World
Ukrainian Plane Hijacked Row: విమానం హైజాక్‌ వార్తలు అబద్దం, ఖండించిన ఉక్రెయిన్‌, ఇంధనం కోసం మషాద్‌లో ఆగి తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిందని తెలిపిన ఇరాన్ వైమానిక చీఫ్
Hazarath Reddyఆఫ్ఘనిస్తాన్‌లో ఉక్రేనియన్ తరలింపు విమానాన్ని హైజాక్ చేసినట్లు వచ్చిన వార్తలను (Ukrainian plane Hijacked Row) ఉక్రెయిన్ ఇరాన్ విమానయాన అధిపతి ఖండించారు. కాగా ఉక్రేనియన్ జాతీయులను తరలించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్న ఉక్రేనియన్ విమానం హైజాక్ (Ukrainian Evacuation Plane in Afghanistan) చేయబడిందని అనుమానాస్పద నివేదికలు ముందుగానే వెలువడ్డాయి.
Afghanistan: తాలిబన్లకు మరో షాక్, పంజ్‌షిర్ వద్ద సామాన్యులు తిరుగుబాటు, దాడిలో 300 మంది తాలిబన్ల హతమయ్యారని వార్తలు, అఫ్ఘానిస్థాన్‌లోని పంజ్‌షార్, కపిసా ప్రాంతంలో ఘర్షణలు
Hazarath Reddyఅఫ్ఘానిస్థాన్ వశం చేసుకున్న తాలిబన్లకు సామాన్యులు ఊహించని షాక్ ఇచ్చారు. తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్ఘానిస్థాన్‌లోని సామాన్యులు కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.పంజ్‌షిర్ కేంద్రంగా ఉన్న నార్తన్ అలయన్స్ , అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్..ఇటీవలే తాలిబన్ల (Taliban) పాలన అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.
Kabul Airport Chaos: రక్తమోడుతున్న కాబూల్ ఎయిర్‌పోర్ట్, తాజాగా తొక్కిసలాటలో 7 మంది మృతి, తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో అదుపుతప్పిన పరిస్థితి, కాబూల్ విమానాశ్రయం వ‌ద్ద‌కు ఎవరూ వెళ్లవద్దని అమెరికా హెచ్చరిక
Hazarath Reddyతాలిబన్లు రాకతో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తాలిబన్ల ఆధిపత్యం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున పౌరులు కాబూల్‌ విమానాశ్రయానికి (Kabul Airport Chaos) చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ తొక్కిసలాట జరిగింది.
Afghanistan MP Narinder Singh: తాలిబన్ల రాకతో అంతా నాశనమైపోయింది, కంటతడి పెట్టిన ఆఫ్ఘ‌నిస్థాన్‌ ఎంపీ నరేంద‌ర్ సింగ్ ఖాస్లా, భారత్ మీద దాడికి సహకరించాలని తాలిబన్లను కోరిన హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్, ఆడియో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఆఫ్ఘ‌నిస్థాన్‌( Afghanistan )లో తిరిగి తాలిబ‌న్ల రాజ్యం వ‌చ్చిన అక్కడ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్ద‌రు ఎంపీలు ఇండియాకు వ‌చ్చారు. ఆదివారం ఉద‌యం కాబూల్‌లోని భార‌తీయుల‌ను తీసుకొచ్చిన సీ17 విమానంలోనే ఈ ఎంపీలతోపాటు 24 మంది సిక్కులు ఇండియాలో ల్యాండ‌య్యారు.
Afghanistan Crisis: తాలిబన్ చెర నుంచి 168 మంది భారత్‌కు, సిబ్బందితో సహా 200 మందిని ఇప్పటికే తరలించిన ఇండియా, కాబూల్ విమానాశ్రయానికి అమెరిక‌న్ల‌ు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా
Hazarath Reddyతాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan )లో దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. తాలిబన్ అరాచక పాలనలో జీవించలేక పలువురు దేశాన్ని వీడుతున్నారు. ఇక కాబూల్‌ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానంలో (Indian Air Force C-17 Aircraft) 168 మంది భారత్‌కు చేరుకున్నారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో కో ఎడ్యుకేషన్ రద్దు చేసిన తాలిబన్లు, అబ్బాయిల క్లాసులో అమ్మాయిలు ఉండకూడదని ఆంక్షలు, పశువులతో కామవాంఛ తీర్చుకోవాలన్న తాలిబన్లు, వేశ్యా గృహాల్లో స్త్రీల స్థానంలో జంతువులు, మండిపడుతున్న జంతు పరిరక్షణ సంఘాలు
Hazarath Reddyఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ అధికారులు బాలికలు ఇకపై అబ్బాయిలతో ఒకే తరగతిలో కూర్చోవడానికి అనుమతించరాదని (Taliban Ban Mixed-Sex Education in Herat) ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించినట్లు ఖామా న్యూస్ నివేదించింది.
Afghanistan Crisis: తాలిబన్లకు దిమ్మతిరిగే షాక్, మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రెబల్‌ ఫోర్స్‌, పోరాటంలో 40 మంది తాలిబన్లు మృతి, పలువురికి గాయాలు
Hazarath Reddyఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబాన్ నియంత్రణను తీవ్రతరం చేయడానికి రెబల్ ఫైటర్స్ ప్రయత్నిస్తుండగా.. తాజాగా వారికి షాక్ ఇచ్చారు. వారి ఆధీనంలో ఉన్న మూడు జిల్లాలను రెబల్‌ ఫోర్స్‌ తిరిగి స్వాధీనం (Resistance Forces Recapture 3 Districts) చేసుకుంది.
Afghanistan Crisis: తాలిబన్ల చెర నుంచి విముక్తి, కాబుల్‌ నుంచి 85 మంది భారతీయులు తరలింపు, భారత వాయుసేన సి-130 జే విమానంలో వారిని తీసుకువస్తున్న అధికారులు, కాబూల్‌లో అడుగుపెట్టిన తాలిబ‌న్ అగ్ర‌నేత ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాదార్
Hazarath Reddyకాబూల్ నుంచి భారత వాయుసేన సి-130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది. అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కాబూల్ నగరంలో ఉన్న 85 మంది భారత పౌరులను అధికారులు వాయుసేన విమానంలో(3rd evacuation flight takes off) తీసుకువస్తున్నారు.
Afghanistan Crisis: బయటకొస్తున్న తాలిబన్ల అసలు రూపం, భారత్‌తో సహా పలు దేశాల పౌరులు కిడ్నాప్, కాబూల్‌లోని ఖ‌ర్జాయ్ విమానాశ్ర‌యం వ‌ద్ద కిడ్నాప్ కలకలం, 150 మంది కిడ్నాప్ వార్తల‌ను ఖండించిన తాలిబ‌న్ ప్ర‌తినిధి
Hazarath Reddyఅఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో పైశాచికత్వానికి పాల్పడ్డారు.
PM Narendra Modi: 'ఉగ్రవాదంతో సామ్రాజ్యాలు సృష్టించే విధ్వంసక శక్తులు ఎక్కువకాలం ఆధిపత్యం చెలాయించలేరు, వారి ఉనికి శాశ్వతం కాదు', ప్రాధాన్యత సంతరించుకుంటున్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు
Team Latestlyవిధ్వంసక శక్తులు మరియు ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించుకోవాలనే సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తులు ఎంతో కాలం ఆధిపత్యం చెలాయించలేరని, వారి ఉనికి శాశ్వతం కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భయపెట్టే ధోరణితో వారు కొంతకాలం పాటు...
Afghanistan Updates: 'దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను' వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
Vikas Mandaఅష్రఫ్ ఘనీ తమ దేశంలోనే ఉన్నారంటూ యూఎఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆష్రఫ్ ఘనీ మరియు ఆయన కుటుంబాన్ని మానవతావాదంతో తమ దేశంలో ఆశ్రయం కల్పించామని, ఆయన అబుదాబిలో ఉన్నారని యూఎఈ ప్రభుత్వం తెలిపింది....
Afghanistan Crisis: అబ్దుల్ అలీ మజారీ విగ్రహం ధ్వంసం, అఫ్గాన్‌ తొలి మహిళా గవర్నర్‌ సలీమా మజారీని అదుపులోకి తీసుకున్న తాలిబన్లు, హక్కుల కోసం పోరాడుతున్న ఆప్ఘాన్ మహిళలు
Hazarath Reddyతాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత 1995 లో తాలిబన్ల చంపేసిన బామియాన్‌లో హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బామియాన్‌లో ఇప్పుడు పగులగొట్టిన విగ్రహం (Taliban Blows Up Slain Hazara Leader Abdul Ali Mazari’s Statue) యొక్క చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Afghanistan Crisis: తాలిబన్ల పాలనలో ఇంత ఘోరమా.., ముక్కలైన ఆఫ్ఘాన్ల దేహాలు, విమాన చక్రాల కింద భాగంలో మాన‌వ శ‌రీర‌భాగాలు, అవ‌య‌వాలు క‌నిపించాయని తెలిపిన అమెరికా అధికారులు
Hazarath Reddyతాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్నప్పటి నుంచి అక్కడి పరిణామాలు మరింతగా దిగజారుతున్నాయి. ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా అమెరికా దీనికి సంబంధించి ఒక హృదయ విదారక ఘటనను వెల్లడించింది.
Afghanistan Crisis: బయటపడుతున్న తాలిబన్ల క్రూరత్వం, మహిళలు, పిల్లలపై దాడులు, ఆఫ్ఘన్ జెండా ఉంచాలన్న నిరసనకారులపై కాల్పులు, ప్రఖ్యాత అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టిన తాలిబన్లు
Hazarath Reddyఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తమ గత క్రూరత్వాన్ని బయటపెడుతున్నారు. ఆప్ఘాన్ కార్యాలయాలపై ఆఫ్ఘన్‌ జెండాను ఉంచాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశ జాతీయ జెండాతో నిరసన తెలిపిన వారిపై కాల్పులు (Taliban opens fire at protesters ) జరిపారు. జలాలాబాద్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది.
Afghanistan Crisis: అఫ్గాన్‌లో చిక్కుకున్న భారత పౌరులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని అధికార యంత్రాంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు; కాబూల్ పరిస్థితులను కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడి
Vikas Mandaకాబూల్ పరిస్థితిని బట్టి, అక్కడి భారతీయుల గురించి ఖచ్చితమైన సమాచారం ముఖ్యమని, ఎవరి వద్దనైనా ముఖ్య సమాచారం ఉంటే వారి +91-9717785379 ఫోన్ నెంబర్ కి కాని MEAHelpdeskIndia@gmail.com ఇమెయిల్‌కి అందించాలని విదేశాంగ మంత్రి కోరారు....
Money For Sex: నాతో సెక్స్ చేయ్..డబ్బులు ఎంతైనా ఇస్తా, 16 ఏళ్ల బాలుడితో 42 మహిళా టీచర్ ఛాటింగ్, అమెరికాలో షాకింగ్ ఘటన, నిందితురాలిని అరెస్ట్ చేసి సమ్నర్ కౌంటీ జైలుకు తరలించిన పోలీసులు
Hazarath Reddyఈ ప్రపంచంలో గురుశిష్యుల బంధం చాలా ఉత్తమమైనదిగా చెబుతంటారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ బంధానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే అమెరికా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడ ఓ ఉపాధ్యాయురాలు తన విద్యార్థిని సెక్స్ చేయాలని అందుకు డబ్బులు ఆఫర్ (Money For Sex) చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కుంది
Afghanistan Crisis: ఇంకా మా బిడ్డలు బలవ్వాలా..అమెరికా ప్రజలపై దాడి చేస్తే తాలిబన్లకు వినాశనమే, అమెరికా-నాటో దళాల ఉపసంహరణ సరైన నిర్ణయమేనని తెలిపిన జోబైడెన్, తప్పంతా ఆప్ఘనిస్తాన్ సైనికులదేనని తెలిపిన అగ్రరాజ్య అధినేత
Hazarath Reddyఆఫ్గనిస్థాన్‌‌లో అమెరికా-నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు ఆ దేశాన్నిఆక్రమించుకున్న (Afghanistan Crisis) సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై (US President Joe Biden) అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది
India Win Lord’s Test: లార్డ్స్ టెస్టులో అద్భుతం చేసిన భారత్, 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ముందంజ
Vikas Mandaచివరి రోజు 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు డ్రా కోసమే ఆడాలనుట్టుగా ఆట మొదలుపెట్టింది. అయితే పరుగులేమి చేయకుండానే ఇంగ్లండ్ ఒపెనర్లు ఇద్దరూ డకౌట్లుగా వెనుదిరిగారు. ఈ అవకాశాన్ని భారత్ వదులుకోలేదు....
Pakistan PM Imran Khan: ఆఫ్ఘాన్ ప్రజల బానిస సంకెళ్లు తాలిబన్లు తెంచేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, తాలిబన్లకు తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న పాకిస్తాన్
Hazarath Reddyతాలిబన్లకు తొలి నుంచీ మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పే ప్రయత్నం చేశారు. అఫ్ఘాన్ ప్రజల బానిస సంకెళ్లను తాలిబన్లు తెంచేశారని తాజాగా వ్యాఖ్యానించారు.
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన 200 మంది భారతీయులు, గురుద్వారలో మరో 200 మంది సిక్కులు, తక్షణమే వారిని వెనక్కి తీసుకురావాలని కోరిన పంజాబ్ సీఎం, కాబూల్‌లో క‌ర్ఫ్యూ విధించిన తాలిబన్లు
Hazarath Reddyఆఫ్ఘ‌నిస్థాన్‌( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తాలిబ‌న్ల చేతుల్లోకి దేశం వెళ్లడంతో అక్కడ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. ఆఫ్ఘ‌నిస్థాన్‌ రాజధాని కాబూల్, భారత ఎంబసీ వద్ద ఇప్ప‌టికీ 200 మందికిపైగా భార‌తీయులు (Over 200 Indians, Including Staff) చిక్కుకుపోయారు. వాళ్ల‌ను ర‌క్షించ‌డానికి అక్క‌డికి వెళ్లిన విదేశాంగ శాఖ సిబ్బంది, పారామిలిట‌రీ సైనికుల‌ను కూడా అక్క‌డే (Still Inside Kabul Embassy) ఉండిపోయారు.