సమాచారం
Cinnamon Benefits: షుగర్ పేషెంట్లకు దివ్యౌషదం దాల్చిన చెక్క, దాంతో రోజూ ఇలా చేస్తే ఇన్సులిన్ అవసరం కూడా లేదు! బీపీ, అజీర్ణానికి కూడా చెక్‌ పెట్టే దాల్చిన చెక్క
Naresh. VNSఒక‌ప్పుడు బంగారం కంటే అధిక ధ‌ర ప‌లికిన దాల్చిన‌చెక్కను(cinnamon) అప్ప‌ట్లో క‌రెన్సీగా కూడా వాడేవారు. ప్ర‌తి ఇంట్లో ఉండే మ‌సాలా దినుసు డ‌చ్ ఈస్ట్ ఇండియా కంపెనీ(East India company) వ్యాపారంలో అత్య‌ధిక రాబ‌డిని రాబ‌ట్టిన స్పైస్‌గా చరిత్రకెక్కింది. భార‌త్‌లో వంట‌కాల‌తో పాటు ఆయుర్వేద మందుల త‌యారీలోనూ దాల్చిన చెక్క‌ను (cinnamon) విరివిగా ఉప‌యోగిస్తారు.
NEET PG Exam 2022 Date: నీట్ పీజీ 2022 ప‌రీక్ష‌ వాయిదా, 6 నుంచి 8 వారాల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య‌శాఖ
Hazarath Reddyనీట్ పీజీ 2022 ప‌రీక్ష‌ను వాయిదా వేశారు. ఆ ప‌రీక్ష‌ను 6 నుంచి 8 వారాల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వాస్త‌వానికి మార్చి 12వ తేదీన ఈ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉంది. అయితే నీట్ పీజీ 2021 కౌన్సింగ్ కూడా అదే స‌మ‌యంలో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ యేటి పీజీ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కూడా విన‌తులు వ‌చ్చాయి.
AP Inter Exams 2022: ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు, షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని తెలిపిన బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు
Hazarath Reddyఏపీలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Inter Exams 2022) ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు (Board secretary MV Seshagiri Babu) చెప్పారు.
Corona Update: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదు, 166 కోట్లు దాటిన కరోనా వ్యాక్సిన్లు...
Krishnaభారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరసగా మూడు రోజుల నుంచి కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
Fire In Gandhidham-Puri Express Train: రైలు ప్యాంట్రీ కారులో మంటలు తృటిలో తప్పిన ప్రమాదం, ప్రయాణకులంతా క్షేమం
Krishnaమహారాష్ట్రలో రైలులో మంటలు చెలరేగాయి. రైలులో ఉన్న ప్యాంట్రీ కారులో ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమయిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
Railways New Rules: ట్రైన్ లో రాత్రి పూట లైట్ వేసినా, ఫోన్ మాట్లాడినా ఇక జైలుకే! రైలు ప్రయాణం చేసేవారు తెలుసుకోవాల్సిన కొత్త నిబంధనలు, ఆర్పీఎఫ్‌ కు పవర్స్ ఇచ్చిన రైల్వే శాఖ
Naresh. VNSఇక నుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌టాప్(Laptop), మొబైల్‌ ఫోన్ల (Mobiles)లో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని నిషేధించారు. ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడకూడదు.
Health Benefits of Mint: జలుబు, గొంతునొప్పికి దివ్వౌషదం పుదీనా, కరోనా సైడ్ ఎఫెక్ట్స్ ఇలా పోగొట్టుకోవచ్చు, పుదీనాతో రోజూ ఇలా చేయండి చాలు చక్కటి ఆరోగ్యం మీ సొంతం
Naresh. VNSపుదీనా (Mint)తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. త‌ర‌చూ వంట‌ల్లో పుదీనాను ఉప‌యోగించ‌డం ద్వారా ఆరోగ్యానికి (Health benefits of mint) ఎంతో మేలు జ‌రుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్క‌లేన‌న్ని ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం (Calcium), ఫాస్ఫ‌ర‌స్ మూల‌కాలు, సీ, డీ, ఈ, బీ విట‌మిన్‌ లు పుష్క‌లంగా ఉంటాయి.
PubG Crime: PubGకి బానిసై కుటుంబ సభ్యులనే కడతేర్చిన బాలుడు, మృతుల్లో తల్లి, సోదరుడు, అక్కా చెళ్లెల్లు
Krishnaఆన్ లైన్లో పబ్జీకి బానిసైన ఓ బాలుడు తన కుటుంబ సభ్యులనే కడతేర్చాడు. పబ్జీ ఆడనివ్వడం లేదని తల్లితో పాటు.. సోదరుడు, ఇద్దరు సోదరీమణులను బాలుడు కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లోని లాహోర్ లో కహ్నాలో వెలుగు చూసింది.
Corona India: భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం, కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు
Krishnaభారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఏపీలో సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,493 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, సచివాలయాల వ్యవస్థపై జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Hazarath Reddy: ఏపీ ప్రభుత్వం త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ (Vacancies in village and ward secretariats) చేయనుంది. త్వరలో 14,493 పోస్టుల భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. వచ్చే జూన్‌ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
South Central Railway: ఈ నెల 31 వరకు 55 రైళ్లు రద్దు, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ సీఆర్ పరిధిలోని 55 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ ట్రైన్లు ఉండగా, మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.
Tata Air India: టాటా చేతికి ఎయిరిండియా ప్రక్రియ షురూ, ఇవాల్టి నుంచే విమానాల్లో టాటా భోజనం, వందశాతం వాటా దక్కించుకున్న టాటా సన్స్
Naresh. VNSఎయిరిండియా (Air India) పుట్టింటికి చేరుకునే ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 27న టాటా స‌న్స్ గ్రూప్‌(Tata Son's Group)కు యాజ‌మాన్య బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అంటే గురువారం నుంచి ఎయిరిండియా.. టాటా ఎయిరిండియా (Tata Air India)గా అవ‌త‌రించ‌బోతున్న‌ది. ఎయిరిండియాలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ 2022 జ‌న‌వ‌రి 27న చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది
Weather Update: వచ్చే నాలుగు రోజులు తీవ్ర చలిగాలులు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ, దేశ రాజధానిలో ఇంకా దట్టంగా కురవనున్న పొగమంచు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తీవ్ర చలిగాలులు (Cold Wave Conditions) వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న 3-4 రోజుల పాటు ఢిల్లీ, వాయువ్య, మధ్య భారతదేశంలో చలిగాలులు (Cold Wave Conditions Likely To Persist In North India) తీవ్రమవుతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.
Vaccines Price Reduce: భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ల ధరలు, కేంద్రం నిర్ణయంతో దిగివస్తున్న రేట్లు, కోవాగ్జిన్ రూ.275 ఇచ్చే యోచన
Naresh. VNSరోనా వ్యాక్సిన్ల రేట్లు భారీగా తగ్గనున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ ధ‌ర‌లు దిగిరానున్నాయి. క‌రోనా వైరస్ వ్యాధి నిరోధ‌క కోవిడ్ వ్యాక్సిన్‌లను సరసమైన ధరల‌కు అందించాల‌ని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు ఒక్కో డోస్‌కి రూ.275 మేర ప‌రిమితం చేసే అవకాశ‌మున్నద‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి.
Internet Scammers: పోర్న్ వీడియోలు చూసేవారు ఈ మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి, ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాలంటూ మెసేజ్ వస్తుందని తెలిపిన ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా
Hazarath Reddyఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఒక యూజర్ కంప్యూటర్‌లో పోర్న్ చూస్తుండగా బ్రౌజర్ బ్లాక్ అవుతుంది. బ్రౌజర్‌ను అన్‌బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఓ పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ బ్రౌజర్ పనిచేయదు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్టు నమ్మిస్తారు
Padma Awards 2022: కోవిడ్ వ్యాక్సిన్ ప్రదాతలకు పద్మ భూషణ్ ప్రకటించిన కేంద్రం, అదర్ పూనావాలా, కృష్ణ, సుచిత్ర ఎల్లా దంపతులకు పద్మ పురస్కారం..
Krishnaకోవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థల అధినేతలు సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా, భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ, సుచిత్ర ఎల్లా దంపతులను కేంద్రం పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది.
National Voter Day 2022: నేడు జాతీయ ఓటరు దినోత్సవం, ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోండి...
Krishnaఎన్నికల సంఘం 25 జనవరి 1950న స్థాపించడం జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు .
Netaji Subhas Chandra Bose Hologram Statue at India Gate: ఇండియా గేటు వద్ద నేతాజీ 3డీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ...
Krishnaఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆదివారం ఆవిష్కరించారు.
Corona Update : భారత్ లో ఒమిక్రాన్ కల్లోలం, ఒకే రోజు 3,33,533 పాజిటివ్ కేసులు, 525 మంది మృతి
Krishnaభారత్ లో కరోనా మళ్లీ కలవరం రేపుతోంది. దేశంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 3,33,533 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 525 మంది చనిపోయారు
Subhas Chandra Bose Birth Anniversary 2022: వీరుడా అందుకో వందనం, నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి, ప్రధాని మోదీ నివాళి..
Krishnaభారతదేశ స్వాతంత్ర సమరంలో అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలెనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా పలువురు నాయకులు, ప్రముఖులు, విద్యార్ధులు ఆయనకు నివాళులర్పించారు.