు, పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyపాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. నాడు –నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆడిట్‌ నిర్వహించారు . వాటికి సంబంధించిన వివరాలును సీఎంకు అధికారులు అందించారు.
Andhra Pradesh: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, టీచర్లకు,8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
Hazarath Reddyపాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై ఈ సమావేశంలో సీఎం అధికారులతో సమీక్ష జరిపారు.
CM Jagan in Action: పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలని ఆదేశాలు
Hazarath Reddyపాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆడిట్‌ నిర్వహించారు. వాటికి సంబంధించిన వివరాలను సీఎంకు అందించారు.
Weather Forecast: తీరం దాటిన వాయుగుండం, ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన అధికారులు
Hazarath Reddyపశ్చిమ కేంద్ర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది.ఇది ఆదివారం తెల్లవారుజామున వాయుగుండంగా మారి గోపాలపూర్‌ తీరానికి చేరువైంది.
Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం.. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు యాత్ర.. వెయ్యి కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర.. రైతులకు పలు రాజకీయ పార్టీల మద్దతు
Jai Kఅమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో వెయ్యి రోజులకు చేరింది. మరోవైపు వారు రెండో విడత మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితం పాదయాత్ర ప్రారంభమయింది.
YSR Kalyanamasthu: వైయస్సార్ కళ్యాణమస్తు పొందాలంటే 10వ తరగతి పాసవ్వాల్సిందే! అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పథకం, ఏయే వర్గాలకు ఎంత అందిస్తారో తెలుసా?
Naresh. VNSఈ పథకం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు సాయాన్ని సీఎం జగన్ ఇస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన పెట్టామన్నారు. నిరక్ష్యరాస్యతను రూపుమాపే చర్యల్లో భాగంగానే ఈ నిబంధన పెట్టామని మంత్రి బొత్స వివరించారు.
Assistant Director Suicide: పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య, దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న సాయి, విషాదంలో ఇండస్ట్రీ, ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన సాయికుమార్
Naresh. VNSఇటీవల ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి తిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు, పోర్ట్‌ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో దక్కిన అవార్డు
Hazarath Reddyజగన్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు దక్కింది. పోర్ట్‌ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు జె. సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అవార్డుకి ఎంపిక చేశారు.
Three Capitals Row: అసెంబ్లీకి త్వరలో మూడు రాజధానులు బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
Hazarath Reddyఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సీఎం విశాఖ రావొచ్చని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.చంద్రబాబు అమరావతికి చేసింది ఏమీలేదని, అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించారు. అ