Technology

Aadhaar Card update: మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయో తెలుసా? ఆధార్‌కు లింక్ అయిన సిమ్ కార్డులను తెలుసుకునేందుకు టెలికాం విభాగం కొత్త పద్దతి, ఇది ఫాలో అయితే చాలు తెలుసుకోవచ్చు

Naresh. VNS

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్’ (DoT) ఆధ్వర్యంలో..”Telecom Analytics for Fraud management and Consumer Protection (TAFCOP)” అనే సరికొత్త విభాగాన్ని ప్రవేశపెట్టారు. TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది.

Malware in Zoom: జూమ్ యాప్ వాడుతున్నారా? మీరు రిస్క్‌లో ఉన్నట్లే, జామ్ వేదికగా పర్సనల్ కంప్యూటర్లు, ఫోన్లు టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు, వెంటనే అప్‌డేట్ చేసుకోవాలంటూ హెచ్చరిక

Naresh. VNS

జూమ్ యాప్ (Zoom App)వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. జూమ్ యాప్ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. మీ కంప్యూటర్, ఆండ్రాయిడ్ iOS డివైజ్‌లలో మాల్‌వేర్‌ను (Malware) ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు ఈ Zoom App వినియోగిస్తారని ఓ నివేదిక వెల్లడించింది.

Smartphone Mistakes: స్మార్ట్‌ఫోన్‌ వాడే వారు ఈ తప్పులు చేయకండి, మీ ఫోన్ తొందరగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, అవేంటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

స్మార్ట్‌ఫోన్‌(Smart Phones)లు ఆధునిక జీవితంలో కామన్ అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితమే గడవడం లేదు. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వాడే విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.

Ambassador Comeback: కొత్తరూపంలో అంబాసిడర్ కారు, రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని హిందుస్థాన్ కంపెనీ ప్రకటన, ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రానిక్ అంబాసిడర్ తయారీ యోచనలో కంపెనీ

Naresh. VNS

. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది. అయితే, 2014 నుంచి ఈ కారు తయారీ ఆగిపోయింది. అప్పట్నుంచి కొత్త కార్లు రాలేదు. కానీ, ఇప్పుడు సరికొత్త రీతిలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతోంది అంబాసిడర్ (Ambassador).

Advertisement

Spicejet Flights: స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై​ ర్యాన్‌సమ్‌వేర్ దాడి, నాలుగు గంటల పాటు విమానంలో నరకం చూసిన ప్రయాణికులు, పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపిన యాజమాన్యం

Hazarath Reddy

స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై​ ర్యాన్‌సమ్‌వేర్ దాడి కారణంగా వందలాది ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో ప్యాసెంజర్లు ఆందోళనకు దిగారు. సోషల్‌ మీడియాలో వీడియోలు, పోస్ట్‌లతో విరుచుకుపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానంలో బాధలుపడుతున్నామంటూ ఒక యూజర్‌ వీడియో పోస్ట్‌ చేశారు.

Google Pay Down: గూగుల్ పే సర్వర్ డౌన్, ఫెయిల్ అవుతున్న లావాదేవీలు, ట్విట్టర్ వేదికగా సమస్యను వెల్లడిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

UPI చెల్లింపు అప్లికేషన్ Google Pay నెమ్మదిగా నడుస్తోంది. యాప్ నుండి లావాదేవీలు విఫలమవుతున్నాయి. బుధవారం ఉదయం నుండి GPay సర్వర్ డౌన్‌లో ఉన్నట్లు గుర్తించబడింది. వినియోగదారులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు!

SBI Users Alert: మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది, ఈ మెసేజ్ వస్తే రెస్సాండ్ కావొద్దని హెచ్చరికలు జారీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు (SBI Users Alert) జారీ చేసింది. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది’ అంటూ మొబైల్ కు మెస్సేజ్ వచ్చిందా..? అయితే, దాన్ని పట్టించుకోవద్దని తెలిపింది.

IAF 3rd On Global Ranking: పాకిస్తాన్, చైనాలకు భారీ షాక్, అత్యంత శక్తివంతమైన వైమానిక దళం జాబితాలో భారత్ మూడవస్థానం, 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించిన WDMMA

Hazarath Reddy

భారత వైమానిక దళం (IAF) ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వివిధ వైమానిక సేవల యొక్క మొత్తం పోరాట శక్తి పరంగా ప్రపంచ వాయు శక్తి సూచికలో మూడవ స్థానంలో నిలిచింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో భారత్‌ ముందు పాకిస్థాన్‌ ఎక్కడా లేదు. అమెరికా, రష్యాల తర్వాత భారత వైమానిక దళం మూడో స్థానంలో ఉంది.

Advertisement

5G Call Tested: దేశంలో 5జీ విప్లవం, 5జీ టెస్ట్‌ కాల్‌ విజయవంతం, ఐఐటీ మద్రాస్‌లో పరీక్షించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి..

Hazarath Reddy

దేశంలో 5జీ విప్తవం రాబోతోంది. ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్‌ కాల్‌ చేశారు. నెట్‌వర్క్‌ భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ విజయవంతంగా పరీక్షించామని, ఎండ్‌ టూ ఎండ్‌ నెట్‌వర్క్‌ను భారత్‌లో రూపొందించడంతో పాటు అభివృద్ధి చేశాం’ అంటూ కేంద్రమంత్రి కూ యాప్‌లో పోస్ట్‌ చేశారు.

Bharti Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్, పెరగనున్న టారిఫ్ ధరలు, ఏఆర్‌పీయూ రూ.200 మార్కును దాటగలదని తెలిపిన దక్షిణాసియా ఎండీ గోపాల్‌ విఠల్‌

Hazarath Reddy

ఎయిర్‌టెల్‌ యూజర్లకు కంపెనీ నుంచి భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్‌ రేట్లను పెంచిన ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్‌ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది.

Whatsapp: వాట్సాప్ నుంచి సూపర్ ఫీచర్, గ్రూపులో నుంచి ఎవరికీ తెలియకుండా లెఫ్ట్ అయిపోవచ్చు, గ్రూపు అడ్మిన్ల‌కే మాత్రమే ఆ విషయం తెలుస్తుంది

Hazarath Reddy

వాట్సాప్ గ్రూపుల నుంచి బ‌య‌ట‌ప‌డాలనుకుంటున్నారా..అయితే అందులో ఉన్న మీ స్నేహితులు ఫీల్ అవుతారనే భయం ుంటుంది. అయితే ఇప్పుడు వాట్సప్ (Whatsapp) కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. అన్‌వాంటెడ్ గ్రూప్స్ నుంచి యూజ‌ర్లు స‌భ్యుల‌కు తెలియ‌కుండా బ‌య‌ట‌ప‌డే (leave groups silently) స‌రికొత్త ఫీచ‌ర్‌పై వాట్సాప్ క‌స‌ర‌త్తు సాగిస్తోంది.

Moto G71s 5G: తక్కువ ధరకే మోటోరోలా నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్, Moto G71s 5Gని విడుదల చేసిన కంపెనీ, ధర, ఫీచర్లు మీకోసం

Hazarath Reddy

Moto G71s 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదలైంది. ఇది G సిరీస్‌లో కంపెనీ యొక్క కొత్త ఫోన్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో డిస్‌ప్లేను అందిస్తుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ప్యాక్ చేయబడింది. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించిన Moto G71 5G కంటే కొత్త పరికరం కొన్ని అప్‌గ్రేడ్‌లను పొందింది.

Advertisement

Google: గూగుల్ బిగ్ షాక్, ప్లే స్టోర్ నుండి తొమ్మిది లక్షల యాప్స్‌ను డిలీట్ చేసేందుకు రెడీ అయిన టెక్ దిగ్గజం, అదే బాటలో ఆపిల్ కంపెనీ

Hazarath Reddy

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను అప్‌ చేయాలని లేదంటే వాటిని తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, గూగుల్‌ను హెచ్చరించినా యాప్స్‌ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో తొమ్మిది లక్షల యాప్స్‌ను (Google to remove nearly 900,000 abandoned apps) తొలగించేందుకు రెడీ అయింది.

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నారా.. అయితే టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు గురించి మీరు తెలుసుకోవాల్సిందే

Hazarath Reddy

ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది.

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం, ఈ నియమాలు పాటిస్తే గ్రహణం దుష్ప్రభావాలు ఉండవు, జ్యోతిష్య శాస్త్రంలో చూపించిన కొన్ని పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం

Hazarath Reddy

నేడు యాధృచ్చికంగా ఒకేసారి చంద్రగ్రహణం, బుద్ధ పూర్ణిమ వచ్చాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం (Lunar Eclipse 2022) మే 16న ఏర్పడగా... అదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఉదయం 7.02గం. నుంచి మధ్యాహ్నం 12.20 గం. మధ్య చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించలేదు.

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం..ఈ నాలుగు రాశులు వారికి ఈ ఏడాది తిరుగే ఉండదు, వ్యాపార,ఉద్యోగ, ఆదాయ మార్గాల్లో అంతా బంగారమే, బ్లడ్ మూన్‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) మే16 తేదీ ఏర్పడనుంది. చంద్రగ్రహణం మూడు రకాలు - సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం మరియు పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమికి కొంచెం వెనుకగా తన నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది.

Advertisement

BrahMos Missile: బ్రహ్మోస్‌ పరీక్ష సక్సెస్, . ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని తెలిపిన రక్షణ శాఖ

Hazarath Reddy

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణికి ఎక్సటెండెడ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది.

Google: గూగుల్‌లో ఈ మూడు విషయాలు వెతికితే జైలుకే, సైబర్ క్రైం పోలీసులు వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళతారు, అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి

Hazarath Reddy

ప్రపంచమంతా డిజిటల్‌ మయమైపోమైంది.ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్‌లో దాని గురించి సెర్చ్ చేస్తుంటాం. గూగుల్‌, యూట్యూబ్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌, బైడూ, యాండెక్స్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్‌ వైపే మొగ్గు చూపుతారు.

Bill Gates Covid: పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నా..కరోనా బారీన పడిన బిల్ గేట్స్, పూర్తిగా రికవరీ అయ్యేవరకు ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్‌

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్‌ చేశారు. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని పేర్కొన్నారు.

Samsung 6G: శాంసంగ్ నుంచి 6G టెక్నాలజీ నెట్‌వర్క్, టెక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న కొత్త టెక్నాలజీ, 5G కన్నా 50 రెట్ల స్పీడ్

Krishna

వైర్‌లెస్ కనెక్షన్లు వంద సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టబడ్డాయి. ఈ రోజు మన ఫోన్ యొక్క నెట్‌వర్క్ 5G స్పీడ్‌తో పనిచేయడం ప్రారంభించింది, ఇది చాలా వేగంగా ఉంటుంది. నెట్‌వర్క్ 5G కంటే వేగంగా రాబోతోంది. Samsung 6G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే పనిని ప్రారంభించింది.

Advertisement
Advertisement