ఆంధ్ర ప్రదేశ్
AP EAMCET Results 2024 Out:ఏపీలో ఏఈపీ సెట్‌ ఫలితాల విడుదల, టాప్ ర్యాంకర్స్ లిస్టు ఇదిగో, మీ ర్యాంక్ కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహన్‌ రావు, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తదితరులు విడుదల చేశారు.
Chandrababu: టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు, సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేతగా చంద్రబాబును ఎన్నుకుంది టీడీపీ పార్టీ. నేడు జరిగిన ఎన్టీయే పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీంగా ఆమోదం తెలిపారు
Andhra Pradesh Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు, దాని వెనుకే టాటా ఏస్ వాహనం, ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు
Hazarath Reddyగుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెదకాకాని సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Andhra Pradesh Capital Row: మూడు రాజధానులకి పుల్‌స్టాప్ పెట్టిన చంద్రబాబు, ఏపీ రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం
Hazarath Reddyఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం, కొవ్వూరులో యువకుడు హల్ చల్
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని హల్ చల్ చేశాడు
Free Bus in AP: ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై బాబు సర్కార్ ఫోకస్.. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాలపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం అధ్యయనం.. చివరకు తెలంగాణ ‘ఫ్రీ బస్సు’ మోడల్ కు సై!
Rudraమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Pawan Elected as Leader of JLP: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ ఎన్నిక
Rudraజనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఎన్నికయ్యారు.
Modi Cabinet 2024: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు, మిగతా ఇద్దరు ఏపీ మంత్రులకు శాఖలు ఏవంటే..
Hazarath Reddyఏపీ నుంచి నుంచి రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) కేటాయించారు.
Nallagatla Swamidas: వీడియో ఇదిగో, ఐ ప్యాక్ వల్లే మాకు ఘోర పరాజయం, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐపాక్‌ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు.
TDP Leader Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య, వేటకొడవళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. బొమ్మిర్రెడ్డిపల్లె గ్రామంలో గౌరీనాథ్ చౌదరిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు బలగాలను మోహరించారు.
MLA Raghurama Krishnam Raju: పోలీసు కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురి చేశారు, జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు
Hazarath Reddyఏపీ మాజీ సీఎం జగన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై గుంటూరు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.
Kesineni Nani Quits Politics: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, సంచలన ప్రకటన చేసిన కేశినేని నాని
Hazarath Reddyఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి సొంత తమ్ముడి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని వెల్లడించారు.
Pawan Kalyan Offer Prayers at Nookalamma Temple: విశాఖ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖకు చేరుకున్నారు.అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు
Kingfisher Beers in AP: వీడియో ఇదిగో, ఏపీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ బీర్లు, ఆనందం వ్యక్తం చేస్తున్న మందుబాబులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు శుభవార్త. కింగ్‌ఫిషర్ బీర్లు గొడౌన్లకు చేరుకున్నాయి.గోదాములలోకి లారీల నుంచి బీర్లను అన్‌లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు.
Andhra Pradesh Shocker: వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్, నా చావుకు అతనే కారణమంటూ లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య, నూజివీడులో విషాదకర ఘటన
Hazarath Reddyఏపీలో వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు.
Pawan Interested Deputy CM Post: ఏపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి.. ఇండియా టుడే ఛానల్‌ లో స్క్రోలింగ్
Rudraఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ ఆసక్తితో ఉన్నారా? ఇండియా టుడే ఛానల్‌ ఆదివారం వేసిన ఓ స్క్రోలింగ్ ఈ వాదనకు బలం చేకూరుతుంది.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
Rudraఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురియనున్నాయి.
Pemmasani Chandra Shekar Oath: కేంద్ర‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడైన ఎంపీగానే కాదు...కేబినెట్ లోనే రిచెస్ట్ మినిస్ట‌ర్ గా పెమ్మ‌సాని రికార్డ్
VNSఏపీలో కూట‌మికి మంచి మెజార్టీ రావ‌డం, కేంద్రంలో టీడీపీ మ‌ద్ద‌తు చాలా ముఖ్యం అవ్వ‌డంతో ఈ సారి టీడీపీకి (TDP) రెండు కేబినెట్ స్థానాలు ద‌క్కాయి, అందులో పెమ్మ‌సానికి కూడా చోటు ద‌క్కింది. దేశంలో అత్యంత ధ‌న‌వంతుడైన ఎంపీగా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ నిలిచారు.
Ram Mohan Naidu Oath: కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర మంత్రివ‌ర్గంలోనే అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డు (వీడియో ఇదుగోండి)
VNSరాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో నరేంద్ర మోదీ వ‌రుస‌గా మూడోసారి దేశ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మోదీచే ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అయితే ఏపీ నుంచి ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కూడా కేంద్ర మంత్రిగా ప్ర‌మాణం చేశారు. టీడీపీ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఆయ‌న కేబినెట్ లో అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డు సాధించారు.
Ramoji Rao Funeral, Viral Video: రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు వీడియో వైరల్..ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..
sajayaహైదరాబాద్: ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..అధికార లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన ముగ్గురు అధికారులు.. రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు..