ఆంధ్ర ప్రదేశ్

Weather Forecast: ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు, పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్, వచ్చే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వర్షం, ఈదురు గాలులు శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ((IMD issues orange alert) ) ప్రకటించింది.

Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్షసూచన, రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరిక

VNS

గడిచిన కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షం (Heavy rains) కురిసిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే తాజాగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా నగరవాసులకు హైదరాబాద్‌ వాతావారణ శాఖ (Meteorological Department) అలర్ట్‌ జారీ చేసింది.

Building Collapsed In Visakhapatnam: విశాఖలో కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్, రాత్రి పుట్టినరోజు వేడుకలు చేసుకున్న చిన్నారి మృతి, శిథిలాల కింద 9 మంది ఉన్నారని అంచనా

VNS

విశాఖపట్నంలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో (Ramajogipeta) ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం (Building Collapsed) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిన్నారి మృతదేహం లభ్యమైంది. మరికొంతమంది గాయపడ్డారు.

Andhra Pradesh: ఏపీలోకి బంగారం అక్రమ రవాణా, రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విజయవాడ కస్టమ్స్ అధికారులు

Hazarath Reddy

విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించింది. మార్కెట్ విలువ రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం నలుగురిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Advertisement

Ugadi 2023: వీడియో ఇదిగో, సీఎం జగన్‌ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు, ఉగాది పచ్చడిని స్వీకరించిన దంపతులు

Hazarath Reddy

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్‌ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.

Amplus Solar Investment in AP: ఏపీలో మరో రెండు కంపెనీలు రూ.1,750 కోట్ల పెట్టుబడులు, రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యాంప్లస్‌ సోలార్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. యాంప్లస్‌ సోలార్‌ రూ. 1,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నాయి.

Andhra Pradesh: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' వైభవంగా జరిగింది. వీడియో ఇదే..

Weather Forecast: పిడుగులు పడే అవకాశం, ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరిక

Hazarath Reddy

ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్‌ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

Ugadi 2023: తెలుగు ప్రజలకు శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ , రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ.. కొత్త లక్ష్యాలకు, ఆలోచనలకు, ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలి

Jagananna Gorumudda Ragi Java: ఒక మేనమామగా నా పిల్లల ఆరోగ్యానికి భరోసాగా ఉంటా, సీఎం జగన్ ట్వీట్, ఇవ్వాళ్టి నుంచి గోరుముద్దలో భాగంగా స్కూలు పిల్లలకు రాగిజావ

Hazarath Reddy

జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Ugaadi Festival: ఉగాది అంటే ఏమిటో తెలుసా? ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకోండి! ఉగాది పర్వదినం వెనుకున్న విశిష్టతలు ఇవే

VNS

ఉగస్య ఆది అనేదే ఉగాది (Ugaadi). “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది

Two Cops Dies of Heart Attack: ఏపీలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మృతి, విశాఖపట్నం, ఆత్మకూరులలో అలుముకున్న విషాద ఛాయలు

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గుండెపోటుతో (Two Cops Dies of Heart Attack) మృతి చెందారు. విశాఖపట్నం, నెల్లూరు జిల్లా ఆత్మకూరులలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి

Advertisement

Ugadi Mahotsavam at Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో రెండవ రోజు ఘనంగా ఉగాది మహోత్సవాలు, మహాదుర్గ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

Hazarath Reddy

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవ రోజు కన్నులపండువగా సాగాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహాదుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది.

Jagananna Gorumudda: ఏపీలో బడి పిల్లలకు వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావ, జగనన్న గోరుముద్ద కోసం అదనంగా రూ.86 కోట్ల ఖర్చు పెడుతున్న ఏపీ సర్కారు

Hazarath Reddy

సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బడి పిల్లల ఆరోగ్యం కోసం రాగా జావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.

New Polytechnic Colleges in AP: యువత భవిష్యత్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్‌ కాలేజీలు ఏర్పాటు, ఎక్కడెక్కడ అంటే..

Hazarath Reddy

యువత భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ సోమవారం గెజిట్‌ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు.

Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు

Rudra

తాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వందతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Advertisement

Ugadi 2023 Rangoli Designs & Muggulu Patterns: ఉగాది శుభ సమయాన ఇంటి ముందు రంగోలీల హరివిల్లులు.. మీకోసం..

Rudra

తెలుగు సంవత్సరాది ఉగాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు వారికి ముఖ్యమైన పండుగ. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఉగాది లేదా యుగ ప్రారంభం అనేది సంస్కృత పదాల నుండి ఉద్భవించింది.. ఈ శుభ సమయాన ఇంటి ముందు రంగోలీల హరివిల్లులు.. మీకోసం..

Delhi liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ.. నిన్న 11 గంటల పాటు ఈడీ విచారణ.. రోజంతా హైటెన్షన్.. వీడియోతో

Rudra

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వెలుగు చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మూడో సారి విచారణకు రావాలని ఈడీ కోరింది. నిన్న 11 గంటల సుదీర్ఘ సమయం విచారణ తరువాత తిరిగి ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ ఆమెను కోరింది.

Andhra Pradesh: యూఏఈ నుంచి విశాఖకు రూ.5 కోట్ల విలువైన వక్కలు అక్రమ రవాణా, స్వాధీనం చేసుకున్న విశాఖపట్నం కస్టమ్ హౌస్ అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ | యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.5 కోట్ల విలువైన కందులను విశాఖపట్నంలో స్వాధీనం చేసుకున్నారు. దిగుమతిదారుని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని విశాఖపట్నం కస్టమ్ హౌస్ తెలిపింది.

APSRTC: గుడ్ న్యూస్..డోర్ టు డోర్ సేవలు ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ, తొలుత విజయవాడ-విశాఖ మధ్య సేవలు, దశల వారీగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి విస్తరణ

Hazarath Reddy

ఏపీఎస్ఆర్టీసీ తాజాగా డోర్ టు డోర్ సేవలు ప్రారంభించింది. ఆర్టీసీ కార్గోలో డోర్ టు డోర్ సేవలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్గో సర్వీసుకు ఆదరణ పెరిగిందని అన్నారు.

Advertisement
Advertisement