Technology
Rs 2000 Notes: రూ.7,755 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే.. వెంటనే ఈ 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచన
Vikas Mరూ.2 వేల నోట్లు (Rs 2,000 Notes) చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.
TRAI New Rules: సిమ్ కార్డ్ రీప్లేస్ మెంట్, సిమ్ స్వాప్ కోసం పది రోజులు వేచిచూడక్కర్లేదు.... రేపటి నుంచి అమల్లోకి ట్రాయ్ కొత్త రూల్స్
Rudraసిమ్ స్వాప్, రీప్లేస్ మెంట్ కు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Instagram Down: ఇన్స్టాగ్రామ్ మళ్లీ డౌన్, ఎక్స్ వేదికగా ఫిర్యాదులతో హోరెత్తించిన నెటిజన్లు, ఇంకా స్పందించని మెటా
Vikas Mఇన్స్టాగ్రామ్ మళ్లీ డౌన్ అయింది. శనివారం, జూన్ 29, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు మెటా యాజమాన్యంలోని యాప్ సరిగ్గా పనిచేయడం లేదని పేర్కొన్నారు. #InstagramDown on Xని ఉపయోగించి, ఇన్స్టా రీల్స్ని చూస్తున్నప్పుడు వారు ఎదుర్కొన్న సమస్యలను వారు పంచుకున్నారు.
Vodafone Idea Hikes Mobile Plan Tariffs: టెల్కోల బాదుడు షురూ, మొన్న జియో.. నిన్న ఎయిర్టెల్.. నేడు వొడాఫోన్ ఐడియా, ఎంత పెరిగాయంటే..
Vikas Mరిలయన్స్ జియో,ఎయిర్టెల్ తమ ఫ్రీపెయిడ్, పోస్టు పెయిడ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. పెరిగిన ధరలు జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని టెల్కోలు రెండూ ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలో వొడాఫోన్ ఐడియా కూడా చేరింది. వివిధ కేటగిరీల్లో 11 నుంచి 24 శాతం వరకు ధరలు పెంచింది
EPFO Key Decision: ఈపీఎఫ్ వో నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగనున్న జీతం, ఇకపై గ్రూప్ ఇన్సురెన్స్ డిడక్షన్ ఉండదని ప్రకటన
VNSఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ (EPFO Key Decision) జారీ చేసింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం 2013 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. వీరికి యథావిధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది.
Airtel New Plan: ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన
Hazarath Reddyజులై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించిన ఒక్క రోజులోనే మరో దిగ్గజ సంస్థ భారతి ఎయిర్టెల్ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ధరలు పెంచుతున్నామని ఇవి కూడా జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ఎయిర్టెల్ ప్రకటించింది.
Reliance Jio Tariff Hike: రెండున్నరేండ్ల తర్వాత 20 శాతం చార్జీలు పెంచేసిన జియో, కొత్తగా 19 రకాల టారిఫ్ ప్లాన్లు ప్రకటన, పూర్తి వివరాలు ఇవిగో..
Vikas Mరిలయన్స్ జియో కొత్తగా 19 రకాల అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు కాగా, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. ఇక రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచింది. పెరిగిన ఈ కొత్త టారిఫ్ ప్లాన్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాన్ మీద 22 శాతం చార్జీలు పెంచేసింది.
BSNL Data Breach: బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా లీక్, 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టిన హ్యాకర్, కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి
Vikas Mప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది.కాగా గత ఆరు నెలల్లో కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబరులో ఇలానే బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్లైన్ యూజర్ల డేటా బయటకు పొక్కిన సంగతి విదితమే.
WhatsApp Users Alert: ఈ 35 రకాల స్మార్ట్ఫోన్లలో వాట్సప్ బంద్, మీ మొబైల్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి
Vikas Mప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్ఫోన్లలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Job Creation in India: భారత ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల సునామి, 19 లక్షల మందికి ఉపాధి, రూ. 15 లక్షల కోట్లకు చేరుకున్న మార్కెట్ విలువ
Vikas Mప్రభుత్వ విధానాలతో ఖుషీగా ఉన్న భారత ఆటోమోటివ్ అనుబంధ రంగం 2023 చివరి నాటికి 19 మిలియన్ల మందికి ఉపాధి కల్పించిందని దాని దాని మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లకు చేరుకుందని మంగళవారం ఒక నివేదిక పేర్కొంది. భారతీయ కార్పొరేట్లు అత్యుత్తమ రిస్క్ హ్యాండ్లింగ్తో ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నివేదిక తెలిపింది
Strawberry Moon 2024 Date and Time: స్ట్రాబెర్రీ మూన్ తేదీ, సమయం ఇదిగో, బంగారు రంగులో చందమామ మెరిసిపోతూ కనిపించే రోజు, మొదటి పౌర్ణమి గురించి మరింత తెలుసుకోండి
Vikas Mఈ జూన్ 2024, ప్రత్యేక పౌర్ణమి స్ట్రాబెర్రీ మూన్ కోసం సిద్ధంగా ఉండండి! ఈ సంవత్సరంలో మూన్ కి పండిన స్ట్రాబెర్రీల పేరు పెట్టబడింది. ఇది జూన్ 21న వస్తుంది. ఈ సంవత్సరం, వేసవి కాలం వచ్చే రోజునే స్ట్రాబెర్రీ మూన్ వస్తుంది కాబట్టి ఇది మరింత ఉత్తేజకరమైనది.
Airtel New Plan: 9 రూపాయలకే 10 జీబీ డేటా, సంచలన ప్లాన్ ప్రకటించిన ఎయిర్టెల్, షరతులు వర్తిస్తాయి మరి..
Vikas Mటెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఊహించని ప్లాన్ను ప్రకటించింది. కేవలం రూ.9 తో ప్రత్యేక డేటా ఆఫర్ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్లో ఏకంగా 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంటలోనే ముగిసిపోతుంది.
ITR Filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సరైన ఫామ్ ఎన్నుకోవడం చాలా సులువు, ఎంత ఆదాయం ఉన్నవాళ్లు ఏ ఫామ్ సెలక్ట్ చేసుకోవాలంటే?
VNSవచ్చేనెల 31 లోగా పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా ఫైల్ చేయాల్సి (ITR) ఉంటుంది. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేస్తూ జారీచేసిన ఐటీఆర్ ఫామ్స్లో (Income Tax Return Form) సరైన ఫామ్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
Sexual Content on Instagram: మైనర్లకు సెక్స్ వీడియోలు చూపిస్తున్న ఇన్స్టాగ్రామ్, అకౌంట్ లాగిన్ చేసిన నిమిషాల్లోనే వీడియోలు డిస్ ప్లే
Vikas Mమెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ తన ప్లాట్ఫారమ్లో సెక్స్ వీడియోలను చూడమని 13 ఏళ్ల వినియోగదారుని ప్రోత్సహించినట్లు నివేదించబడింది. అమెరికన్ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) యొక్క నివేదిక ప్రకారం, అటువంటి "శృంగార" కంటెంట్పై ఆసక్తి ఉన్న 13 సంవత్సరాల వయస్సు గల ఇన్స్టాగ్రామ్ వినియోగదారులను ప్లాట్ఫారమ్లో ఇటువంటి అశ్లీల వీడియోల కోసం సిఫార్సు చేశారు.
Airtel New Plan: ఎయిర్టెల్ నుంచి నయా ప్లాన్, రూ.279 రీఛార్జ్తో 45 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా..
Vikas Mదేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్టెల్’ తమ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్ను ఆవిష్కరించింది. 45 రోజుల వ్యాలిడిటీతో రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ను పరిచయం చేసింది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
Glowing Mushrooms in Kerala Discovered: చీకటిలో ఆకుపచ్చ రంగులో మెరిసే పుట్టగొడుగులను కనుగొన్న అధికారులు, ఇంతకీ అవి అలా ఎందుకు మెరుస్తాయో తెలుసా ?
Vikas Mఫిలోబోలేటస్ మానిప్యులారిస్ అనేది కేరళ అడవులలో కనిపించే అరుదైన బయోలుమినిసెంట్ పుట్టగొడుగు. దీనిని ఫిలోబోలెటస్ మానిపులారిస్ అని కూడా పిలుస్తారు ఇది చీకటిలో కాంతివంతంగా మెరుస్తుంది. ఫిలోబోలేటస్ మానిపులారిస్ పుట్టగొడుగు రాత్రిపూట ఆకుపచ్చ రంగుతో తళ తళ మెరుస్తూ కనిపిస్తుంది.
Reliance Jio Services Down: దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు
Vikas Mజియో మొబైల్ నెట్‌వర్క్, జియో వై-ఫై సేవలతో సహా రిలయన్స్ జియో సేవలు భారతదేశం అంతటా డౌన్ అయ్యాయి. గంటల తరబడి సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా జియో నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని వారి ఫిర్యాదులను పంచుకున్నారు.
Earth- 25 Hours Day: రోజుకు 24 గంటలు నుంచి 25 గంటలు రాబోతున్నాయి, నమ్మకపోతే ఈ కథనం చదవండి, వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే కారణం
Vikas Mనమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్న ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందట. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Tech Layoffs 2024: ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు
Vikas Mస్టార్టప్ లేఆఫ్‌లు ఈ సంవత్సరం ప్రారంభం నుండి పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024లో 10,000 మంది ఉద్యోగులను భారతీయ స్టార్టప్‌లు.. పునర్నిర్మాణం, నిధులపై అడ్డంకులు, ఇతర కారణాల మధ్య తొలగించినట్లు నివేదించబడింది.
WhatsApp Scam: వాట్సాప్ గ్రూపులో వచ్చే పీఎం కిసాన్ యాప్ లింక్ ఓపెన్ చేయకండి, మీ ఫోన్ హ్యాక్ అవుతుందని హెచ్చరిస్తున్న పోలీసులు
Vikas Mపీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాలో పడతాయనే ఉద్దేశంతో రైతులు ఈ లింక్ ను క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. తమ పేరుతో, తాము పంపినట్లే ఎవరెవరికో సందేశాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోంపెల్లి గ్రామంలో పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు