రాష్ట్రీయం

Andhra Pradesh: 52 ఏళ్ల వయసులో 150 కిమీలో ఈత...విశాఖ టూ కాకినాడ తీరం వరకు శ్యామల సాహసయాత్ర...వీడియో ఇదిగో

Arun Charagonda

52 ఏళ్ల వయసులో 150 కి.మీ ఈదింది ఓ మహిళ. ఒడిస్సీ ఓషన్‌ స్విమ్మింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల సాహసయాత్ర చేపట్టారు.

Telangana: నిజామాబాద్ స్కూల్ నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం..సెల్‌ఫోన్ ట్రాకింగ్ ద్వారా స్టూడెంట్స్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు..తల్లిదండ్రులకు అప్పగింత

Arun Charagonda

నిజామాబాద్‌లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు.

Blast In Yadagirigutta: యాద‌గిరిగుట్టలోని ప్రీమియ‌ర్ ఎక్స్‌ ప్లోజివ్ ప‌రిశ్ర‌మలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్ర గాయాలు

Rudra

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని యాద‌గిరిగుట్టలో శ‌నివారం ఉద‌యం భారీ పేలుడు సంభ‌వించింది. పెద్ద‌కందుకూరులో ప్రీమియ‌ర్ ఎక్స్‌ ప్లోజివ్ ప‌రిశ్ర‌మలో ఈ పేలుడు జరిగింది.

Hyderabad: విషాదం..ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుండి పడి ఆర్మీ కెప్టెన్ మృతి, 4వ అంతస్తు నుండి కిందపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Arun Charagonda

హైదరాబాద్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు నుండి ఆర్మీ కెప్టెన్ శంకర్ రాజ్‌కుమార్ మృతి చెందారు.

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్‌ లో ఘోరం.. బాయ్స్ హాస్టల్ లో స్నేహితుడిని హతమార్చిన క్యాబ్ డ్రైవర్.. అసలేం జరిగిందంటే?

Rudra

హైదరాబాద్ శివారుల్లోని మేడ్చల్ లో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అనురాగ్ రెడ్డి హాస్టల్‌ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌ గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి(38)ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.

CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం, వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉద్యోగులకు నష్టం కలిగించే పనులు చేయమని వెల్లడి

Arun Charagonda

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Nizamabad Road Accident: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను ఢీకొట్టిన లారీ, భార్య భర్తలు ఇద్దరు మృతి..వీడియో

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా నవీపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో ఫకీరాబాద్ కు చెందిన

Plane Emergency Landing In Hyderabad: ముంబై నుంచి విశాఖ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో అత్యవసర ల్యాండింగ్

Rudra

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Advertisement

Jobs in HYDRA: హైడ్రాలో 970 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు.. జీతాల ఖర్చు రూ.31.70కోట్లుగా అంచనా.. ఫుట్‌ పాత్‌ లతో పాటు ఆక్రమణలను తొలగించడమే లక్ష్యం

Rudra

జంట నగరాల్లో జలాశయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది.

Telangana Cabinet Today: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. రైతు భరోసా మీదనే ప్రధాన చర్చ.. ఇంకా ఈ విషయాలపై కూడా..

Rudra

తెలంగాణ కేబినెట్‌ సమావేశం శనివారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నది.

CM Revanth Reddy Review on RRR: రీజనల్ రింగ్‌ రోడ్డు విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణప అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

VNS

ఆర్బిట్రేట‌ర్లుగా ఉన్న జిల్లా క‌లెక్ట‌ర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతుల‌కు ప‌రిహారం అందేలా చూడాల‌న్నారు. ఆర్ఆర్ఆర్, జాతీయ ర‌హ‌దారుల భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం, హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటి మోడల్) విధానంలో ర‌హ‌దారుల నిర్మాణం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు.

AP Government Key Order: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై తెలుగు భాషలోనూ జీవోలు జారీ చేయాలని ఆదేశాలు

VNS

ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ (GO's in Telugu) చేయాలని నిర్ణయించింది. ఆంగ్లం, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో వెళుతుండగా గర్భిణికి పురిటి నొప్పులు, బస్సులోనే ఆమెకు పురుడు పోసిన తోటి మహిళా ప్రయాణికులు

Hazarath Reddy

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

Hazarath Reddy

ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్‌ చేసిన సంగతి విదితమే. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Minister Sridhar Babu: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న కేటీఆర్

Arun Charagonda

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. 2026 వరకు తన పదవీకాలం ఉండగా హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు కేటీఆర్.

ACB Notices To KTR: ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి

Arun Charagonda

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని

Advertisement

Jr NTR Video Message: డ్రగ్స్ కొనడం..అమ్మడం నేరం, ఎవరైనా వినియోగిస్తుంటే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ వీడియో మెస్సేజ్

Arun Charagonda

యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు సినీ నటులు. ఇందులో భాగంగా తాజాగా వీడియో రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

Allu Arjun Gets Regular Bail: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్...రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని వెల్లడి

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

Fire Accident At Jeedimetla: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం..రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

Arun Charagonda

ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Advertisement
Advertisement