Mumbai Boat Capsize: వీడియో ఇదిగో, ముంబైలో ఘోర పడవ ప్రమాదం, 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా, ఒకరు మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

ముంబై (Mumbai) తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెట్ ఐలాండ్‌కు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది.

Mumbai Boat Capsize: వీడియో ఇదిగో, ముంబైలో ఘోర పడవ ప్రమాదం, 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా, ఒకరు మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌
1 Dead as Boat Heading to Elephanta Island With 60 Passengers

ముంబై (Mumbai) తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెట్ ఐలాండ్‌కు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్స్‌ (Indian coast guards) రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. 20 మందిని రక్షించారు. ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. మిగతావారు గల్లంతయ్యారు. నేవీ, జేఎన్‌పీటీ, తీరప్రాంత గస్తీ టీమ్, స్థానిక పోలీసులు తక్షణం రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు చర్చలు చేపట్టారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు.  ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, వీడియో ఇదిగో..

1 Dead as Boat Heading to Elephanta Island With 60 Passengers

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 18, 2024 07:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).