రాష్ట్రీయం
Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు, 17ఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జీలు, కేసు సీజే బెంచ్‌కు బదిలీ
Hazarath Reddyతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Scam Case) మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పులో (Supreme Court Verdict on Chandrababu Case) 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పును వెలువరించారు.
Sankranti Celebrations: వీడియో ఇదిగో, 250 రకాల వంటలతో ఇంటి అల్లుడుకి భోజనం వడ్డించిన అత్తమామలు
Hazarath Reddyసంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. తాజాగా కృష్ణా జిల్లాలో చిట్టూర్పు గ్రామానికి చెందిన జీ సాయినాథ్ కుటుంబం 250 రుచులతో కూడిన వంటకాలను తమ ఇంటి అల్లుడికి వడ్డించారు. నూతన దంపతులు రేవంత్- నవ్య‌కు మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చారు.
Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు, ఓవర్ టేకింగ్ చేస్తూ బైకును గుద్దిన ఆటో, ఎగిరి పక్కన పొలంలో పడిన బైకు మీద ఉన్న ఇద్దరు
Hazarath Reddyరోడ్డు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియోని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ వీడియోని ట్వీట్ చేస్తూ.. మలుపు వద్ద లేదా ఎదురుగా వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా కనిపించని చోట ఎట్టిపరిస్థితుల్లోను ఓవర్ టేకింగ్ చేయకూడదని ట్యాగ్ లైన్ ఇచ్చారు.
Telangana: వీడియో ఇదిగో, చిందులేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగలకొట్టిన దుండగుడు, పోలీసుల ముందే..
Hazarath Reddyశేరిలింగంపల్లి - అల్ల్విన్ కాలనీ 124 డివిజన్‌లో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాళ్ళతో పగలకొట్టిన దుండగుడు. ఈ తతంగాన్ని స్థానికులు చూస్తున్నారే కాని ఎవరూ ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CM Revanth Reddy Davos Tour: దావోస్ టూర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ప్రచారాన్ని మొదలు పెట్టామని వెల్లడి
Hazarath Reddyభారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌)లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్లిన సీఎం.. 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో పాల్గొననున్నారు.
Skill Development Scam Case: చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు, 17, 19వ తేదీల్లో బాబుకు సంబంధించి రెండు కీలక కేసులపై విచారణ
Hazarath Reddyతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Sankranti Celebrations 2024: వీడియో ఇదిగో, మెగాస్టార్ చిరంజీవి పాటకి స్టెప్పులేసిన పల్నాడు జిల్లా కలెక్టర్
Hazarath Reddyపల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకల్లో కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని పాటకి స్టెప్పులేసి అదరకొట్టాడు.
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.
Rudraప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ఆయన సందర్శించనున్నారు.
DGCA New Guidelines: విమానాలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎయిర్‌ లైన్స్ రద్దు చేయవచ్చు.. విమాన టికెట్‌ పైనే ఈ విషయం ముద్రణ.. ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ
Rudraవిమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ ను (ఎస్‌వోపీ) జారీ చేసింది.
PM Modi Andhra Pradesh Tour: రేపటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన, పాలసముద్రంలో NACIN నూతన భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ వచ్చే రెండు రోజులు ఏపీలో పర్యటించనున్నారు. రేపు (జనవరి 16) సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపిన ఈడీ
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు పంపించింది.రేపు(మంగళవారం) ఈ కేసులో విచారణను హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది.
Chandrababu Slams CM Jagan Ruling: ఈ స్థాయిలో అక్రమాలు నా 40 ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడలేదు, సీఎం జగన్ పాలనపై మండిపడిన చంద్రబాబు నాయుడు
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీని పరామర్శించారు. దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Gidugu Rudra Raju Resigns: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, వైఎస్ షర్మిల నియామకంపై లైన్ క్లియర్ అయినట్లేనా...
Hazarath Reddyఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు... రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అందజేశారు.
Siddipet Road Accident Video: వీడియో ఇదిగో, స్పీడ్ కంట్రోల్ కాక నాలుగు పల్టీలు కొట్టిన కారు, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైకర్, ఒకరు మృతి
Hazarath Reddyసిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటన మరొక వాహనం యొక్క డాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకర్‌ ఒక్కసారిగా తప్పించుకున్నాడు. కాగా కారు బోల్తా పడిన వెంటనే నాలుగు పల్టీలు కొట్టింది.
Andhra Pradesh Elections 2024: వైసీపీ నాలుగో జాబితాపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు, పండుగ తర్వాతనే ఫైనల్ లిస్టు విడుదలవుతుందని తెలిపిన వైవీ
Hazarath Reddyఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Elections 2024) జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల వ్యూహంలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించిన జగన్ సర్కారు నాలుగో జాబితాపై కసరత్తు చేస్తోంది.
CM Revanth Reddy Davos Tour: దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, భారీ పెట్టుబడులే లక్ష్యంగా 5 రోజుల పర్యటన, 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం
Hazarath Reddyతెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌) పర్యటనకు నేడు బయల్దేరారు. ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో సీఎం రేవంత్‌ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది.
Telangana Road Accident: పండుగ వేళ దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyమహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Pongal Tragedy: సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం.. బైక్‌ వస్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకొని జవాను బలి.. పతంగి కోసం వెళ్లి భవనంపై నుంచి కాలుజారిపడి ఏఎస్సై కుమారుడు మృతి
Rudraసంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. వ్యాపారులు అమ్మొద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా మెడకు చుట్టుకొని ఆర్మీ జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. పతంగి ఎగరేస్తూ ఏఎస్సై కుమారుడు భవనంపై నుంచి పడి చనిపోయాడు.
Pongal Wishes: నేడే పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పర్వదినం సందర్భంగా మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ అందించే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విషెస్ తెలియజేయండి.
Rudraతెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి.
Yatra 2: యాత్ర‌-2 మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేష్, షర్మిల పాత్ర‌ల‌పై క్లారిటీ, వ్యూహం త‌ర‌హాలో ఉండ‌బోద‌న్న మూవీ టీం
VNSయాత్ర 2 ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘యాత్ర 2లో వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్ నటిస్తోండగా.. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మహేశ్ మంజ్రేకర్‌నటిస్తున్నాడు.