ప్రపంచం

Rajnath Singh: పాకిస్తాన్‌కు దక్కేది ఓటమే, 1848 నుంచే ఆ దేశానికి తెలుసు, పరోక్ష యుద్ధంలోనూ దాయాది దేశంకు పరాజయం తప్పదన్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Hazarath Reddy

గత కొంత కాలం నుంచి దాయాది దేశం(Pakistan) మనదేశం మీద ఆగ్రహంతో ఉన్న సంగతి విదితమే. ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత పాకిస్తాన్ మరింత కోపంతో రగిలిపోతోంది. ఎప్పుడు దాడులు చేద్దామా అని కాచుకూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defence Minister Rajnath Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Earthquake Helmets: భూకంపం నుంచి రక్షించుకోవడానికి హెల్మెట్లు ధరించిన స్పీకర్, ఎంపీలు, జపాన్ పార్లమెంట్‌లో ఆసక్తికర సంఘటన, ఎర్త్‌కేక్ డ్రిల్ చర్చలో భాగంగా హెల్మెట్లు ధరించిన నేతలు

Hazarath Reddy

జపాన్ పార్లమెంట్‌(Japan Parlment)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్పీకర్, ఎంపీలు తలకు హెల్మెట్లు (Earthquake Helmets) ధరించారు. దీనికి కారణం ఏంటంటేతమను తాము భూకంపాల నుంచి రక్షించుకోవాడానికేనని వారు చెబుతున్నారు. జపాన్‌ ని భూకంపాల దేశం (Earthquake Country) అని కూడా అంటుంటారు దీనికి ప్రధాన కారణం అక్కడ తరచుగా భూకంపాలు ఏర్పడుతుండటమే.

Jharkhand Polls: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు, తొలి విడతలో 62.87 శాతం పోలింగ్ నమోదు, 81 అసెంబ్లీ స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌, ఐదు విడతలుగా ఎన్నికలు, గన్‌తో హల్ చల్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠి

Hazarath Reddy

జార్ఖండ్ ( Jharkhand) రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం నాడు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం 62.87గా నమోదైంది. ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. 37 లక్షల మంది ఓటర్లు మొదటి విడతలో తమ ఓటు హక్కును వినుయోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వినయ్ కుమార్ చౌబే తెలిపారు.

Karnataka MLAs Honey-Trapping Case: ఎమ్మెల్యేల హానీ ట్రాప్ కేసు, 8 మందిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు, కోట్ల రూపాయలను పోగేసుకున్న హానీ ట్రాప్ ముఠా

Hazarath Reddy

ఆ మధ్య బెంగుళూరు(Bengaluru)లో ఎమ్మెల్యేల హానీ ట్రాప్ (MLA Honeytrap) కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల(Karnataka politicians and businessmen )కు అందమైన అమ్మాయిలను ఎర వేసి వారు అమ్మాయిలతో రాసలీలల్లో మునిగి తేలుతున్నప్పుడు వీడియో(Videos)లు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Our Family Has A Patent On Crying: అవును..మా కుటుంబానికి కన్నీళ్లే పేటెంట్‌గా మారాయి, ఎన్నికల్లో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారన్న సదానందగౌడ వ్యాఖ్యలకు కుమారస్వామి కౌంటర్, నా బిడ్డను ఓడించారు..నాకు రాజకీయాలు వద్దంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ఉప ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమ దూకుడును పెంచాయి.ఈ నేపథ్యంలోనే మాండ్యా జిల్లాలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార స్వామి(Former Karnataka Chief Minister H D Kumaraswamy) ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్‌గా మారాయి’ అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

CARTOSAT-3: పిఎస్ఎల్వి-సి 47 ప్రయోగం విజయవంతం, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ -3 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, 13 అమెరికా ఉపగ్రహాలనూ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్

Vikas Manda

భారతదేశం భూఉపరితలానికి సంబంధించి హైరెసల్యూషన్ చిత్రాలు తీయవచ్చు. దీంతో పట్టణ ప్రణాళిక, గ్రామీణ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంత భూ వినియోగం మరియు ఉగ్ర శిబిరాల జాడ కనిపెడుతూ ....

King Cobra Rescued: రైల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా, కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు అవుట్, పట్టుకుని అడవిలో వదిలేసిన రెస్య్కూ టీం, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

Hazarath Reddy

సాధారణంగా నగర శివార్లలో, పొలాల్లో అడవుల్లో పాములు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య రైలు లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. 10 అడుగులు ఉండే నల్ల త్రాచు పాము(10 foot King Cobra) రైల్లో ప్రయాణీకులను హడలెత్తించిన సంఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లో చోటు చేసుకుంది.

Maharashtra Power Play: మూడు రోజుల ముచ్చటైన సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా, ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా, బల నిరూపణకు ముందే చేతులెత్తేసిన బీజేపీ

Hazarath Reddy

ల్లర్ సినిమాను తలపిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్(devendra fadnavis) కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

Advertisement

Hyderabadi Student Murder In US: అమెరికాలో హైదరాబాదీ యువతిపై అత్యాచారం, ఆపై హత్య, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఇలియనాస్ యూనివర్శిటీ, నిందితుడిపై ఫస్ట్ గ్రేడ్ మర్డర్ కేసు నమోదు

Vikas Manda

సాయంత్రం నుంచి రుత్ జార్జ్ నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో ఆమె పేరేంట్స్ చికాగో పోలీసులకు శనివారం సమాచారం అందించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులో కారు బ్యాక్ సీటులో....

Maharashtra Irrigation Scam Case: రూ.70 వేల కోట్ల స్కాంలో కీలక మలుపు,అజిత్ పవార్‌ మీద ఉన్న కేసు కొట్టివేత, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిపోర్ట్, కేసు మూయలేదంటున్న ఏసీబీ డైరక్టర్ పరంబీర్ సింగ్

Hazarath Reddy

బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమలుపుకి కారణమైన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) సహా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌(Sharad Pawar)పైనా, ఇతర నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలున్న సంగతి విదితమే. అజిత్‌ పవార్‌ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు.

Murder Of Democracy In Maharashtra: పార్లమెంట్‌లో ప్రకంపనలు, ప్రజాస్వామ్యాన్ని హత్యచేశారన్న రాహుల్ గాంధీ, మహారాష్ట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట కాంగ్రెస్ పార్టీ నిరసన

Hazarath Reddy

మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్లమెంటులో వేడిని పుట్టిస్తున్నాయి. బీజేపీ ఖూనీ రాజకీయాలు చేస్తుందంటే పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన బాట(Cong Holds Protests Outside Parliament) పట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యానర్లతో నిరసనలో పాల్గొన్నారు.

Maharashtra Political Drama: బలం నిరూపించుకోమంటే బీజేపీ పారిపోతోంది, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు, ఎవరిబలమేంటో తేల్చుకుందామని బీజేపీకి చురకలంటించిన కాంగ్రెస్ సీనియర్ నేత

Hazarath Reddy

మహావార్ మరింతగా ముదిరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పై మరింతగా తన దూకుడును పెంచింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని ( BJP is "running away)కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది.

Advertisement

BJP Leader CM Ramesh: వైరల్ అవుతోన్న బీజేపీ నేత డ్యాన్స్, అత్తారింటికి దారేది సినిమాలో పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన సీఎం రమేష్, ఘనంగా కొడుకు రిత్విక్ నిశ్చితార్థపు వేడుక, ఏపీ నుంచి ఎవరు వెళ్లారనేది సస్పెన్స్

Hazarath Reddy

రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ (Ritwik son of Rajya Sabha CM Ramesh) నిశ్చితార్దం దుబాయ్‌లో వైభవంగా జరిగింది. పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి(industrialist Raja Talururi) కుమార్తె పూజా(Pooja)తో నిశ్చితార్ధం ఖరారైన సమయం నుండి సీఎం రమేష్ (CM Ramesh) ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దీనిని దుబాయ్ లో నిర్వహణ కోసం నెల రోజులుగా ఏర్పాట్లు మొదలు పెట్టారు.

Maharashtra Battle: అజిత్ పవార్ ట్వీట్ కలకలం, భగ్గుమన్న శరద్ పవార్, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్న ఎన్సీపీ అధినేత, బల పరీక్షపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Political Battle) రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. నిన్నటిదాకా సీఎం పీఠం వేదికగా రాజకీయాలు నడిస్తే ఇప్పుడు ఆ రాజకీయాలు బల నిరూపణ వైపు మలుపు తిరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ బహిష్కృత నేత, మహారాష్ట్ర ఉపమఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) చేసిన ట్వీట్ మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

Sena Supporter Attempts Suicide: ఆత్మహత్యకు పాల్పడిన శివసేన కార్యకర్త, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మనస్థాపం, ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారన్న పోలీసులు, మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఘటన

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఖుషీలో ఉంటే శివసేన,ఎన్సీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహా రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం(Shiv Sena supporter attempts suicide) రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

India vs Bangladesh Pink Ball Test: పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం, ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి, రెండు టెస్టుల సీరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

Hazarath Reddy

బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా (India) క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదిక(Eden Gardens, Kolkata)గా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు(Pink Ball Test)లో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది.

Advertisement

Mann Ki Baat: నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు, అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలు ఎంతో సంయమనం చూపారు, విద్యార్థులు పుస్తకాలు వదిలేసి గూగుల్ వెంట పడుతున్నారు,మనసులో మాట కార్యక్రమంలో ప్రధాని మోడీ

Hazarath Reddy

మన్‌ కీ బాత్‌ ద్వారా ప్రధాని మోడి దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తానని తన బాల్యంలో అనుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు. తాను ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని మన్ కీ బాత్(Mann Ki Baat)లో చెప్పారు.

Maharashtra Political Drama: గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు, ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు,రేపు బలపరీక్షపై తీర్పు ఇవ్వనున్న దేశ అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

మహారాష్ట్ర(Maharashtra)లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నా( N.V. Ramana, Ashok Bhushan and Sanjiv Khanna)తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Maharashtra Politics: 10 నిమిషాల్లో మెజార్టీని ప్రూవ్ చేసుకుంటాం, తప్పుడు పత్రాలతో సీఎం పీఠం ఎక్కారు, బలపరీక్షకు సిద్ధమన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎమ్మెల్యేలను సీక్రెట్ ప్రదేశానికి తరలించిన మూడు పార్టీలు

Hazarath Reddy

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర(Maharashtra)లో బీజేపీ(BJP) ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. శివసేన(Shivsena), కాంగ్రెస్(Congress), ఎన్సీపీ (NCP) కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఫడ్నవిస్ (Devendra Fadnavis) సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని మహారాష్ట్ర ప్రజలకే తెలియదని అన్నారు.

Indian Army Advisory: వాట్సప్ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి, సిబ్బందికి కీలక సూచనలు జారీ చేసిన ఇండియన్ ఆర్మీ, వాట్సప్ లో ఎటువంటి సమాచారం పంపొద్దని హెచ్చరిక

Hazarath Reddy

ఇండియాకు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్తాన్ గూఢాచారి సంస్థ (Pakistani Intelligence Operatives) ఐఎస్ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ( Indian Army) తమ సిబ్బందికి కీలక సూచనలను జారీ చేసింది. ఇందులో భాగంగా సత్వరమే వాట్సప్ సెట్టింగ్స్ (Whatsapp settings) మార్చుకోవాలని సూచించింది.

Advertisement
Advertisement