ప్రపంచం
Reliance Jio New Strategy: అప్పులు లేని కంపెనీగా జియో, డిజిటల్ సేవల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి,సరికొత్త వ్యూహంతో ముకేష్అంబానీ
Hazarath Reddyచమురు నుంచి టెలికం రంగం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది.
POK Controlled By Terrorists: ఉగ్రవాదుల నియంత్రణలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌, ఆర్టికల్‌ 370 కూడా తాత్కాలికమే, ఆపిల్‌ వ్యాపారులపై కాల్పులు జరిపింది ఉగ్రవాదులే, కాశ్మీర్‌లో శాంతి జెండాను ఎగరవేస్తాం, భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నీడలో ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
Haryana Government Formation: హర్యానాలో చక్రం తిప్పిన అమిత్ షా, ప్రభుత్వ ఏర్పాటుకు జేజేపీ అండ, దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్, విఫలమైన కాంగ్రెస్ ఫ్రయత్నాలు, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌నే మళ్లీ సీఎం
Hazarath Reddyహర్యానాలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రానుంది. బీజేపీ బాద్ షా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా హర్యానా రాజకీయాల్లో తనదైన స్టైల్లో చక్రం తిప్పడంతో బీజేపీ మళ్లీ ఫ్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకుంది.
Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం
Hazarath Reddyహర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం తిప్పుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది.
IND vs SA: సఫా అయిన సఫారీలు, ఇన్నింగ్స్ తేడాతో మూడో టెస్ట్‌లో భారత్ ఘన విజయం, 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్, ఆల్ రౌండ్ ఆటతీరుతో దుమ్ము రేపిన టీమిండియా
Vikas Mandaసౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా పరిస్థితి మరో దారుణంగా తయారైంది. క్వింటన్ డీకాక్, డుప్లెసి లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ కూడా సింగిల్ డిజిట్లకే చేతులెత్తేశారు. దీంతో వికెట్లన్నీ టపటపా పడిపోయాయి....
Jio New Strategy: రిలయన్స్ జియో కొత్త వ్యూహం, ఐయూసీ ఛార్జీ పెంపు విమర్శలకు చెక్, మూడు కొత్త న్యూ ప్లాన్లు లాంచ్, ఇకపై రోజుకి 2జిబి డేటాతో ప్రత్యర్థులకు చెక్
Hazarath Reddyరిలయన్స్ జియో ఎట్టకేలకు దిగివచ్చింది. ఐయూసీ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై జియో మొబైల్ వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
S.S.Rajamouli In Panche Kattu: లండన్‌లో పంచె కట్టులో మెరిసిన రాజమౌళి, బాహుబలి కోసం జపాన్ నుంచి లండన్‌కు వచ్చిన అమ్మాయిలు, రాజమౌళితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి, అదరహో అనిపిస్తున్న ప్రభాస్ న్యూలుక్
Hazarath Reddyతెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి పంచెకట్టులో మెరిసారు. ప్రపంచదేశాలకు తెలుగు సినిమా ఇలా ఉంటుందని చూపిన బాహుబలి ది బిగినింగ్ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసిన సంగతి విదితమే.
Happy Birthday Sehwag: మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు, మిస్టర్ ట్రిపుల్ అంటూ అర్ధరాత్రి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, నిజజీవితంలోనూ సెహ్వాగ్ మంచి మనసున్న మారాజే
Hazarath Reddyక్రికెట్ అభిమానులు ఒకప్పుడు అమితంగా ఇష్టపడే భారత బ్యాట్స్‌మెన్‌లలో వీరేంద్ర సెహ్వాగ్ స్థానం ఎప్పడూ పదిలంగా ఉంటుంది. మైదానంలో ఉ న్నంతసేపు ఈ డాషింగ్ ఓపెనర్ పరుగుల వరదను పారిస్తాడు.
Indian Army Hits Terror Camps: పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి, 5 మంది పాకిస్తాన్ సైనికులు హతం, భారత జవాన్లపై దాడికి ప్రతీకారంగా అటాక్, అమరులైన ఇద్దరు జవాన్లు
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న పాకిస్తాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత జవాన్లపై దాయాది దేశం యథేచ్ఛగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలు ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు.
Sharad Pawar In Satara: తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న శరద్ పవార్, జోరు వానలో ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగం, సతారాలో ఎన్సీపీ చరిత్ర సృష్టిస్తుందంటూ స్పీచ్, వెలువెత్తుతున్న ప్రశంసలు
Hazarath Reddyమహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, ఎన్‌సీపీ పార్టీలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించకోవాలని కసిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు.
Gautam Gambhir: పాక్ చిన్నారికి వీసా ఏర్పాటు చేసిన గౌతం గంభీర్, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకినే కాని ప్రజలకు కాదు అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ ఎంపీ ట్వీట్
Hazarath Reddyబీజెపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం ఇండియా రావడానికి వీసా వచ్చేలా సహాయం చేశారు.
No Protests In Kashmir: జమ్మూ కాశ్మీరులో నిరసనలపై నిషేధం, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు నిషేధం అమలు, ఆంక్షలను గౌరవించండి, జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్‌‌బాగ్ సింగ్ వెల్లడి
Hazarath Reddyజమ్ము కాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడే వరకూ ఎవరూ ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టడానికి వీలు లేదని డిజిపి దిల్‌బాగ్‌ సింగ్‌ అన్నారు. కాశ్మీర్‌లోయలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి, పరిస్థితులు మెరుగుపడే వరకూ ఏ రకమైన పద్ధతుల్లోనూ ప్రదర్శనలు చేపట్టరాదని ఆయన అన్నారు.
IRCTC Tickets Bonanza: ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపి కబురు, ప్యాసింజర్ల కోసం అదనపు సీట్లు, బోగీలుగా మారనున్న పవర్ కార్ జనరేటర్లు, రైల్వే శాఖ తీసుకున్న ఒక్క నిర్ణయంతో మూడు ప్రయోజనాలు
Hazarath Reddyఇండియన్ రైల్వే ప్రయాణీకులకు శుభవార్తను మోసుకొచ్చింది. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికోసం ఇన్నోవేటివ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పండుగ సంధర్భంగా ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీని అందించడంలొ భాగంగా ఇకపై ఎక్కువ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
Rahul Gandhi: బిజీగా ఉండే రాహుల్ గాంధీ బ్యాట్ పట్టాడు, నేను కొడితే సిక్స్ అని అంటున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ క్రికెట్ వీడియో, హర్యానా ఎన్నికల్లో ప్రధానిపై విమర్శలు
Hazarath Reddyరాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ సరదాగా బ్యాట్ పట్టారు. హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడారు.
Blacklisting Pakistan: బ్లాక్‌లిస్ట్‌లో చేరే ప్రమాదం నుంచి తాత్కాలికంగా బయటపడగలిగిన పాకిస్థాన్, 2020 ఫిబ్రవరి వరకు గడువు పొడగించిన FATF, ఇప్పుడున్న గ్రేలిస్ట్ యధావిధిగా కొనసాగింపు
Vikas Mandaగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైతే, ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మరియు దేశ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రపంచ ఆర్థిక సంస్థలకు సూచిస్తామని టెర్రర్ ఫండింగ్ వాచ్‌డాగ్ తెలిపింది....
Indus Waters Treaty: పశ్చిమ జలాలపై మొదలైన వార్, హిమాలయాల నుంచి పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లవన్న పీఎం మోడీ, మాకు హక్కులు ఉన్నాయంటున్న పాకిస్తాన్, ఇది దురాక్రమణ చర్య కిందకే అంటున్న దాయాది దేశం
Hazarath Reddyహిమాలయ సానువుల నుండి పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న మూడు నదీ జలాలపై వేడి రాజుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.
Pak Fighter Jets Interception: భారత విమానానికి పాకిస్థాన్ ఫైటర్ జెట్ల వెంబడింపు, విమానంలో 120 మంది ప్రయాణికులు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Vikas Mandaభారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళ విదేశీ పర్యటనలకు సైతం తమ గగనతలం గుండా ప్రయాణించకూడదని పాకిస్థాన్ అనుమతిని నిరాకరించింది....
Global Hunger Index: ఆకలి రాజ్యం! భారదేశంలో పెరుగుతున్న ఆకలి కేకలు, ప్రపంచ ఆకలి సూచీలో 102 స్థానానికి పడిపోయిన భారత్, పాకిస్థాన్ కంటే హీనం, మెరుగైన స్థితిలో పొరుగుదేశాలు
Vikas Manda2014లో 55వ స్థానంలో నిలిచిన భారత్, 2019కి వచ్చేసరికి 102వ స్థానానికి పడిపోయింది. 2017లో 119 దేశాలలో 100వ ర్యాంకు, మరియు 2018లో 119 దేశాలలో 103వ ర్యాంకులో భారత్ నిలిచింది. ఈ ఏడాదికి కూడా పరిస్థితిలో ఏమాత్రం...
Global Handwashing Day: ఈరోజు చేతులు కడుక్కునే దినోత్సవం, మీరు తినేటపుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటారా? లేదా తిన్న తర్వాత కడుక్కోవచ్చులే అనుకుంటారా? మీకోసమే ఈ కథనం
Vikas Mandaమరీ అతిశుభ్రత పాటించి 'మహానుభావుడు' అనిపించుకోకపోయిన కనీస వ్యక్తిగత శుభ్రత పాటించి జెంటిల్మెన్ అనిపించుకోండి. చేతులు కడుక్కోవడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...
Jio,Samsung 5G: 5జీ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు శాంసంగ్, జియో కసరత్తు, ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న 5జీ వేలం, వెల్లడించిన కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, 3 రోజుల పాటు జరగనున్న ఐఎంసీ 2019 ఈవెంట్
Hazarath Reddyఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) (India Mobile Congress) 2019 వేడుకల ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో 4జీతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన 5జీ టెక్నాలజీని పరిచయం చేసింది.