తెలంగాణ
Hyderabad Shocker: రంజాన్ మాసంలో తీవ్ర విషాదం. కరెంట్ షాక్‌తో ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ (Banjarahills) షేక్‌పేట పారామౌంట్‌ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంట్లోని నీటి సంపును కడుగుతుండగా విద్యుదాఘాతంతో (Short circuit) ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మహిళపై అత్యాచారం చేసి ఆపై నిప్పంటించి చంపేశారు, ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌లో గుర్తుతెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్‌ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. స్థానిక ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ-శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్‌ సంచి అనుమానాస్పదంగా కనిపించింది.
Richest Chief Minister in India: కేసీఆర్ ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు, జగన్ ఆస్తులు విలువ రూ.510 కోట్లు, దేశంలో 29 మంది సీఎంలు కోటీశ్వరులే..
Hazarath Reddyదేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోట్లకు అధిపతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ADR ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510 కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అగ్రస్థానంలో (Rich Chief Minister in India) ఉన్నారు.
IPS & IAS Transfer Row: డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ, ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల అంశంపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల అంశంపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల విచారణను అ‍త్యవసరంగా చేపట్టాలంటూ కేంద్రం.. తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్‌ 5వ తేదీన ఈ అంశంపై విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది
Mrs India 2023: మిసెస్‌ ఇండియాగా అంకిత ఠాకూర్‌, 14 రాష్ట్రాల అమ్మాయిలను వెనక్కి నెట్టి టైటిల్ కైవసం చేసుకున్న తెలంగాణ యువతి
Hazarath Reddyమిసెస్‌ ఇండియా కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్‌ సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చిలోని లీ మెరెడియల్‌ హోటల్‌లో ఫైనల్స్‌ జరిగాయి. 14 రాష్ట్రాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొనగా.. వీరందరినీ వెనక్కి నెట్టేసి అంకిత ఠాకూర్‌ ఈ కిరీటాన్ని దక్కించుకుంది
PIB Fact Check: ఆ వార్త అబద్దం, ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కుల జాబితాలో తెలంగాణలో భాగమే, ప్రధాన మంత్రి మిత్ర పథకం కింద తెలంగాణ ఇప్పటికీ ప్రాజెక్ట్‌లో భాగమేనని తెలిపిన పీఐబీ
Hazarath Reddyభారత ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 12) తెలంగాణ టుడేలో పేర్కొన్న ప్రధాన మంత్రి మిత్ర పథకం కింద ఏర్పాటు చేయనున్న ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కుల జాబితా నుండి తెలంగాణను మినహాయించడాన్ని క్లియర్ చేసింది. ఇది దినపత్రిక చేసిన వాదనలను కొట్టిపారేసింది. తెలంగాణ ఇప్పటికీ ప్రాజెక్ట్‌లో భాగమేనని ధృవీకరించింది.
BRS AtmeeyaSammelan Blast: వీడియో ఇదిగో, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి, మరికొందరికి గాయాలు
Hazarath Reddyఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నామ, ఎమ్మెల్యే రాములు వస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.
Fire at BRS Atmiya Sammelan: బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు, ఒకరు మృతి, పలువురికి గాయాలు, ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyఖమ్మంలోని వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
Gold Price Hike: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Rudraబులియన్ మార్కెట్‌, అమెరికాలో ఆర్థిక సంక్షోభం భయాలు వెరసి ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి.
Iftar In LB Stadium: నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌.. పోలీసుల ట్రాఫిక్ అలర్ట్
Rudraరంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
Hyderabad Shocker: ఇంత మూఢనమ్మకమా.., దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ, రాజేంద్రనగర్ లో దారుణం
Hazarath Reddyహైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం రోడ్డుపైకి వచ్చిన మహిళ.. కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాలిన గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. వివరాలను ఇన్ స్పెక్టర్ నాగేంద్రబాబు వెల్లడించారు.
ED Notices To TSPSC Employees: టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు ఈడీ నోటీసులు.. లీకేజీ కేసు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో మరో పిటిషన్
Rudraటీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టర్టేట్ (ఈడీ) తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు ఈ నోటీసులు ఇచ్చింది.
KTR Selfie: సెల్ఫీకి రూ. 500 ఇవ్వండి.. కేటీఆర్ సరదా వ్యాఖ్య.. ఎంధుకంటే?
Rudraరాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే..
BRS Status In AP: బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ.. ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ కు నిరాశ.. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ నిర్ణయం
Rudraపొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది.
Telangana Horror: నల్గొండ జిల్లాలో యువతి తరపు బంధువులు దారుణం, పెళ్లి విషయం మాట్లాడుదామని పిలిచి యువకుడిని కత్తులతో నరికి చంపేశారు
Hazarath Reddyతెలంగాణలోని నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా అంటూ యువతి బంధువులు ఓ బడుగు వర్గానికి చెందిన యువకుడిని కర్రలతో కొట్టి, కత్తులతో నరికి చంపేశారు.
Shia Muslim Oppose Same Sex Marriage: స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకించిన తెలంగాణ మర్కజీ షియా ఉలేమా కౌన్సిల్, నేడు సుప్రీంలో విచారణకు పిటిషన్
Hazarath Reddyసుప్రీం కోర్టులో స్వలింగ వివాహ పిటిషన్ విచారణకు ముందు, తెలంగాణ మర్కజీ షియా ఉలేమా కౌన్సిల్ సోమవారం (ఏప్రిల్ 10) దీనిని వ్యతిరేకించింది. "ఈ జంటల ద్వారా పెరిగే పిల్లలు స్త్రీ, పురుషులు పెరిగే పిల్లల కంటే వెనుకబడి ఉన్నారు" అని ఈ సందర్భంగా అన్నారు.
Two Leaders Suspended From BRS: బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు, పొంగులేటి, జూపల్లిని సస్పెండ్ చేసిన పార్టీ అధిష్ఠానం
Hazarath Reddyమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్‌ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఇద్దర్నీ సస్పెండ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది.గతకొద్ది రోజులుగా జూపల్లి, పొంగులేటి.. బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ సర్కారు, యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
VNSయాసంగి ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, యుద్ధప్రాతిపదికన గ్రామాల్లో ధాన్యం కొనుగోలు (paddy procurement centres) కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
Bandi Sanjay Complaint: నా ఫోన్ చూసి కేసీఆర్ షాక్ అయి ఉంటారు! పోలీసులే నా ఫోన్ కొట్టేశారంటూ బండి సంజయ్ పరోక్ష వ్యాఖ్యలు, నా ఫోన్ పోయింది వెతికిపెట్టండి! పోలీసులకు బండి సంజయ్ కంప్లైంట్
VNSయన ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదని ఇటీవలే వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) తెలిపారు. బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాచిపెడుతున్నారని సీపీ రంగనాథ్ ప్రశ్నించారు. బండి సంజయ్ మాత్రం తన ఫోన్ పోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ పోయిందంటూ కరీంనగర్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ ఫోన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
BRS Formation Day: అట్టహాసంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈనెల 27న తెలంగాణ భవన్‌లో సెలబ్రేషన్స్, అక్టోబర్‌ లో భారీ బహిరంగసభకు నిర్ణయం
VNSపార్టీ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ (BRS) రెడీ అవుతోంది. ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు చేయనుంది. ఈ నెల 27న హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అదేరోజున కేసీఆర్ (KCR) అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది.