World

First Bird Flu Case on Antarctica: అంటార్కిటికాలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు.. పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తల ఆందోళన

Rudra

అంటార్కిటికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ ను ఈ నెల 24న గుర్తించారు.

Honor Magic 6 Pro: ఈ ఫోన్ ఉంటే కంటిచూపుతో మీ కారును కంట్రోల్ చేయొచ్చు, అత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లతో సరికొత్త హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల, అదరహో అనిపించే ధర

Vikas M

Attack On Catholic Church: ఆదివారం రోజు క్యాథలిక్ చర్చిపై విరుచుకుపడిన ఉగ్రవాదులు, కాల్పుల్లో 15 మంది మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, బుర్కినా ఫాసోలో విషాదకర ఘటన

Hazarath Reddy

బుర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో క్యాథలిక్ చర్చిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రాంతంలోని చర్చి వద్ద సామూహిక జనసమూహం ఉండగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 15 మంది పౌరులు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Romance Scam: డేటింగ్ యాప్‌ ద్వారా ఒంటరి మహిళకు గాలం.. కండలు చూపి వలపు వల విసిరాడు, ఆపై సర్వస్వం దోచేశాడు, అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్న బాధితురాలు

Vikas M

Advertisement

Earthquake in Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం, కొన్ని సెకన్లపాటు ఊగిపోయిన బహుళ అంతస్తు భవనాలు, బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

ఇండోనేషియా (Indonesia)లో ప్రధాన ద్వీపమైన జావా (Java island)తో పాటు రాజధాని జకర్తా (jakarta)లో ఆదివారం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే ( U.S. Geological Survey) తెలిపింది.

US Soldier Set on Fire: అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ ముందు నిప్పు పెట్టుకున్న అమెరికా సైనికుడు.. ఎందుకంటే?

Rudra

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ ముందు ఓ అమెరికా సైనికుడు యూనిఫామ్ మీదే నిప్పు పెట్టుకున్నాడు.

Newyork Fire Accident: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఈబైక్ బ్యాటరీ కారణంగా అపార్ట్ మెంట్ లో మొదలైన మంటలు.. భారతీయ యువకుడి దుర్మరణం.. ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డట్టు అధికారుల వెల్లడి

Rudra

అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారతీయ యువకుడు ఫజిల్ ఖాన్ (27) దుర్మరణం చెందాడు.

Indian Navy: సముద్రంలో వ్యాపార నౌకపై డ్రోన్ దాడి, రంగంలోకి దిగి ఓడలో చిక్కుకున్న వారిని రక్షించిన భారత యుద్ధనౌక

Hazarath Reddy

గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో ఒక వ్యాపారి నౌకపై అనుమానాస్పద డ్రోన్ దాడి చేసింది.ఈ సమయంలో ఓడకు భారతీయ యుద్ధనౌక సహాయం చేసింది.ఎంవీ ఐలాండర్ అనుమానిత డ్రోన్‌తో దాడి చేశాడు. పలావ్ ఫ్లాగ్డ్ షిప్ ఎంవీ ఐలాండర్‌పై గురువారం దాడి జరిగిందని భారత సైనిక అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఓడ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాని చెప్పారు.

Advertisement

1971 Indo-Pak War: విశాఖ తీరంలో పాక్ సబ్‌మెరైన్ ఘాజీ శకలాలను గుర్తించిన డిఎస్‌ఆర్‌వి, 1971 యుద్ధ సమయంలో దాన్ని కూల్చేసిన INS రాజ్‌పుత్‌

Hazarath Reddy

భారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఇండియన్ నేవీ డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (DSRV) భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 4న మునిగిపోయిన పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను ఇటీవలే గుర్తించింది . టెన్చ్-క్లాస్ సబ్‌మెరైన్, అంతకుముందు US నేవీలో USS డయాబ్లోగా పనిచేసింది.

Afghanistan: తాలిబన్ రాజ్యంలో మరో కఠిన నిబంధన, సజీవంగా ఉన్న వస్తువు ఫోటోలు లేదా వీడియోలు తీస్తే జైలుకే..

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైనా సజీవ వస్తువు యొక్క ఫోటోలు లేదా వీడియోలను తీయడంపై తాలిబన్లు నిషేధం విధించారు.నిషేధాన్ని ఉల్లంఘించిన ఎవరైనా "షరియా" ప్రకారం శిక్షించబడతారు. తల్బన్ అధికారులు జైలుకు పంపబడతారు.తాలిబాన్ అధికారులు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్న వారిని గుర్తించడానికి సోషల్ మీడియాపై నిఘా ఉంచుతారని తెలిపారు.

Indian-Origin Student Dies in US: అమెరికాలోని యూనివర్సిటీ సమీపంలో గడ్డకట్టి భారతీయ సంతతి విద్యార్థి మృతి, పోలీసులు కేసు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు మండిపాటు

Hazarath Reddy

ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి అకుల్ ధావన్ గత నెలలో స్నేహితులతో కలిసి రాత్రి ఇంటికి వెళ్లడానికి నిరాకరించి క్లబ్ దగ్గర గడ్డకట్టి మరణించాడని (Indian-Origin Student Dies in US) పోలీసు అధికారులు తెలిపారు

Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, గాజా తర్వాత రఫాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్, రాత్రి దాడుల్లో 48 మంది మృతి, అసంపూర్తిగానే మిగిలిన చర్చలు

Hazarath Reddy

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ యొక్క వార్ క్యాబినెట్ సభ్యుడు బుధవారం తెలిపారు. హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్న బందీగా ఉన్న దాదాపు 130 మంది విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరింది.

Advertisement

Jaahnavi Kandula's Death Case: జాహ్నవి కందుల మృతి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు, ఆ పోలీస్‌పై ఎలాంటి చర్యలు ఉండబోవని వెల్లడి, భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన కేటీఆర్

Hazarath Reddy

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన సియాటిల్ పోలీసు అధికారి "తగినంత" సాక్ష్యాలు లేని కారణంగా ఎటువంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని (Will Not Face Criminal Charges) అధికారులు తెలిపారు.

Gold Mine Collapse in Venezuela: వెనిజులాలో ఘోర ప్రమాదం, బంగారు గని కుప్పకూలడంతో 14 మంది మృతి, పలువురు ఇంకా శిథిలాల కిందనే..

Hazarath Reddy

సెంట్రల్ వెనిజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంగోస్తురా మునిసిపాలిటీలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 14 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

China Ship Rams Bridge Video: చైనాలో ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, పెరల్‌ నదిపై నిర్మించిన వంతెనను ఢీ కొట్టిన భారీ నౌక, నదిలో బస్సులు, కార్లు పడిపోవడంతో ఇద్దరు మృతి

Hazarath Reddy

చైనాలోఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై నిర్మించిన ఓ వంతెనను భారీ రవాణా నౌక (cargo ship) ఢీ కొట్టింది (Ship rams bridge). దీంతో నౌక ఢీ కొన్న ప్రదేశంలో వంతెన విరిగి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గల్లంతయ్యారు.

India To Become $10 Trillion Economy: రాబోయే సంవత్సరాల్లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

2047 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని - భారతదేశ ఆర్థిక లక్ష్యాలపై తన అభిప్రాయాలను అడిగినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) అధ్యక్షుడు బోర్గే బ్రెండే చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ట్రాక్‌లో ఉంది.

Advertisement

Survey- PM Modi Most Popular Leader of World: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా ప్రధాని మోదీ, మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెల్లడి

Hazarath Reddy

Joe Biden Stumbles Twice Video: విమానం ఎక్కుతూ తూలి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫిటినెస్‌, మతిమరుపుపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ బైడెన్ తూలిపడబోయాడు. మెట్లపై పడిపోయే ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే మరోసారి తూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Jackpot: చైనా యువ‌కుడికి జాక్ పాక్, లాట‌రీలో ఏకంగా రూ. 795 కోట్లు గెలుచుకున్న వ్య‌క్తి, ఎంత ప‌న్ను క‌ట్టాడంటే?

VNS

గుయిఝౌ ప్రావిన్స్‌కు చెందిన ఈ చిరు వ్యాపారి లాటరీలో (China Lottery) రూ.795.84 కోట్లు గెలుచుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. ఆయన 133 టికెట్లను కొన్నారని, ప్రతిసారీ ఒకే గ్రూపునకు చెందిన ఏడు నంబర్లపై పందెం కాసేవారని, ప్రతి టికెట్‌కు దాదాపు రూ.6 కోట్ల చొప్పున బహుమతి వచ్చిందని తెలిపారు

Viral Video: వీడియో ఇదిగో, ప్రపంచంలో పొడవైన వ్యక్తి, పొట్టి మహిళ ఒకే చోట సందడి చేస్తే ఎలా ఉంటుందో చూశారా..

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పురుషుడు మరియు పొట్టి మహిళ USలో 6 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు.ఇండిపెండెంట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత పొడవాటి, పొట్టి వ్యక్తులు (World's Tallest Man And Shortest Woman) ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు.

Advertisement
Advertisement