తెలంగాణ
Ponnam Prabhakar: తామేమి అలగలేదని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, తోపులాటను నిలువరించేందుకు కొద్దిసేపు ఆగినట్లు వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ పాటించడం లేదని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయారు
Hyderabad Car Fire: వీడియో ఇదిగో, దిల్సుఖ్నగర్ వద్ద కదులుతున్న కారులో మంటలు, తృటిలో తప్పించుకున్న డ్రైవర్, అందులో ప్రయాణికులు
Hazarath Reddyగత రాత్రి హైదరాబాద్లోని చాదర్ఘాట్ నుండి దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. ఇంజన్ నుండి మంటలు రావడంతో డ్రైవర్, ప్రయాణికులు తప్పించుకోగలిగారు.
Hyderabad: తన పిల్లల టీసీ ఇవ్వాలంటూ స్కూలు ఎదుట తండ్రి అర్థ నగ్న ప్రదర్శన, యాజమాన్యం కాళ్ళు మొక్కినా కనికరించలేదని ఆవేదన
Hazarath Reddyనాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన పిల్లలకు TC, బోనోపైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని విద్యార్థి తండ్రి ధర్మరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Live Rat Found in Chutney: వీడియో ఇదిగో, జెఎన్టియుహెచ్ క్యాంపస్ మెస్ చట్నీలో చిందులేసిన ఎలుక, మండిపడుతున్న విద్యార్థులు
Hazarath Reddyతెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ప్రాంతం జెఎన్ టియుహెచ్ కాలేజీలోని క్యాంటీన్లో చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. మూత పెట్టకపోవడంతో చట్నీలో ఎలుక పడింది. చట్నీలో ఎలుక పరుగులు తీయడం చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు.
Kidney Racket In Vijayawada: రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. చివరకు రూ. లక్ష చేతిలో పెట్టి బెదిరింపులు.. విజయవాడలో భారీ మోసం
Rudraవిజయవాడలో కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే, రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ ఎదురితిరిగి బెదిరించింది.
Balkampet Yellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నేడే.. ఉదయం 11.34 గంటలకు అంగరంగ వైభోగంగా వేడుక
Rudraరాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రంగా బాసిల్లుతున్న హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం జరుగనుంది. ఉదయం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు.
Rains in Telangana: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Rudraరుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
YSR 75th Birth Anniversary: షర్మిలని గెలిపించడానికి కడపలో గల్లీగల్లీ తిరుగుతా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, జగన్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు
Hazarath Reddyఈరోజు చాలామంది వైఎస్ పేరు మీద అన్ని రకాల లబ్ధిని పొందారని విమర్శించారు. కానీ ఆయన ఆశయాలు మోసినప్పుడే వారసత్వం అవుతుందన్నారు. వైఎస్ ఆశయాలను మోసినవారినే వారసులుగా గుర్తించాలని... అది షర్మిల మాత్రమే అన్నారు.
Worm Found in Poori Curry: వీడియో ఇదిగో, పూరీ కూరలో ప్రత్యక్షమైన పురుగు, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, హోటల్ యజమాని స్పందన ఏంటంటే..
Hazarath Reddyహైదరాబాద్ గడ్డి అన్నారం రాఘవేంద్ర హోటల్లో పూరి ఆర్డర్ ఇవ్వగా దాంట్లో పూరి కూరలో పురుగు ప్రత్యక్షమైంది. దీనిపై కస్టమర్ హోటల్ యజమానిని అడిగినా పట్టించుకోలేదు. ఈ ఘటనపై కస్టమర్ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rain Update: బిగ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Telangana: 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న కార్పొరేషన్ ఛైర్మన్లు, లిస్టు ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి ఈరోజు తిరిగి విడుదల చేశారు.
Weather Update: ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్లో రెండు రోజులు పాటు వానలు
Hazarath Reddyవర్షాలపై వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు (Meteorological department experts ) వెల్లడించారు
Ganja Party in Cave Pub: హైదరాబాద్ ‘ది కేవ్ పబ్’లో గంజాయి పార్టీ.. దాడి చేసి 24 మందితో పాటు మేనేజర్ ను అరెస్టు చేసిన పోలీసులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోనూ క్రమంగా డ్రగ్, గంజాయి సంస్కృతి పెరిగిపోతున్నది. వీకెండ్ థీమ్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్న ది కేవ్ పబ్ పై పోలీసులు దాడి చేసి మెరుపు దాడి చేశారు.
Revanth Reddy AP Tour: ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడలో జరిగే కార్యక్రమంలో షర్మిలతో కలిసి పాల్గొననున్న రేవంత్
VNSకాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోపాటు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను షర్మిల స్వయంగా వెళ్లి వైఎస్ ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
DRI Seizes Smuggled Gold: హైదరాబాద్ లో భారీగా బంగారం పట్టివేత, ఏకంగా రూ. 2.9 కోట్ల గోల్డ్ సీజ్ చేసిన డీఆర్ఐ అధికారులు, ఇంతకీ గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే?
VNSహైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం (Gold Seized) విలువ బహిరంగ మార్కెట్లో రూ.2.9కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆదివారం తెలిపారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు బస్సులో బంగారాన్ని (Gold) తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
Narcotics Bureau Raids In Cave Pub: మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు...పబ్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకం...నార్కోటిక్స్ బృందం దాడిలో 27 మందికి పాజిటివ్..
sajayaహైదరాబాద్ నగరంలోని పబ్లలో డ్రగ్స్ విక్రయాలు, వినియోగాలను అరికట్టడంలో భాగంగా హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలోని కేవ్క్లబ్ అనే పబ్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఎన్ఏబీ) దాడులు నిర్వహించింది. ఈ దాడిలో, క్లబ్లో ఉన్న 55 మందిలో 24 మంది వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు, వారి నుంచి గంజాయి, కొకైన్, మెథాంఫెటమైన్ వంటి డ్రగ్స్ లభించినట్లు తేలింది.
Telangana TET: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్ లో ఓసారి, డిసెంబర్ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Rudraఏడాదికి రెండు సార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Telugu States CM’s Meeting: విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు, సీఎస్ లతో పాటూ అధికారులతో కమిటీలు ఏర్పాటు, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రులదే తుది నిర్ణయం
VNSమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రజాభవన్లో (Praja Bhavan) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
Tollywood Executive Producer Suicide: టాలీవుడ్ లో విషాదం, సినిమాలు లేక ఉరేసుకొని చనిపోయిన యంగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రెండు రోజుల తర్వాత బయటకు వచ్చిన విషయం
VNSటాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మహత్య (Swapna Varma Suicide) చేసుకుంది. మాదాపూర్లో తాను నివాసం ఉంటున్న ప్లాట్లో బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె ఈ పని చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.