తెలంగాణ
TS EAMCET 2023 Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. .. 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
Rudraతెలంగాణలో ఎంసెట్‌-2023 ప్రవేశాల కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నేటి నుంచి జులై 5 వరకు రుసుము చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు.
Rains Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన... రాగల 5 రోజుల్లో విస్తారంగా వర్షాలు.. హైదరాబాదుకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rudraఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు చొచ్చుకుని పోతున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు, వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.
Road Accident in Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన టిప్పర్.. నలుగురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మహిళలు.. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన
Rudraహన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Prof.K.Nageshwar Met JP Nadda: హైదరాబాద్ లో ప్రొఫెసర్.కె.నాగేశ్వర్ ను కలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
kanhaబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది.
BJP President Nadda In Telangana: నాగర్‌కర్నూలులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభకు డుమ్మా కొట్టిన ఈటెల, కోమటిరెడ్డి
kanhaనడ్డా సభకు డుమ్మా కొట్టిన ఈటెల, కోమటిరెడ్డి...నాగర్‌కర్నూలులో బీజేపీ నిర్వహించిన నవ సంకల్ప సభకు సీనియర్ నాయకులు అందరూ హజరుకాగా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. వీరిద్దరూ బీజేపీని వీడతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండగా నిన్న శనివారం ఢిల్లీ అధిష్టానం పిలిచి చర్చించింది. అయినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.
Rains: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, భారత వాతావరణ కేంద్రం IMD హెచ్చరికలు జారీ
kanhaనైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం IMD హెచ్చరికలు జారీ చేసింది.
BRS MLA: నా తండ్రి ఓ కబ్జాకోరు అని బోర్డు పెట్టి, తన పేరిట ఉన్న ఆస్తులను గ్రామానికి రాసిచ్చేసిన MLA కుమార్తె...
kanhaజనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలం. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని ఆరోపణలు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో చింతల్ లో తప్పిన భారీ ప్రమాదం..3 అంతస్తుల ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూసిన యజమాని, ప్లాన్ బెడిసికొట్టింది, రంగంలోకి దిగిన GHMC
kanha8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర ప్రయోగం చేసిన యజమాని.
Bandla Ganesh Joining In Congress: మళ్లీ కాంగ్రెస్‌లోకి స్టార్ ప్రొడ్యూసర్ ఎంట్రీ, ఈ సారి ఎమ్మెల్యేగా టికెట్ సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బండ్ల గణేష్‌, సూర్యాపేటలో భట్టి విక్రమార్క సభలో పాల్గొంటానంటూ ట్వీట్
VNSబండ్ల గణేష్.. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో, తన ఇంటర్వ్యూలతో, రాజకీయ ఇంటర్వ్యూలతో బాగా వైరల్ అయ్యారు. బండ్ల్ గణేష్ (Bandla Ganesh) కూడా ట్విట్టర్ లో రోజూ యాక్టివ్ గా ఉంటారు.
Nadda Telangana Visit: నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్‌కర్నూల్‌లో నవ సంకల్ప సభ.. పూర్తి వివరాలు ఇవే!
Rudraబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియానలో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.
Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం... నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందిపడిన వాహనదారులు.. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం.. నేడు కూడా భారీ వర్షసూచన
Rudraహైదరాబాద్ (Hyderabad) ను భారీ వర్షం (Heavy Rain) కుదిపేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం (Saturday) రాత్రి భారీ వర్షం (Rains) కురిసింది.
BRS Maharashtra: బీజేపీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి పంకజ ముండేకి మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్
kanhaమహారాష్ట్రలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీజేపీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి పంకజ ముండేకి మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్.
Telangana CM KCR: జూన్ 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం
kanhaతెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
MLA Etela Rajender: కేసీఆర్‌తో ఎందుకు పెట్టుకున్నా అని ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు, MLC పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
kanhaకేసీఆర్‌తో ఎందుకు పెట్టుకున్నానా అని, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయానా అని ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు - ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
Bandi Sanjay on Etela Rajendar: మునిగిపోయే నావలోకి పోయేవాళ్లని ఆపలేం, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన బండి సంజయ్
Hazarath Reddyఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై బండి సంజయ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయే నావలోకి పోతాం అంటే ఎవరినీ ఆపలేమని అన్నారు.
Revanth Reddy Challenges BRS: వీడియో ఇదిగో, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం, రేవంత్ రెడ్డి సవాల్
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు..
Hyderabad Shocker: ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి.. మలక్‌పేట్‌లో వెలుగు చూసిన ఘటన.. వీడియో వైరల్
Rudraఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన హైకోర్టు అడ్వొకేట్ ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. హైదరాబాద్ లోని మలక్‌పేటలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
Trains Cancelled: 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రద్దు.. ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే
Rudraదక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాజాగా మరో 36 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాగల 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ
Rudraఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను రుతుపవనాలు దాదాపుగా కమ్మేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీ, తెలంగాణలకు వర్షసూచన చేసింది.
Tollywood Drugs Case: డ్రగ్‌ కేసులో తెరమీదకు బిగ్‌బాస్‌ బ్యూటీ పేరు, వందలాది కాల్స్ చేసిన నిర్మాత కేపీ రెడ్డి, కస్టడీ రిపోర్టులో మరో టాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నేతల తనయుల పేర్లు
VNSకేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను (Kp Chaudhary Call List) డీకోడ్‌ చేసిన పోలీసులు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డితో (Ashu Reddy) పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్‌ చేసిన ఓ నటితో వందలాది కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించారు. అయితే ఈ కాల్స్‌పై కేపీ చౌదరి నోరు మెదకపోవడం గమనార్హం.