World

Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాదం, 45 మంది భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన IAF విమానం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రెండు రోజుల క్రితం కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానం శుక్రవారం ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. IAF C30J విమానం భారతీయుల మృతదేహాలను తీసుకువచ్చింది. వారిలో 31 మందిని ఇక్కడి విమానాశ్రయంలో మృతుల బంధువులకు అప్పగించారు.

Brawl in Italian Parliament: ఇటలీ పార్లమెంటులో ఒకరినొకరు కలబడి కొట్టుకున్న ఎంపీలు.. వీడియో ఇదిగో!

Rudra

జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలో ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Shortest Married Couple: 15 ఏండ్ల పాటు ప్రేమాయణం.. అనంతరం వివాహం.. ప్రపంచంలోనే పొట్టి జంట గిన్నిస్‌ వరల్డ్ రికార్డు ఇది

Rudra

2006లో ఆన్‌ లైన్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 15 ఏండ్ల పాటు ప్రేమించుకొన్నారు. తాజాగా వివాహం చేసుకున్నారు.

Kuwait Fire Tragedy: కువైట్‌లో అగ్నిప్రమాదంలో అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య, చనిపోయిన వారిలో 2 మంది కేరళీయులే

Hazarath Reddy

కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన కేరళ వారి సంఖ్య 24కి చేరుకోగా, దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడి గల్ఫ్ దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని నోర్కా సీనియర్ అధికారి తెలిపారు.

Advertisement

Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాదంలో 42కి చేరిన భారతీయుల మృతుల సంఖ్య, మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయని తెలిపిన విదేశాంగ శాఖ

Hazarath Reddy

కువైట్ అగ్నిప్రమాదంలో సుమారు 40 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. అయితే ఈ విషాద ఘటనలో కేరళకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు కేరళలోని కొల్లం నగరానికి చెందిన లూకోస్ (48), సాజన్ జార్జ్ (29)గా గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 42కి చేరింది.

Migrant Boat Capsizes off Yemen: ఘోర విషాదం,యెమెన్‌ తీరంలో బోటు మునిగిపోయి 49 మంది మృతి, మరో 140 మంది గల్లంతు

Vikas M

యెమెన్‌ తీరంలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోమాలియా, ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు

Kuwait Building Fire: పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్ళి మాంసపు ముద్దలైన 41 మంది భారతీయులు, అగ్నిప్రమాదంలో గుర్తుపట్టే వీలులేకుండా సజీవదహనమై..

Hazarath Reddy

కువైట్‌ (Kuwait)లో ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందారు. వీరిలో 41 మంది భారతీయులే (Indians) కావడం మరింత విషాదకరం.

Kuwait Building Fire: కువైట్ అగ్నిప్రమాదం, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ

Hazarath Reddy

కువైట్ నగరంలోని మంగాఫ్ ప్రాంతంలో బుధవారం జరిగిన విషాద భవనం అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కువైట్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరం. నా ఆలోచనలు ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉన్నాయి" అని ప్రధాని మోడీ X లో పోస్ట్ చేసారు.

Advertisement

PM Modi to Leave for G7 Summit in Italy: మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు మోదీ, జూన్ 13, 14 తేదీల్లో ఇటలీలో జరిగే 50వ జీ7 సదస్సుకు హాజరు కానున్న భారత ప్రధాని

Hazarath Reddy

జూన్ 13, 14 తేదీల్లో జరగనున్న 50వ జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇటలీకి వెళ్లనున్నారు. జూన్‌లో పుగ్లియాలో జరగనున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రధాని మోదీని ఆహ్వానించారు.

Bird Flu in India: భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ వైరస్, జ్వరంతో ఆస్పత్రి పాలైన చిన్నారి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Hazarath Reddy

భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్‌ ఫ్లూ (Bird flu) అడపాదడపా మనుషుల్లో కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ్‌ బెంగాల్‌లో ఈ కేసు వెలుగుచూసింది.

Kuwait Fire: కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 5 గురు భారతీయులతో సహా 40 మంది మృతి, మంగాఫ్ నగరంలోని అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

కువైట్‌ (Kuwait)లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగాఫ్ (Mangaf) నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు కువైట్‌ మీడియా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

Elephants Might Call Each Other By Name: మనుషులే కాదు.. ఏనుగులూ పేర్లతో పిలుచుకుంటాయ్‌.. తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే??

Rudra

మనుషుల మాదిరే జంతువులు కూడా మాట్లాడుకుంటాయా? మిగతా వాటి గురించి ఏమోగానీ.. ఏనుగులు మాత్రం తమ గుంపులోని మిగతా ఏనుగులను మనుషుల మాదిరిగానే పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Advertisement

Saulos Chilima Dies: మలావీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌, సాలోస్‌ చిలిమాతో పాటు మరో 9 మంది మృతి, చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలు గుర్తింపు

Hazarath Reddy

సోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్‌ చిలిమా (Saulos Chilima) ఉదంతం విషాదకరంగా ముగిసింది. సావులోస్‌ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది.

Malawi's Vice President Goes Missing: మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్

Rudra

తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌ కు చెందిన ఈ విమానం కనిపించకపోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Python Swallows Women: మహిళను నిజంగానే ‘పొట్టన పెట్టు’కున్న కొండచిలువ.. కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత కొండచిలువ కడుపులో విగత జీవిగా కనిపించిన మహిళ.. ఇండోనేషియాలో ఘటన

Rudra

కనిపించకుండా పోయిన ఓ మహిళ మూడు రోజుల తర్వాత ఒక కొండచిలువ పొట్టలో విగత జీవిగా కనిపించింది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని దక్షిణ సులాసి ప్రావిన్స్‌ లో వెలుగుచూసింది.

Colon Poked Out: గట్టిగా తుమ్మాడు.. అంతే పెట్టున పేగులు బయటకొచ్చాయ్‌.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన.. అసలేం జరిగిందంటే??

Rudra

అది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం. 63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌ కు వెళ్లాడు. కావాల్సిన పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో

Advertisement

Apollo 8 William Anders Passes Away: విమాన ప్రమాదంలో అపోలో 8 వ్యోమగామి విలియం ఆండర్స్ కన్నుమూత..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

sajaya

అపోలో 8 వ్యోమగామి విలియం ఆండర్స్ శాన్ జువాన్ దీవులలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అతని కుమారుడు గ్రెగ్ ఈ సమాచారాన్ని అందించాడు.

Israel-Hamas War: గాజాలో ఓ ఇంటిని బాంబులతో పేల్చేసిన ఇజ్రాయెల్ సైన్యం, IDF సైనికుడితో సహా 13 మంది పాలస్తీనియన్లు మృతి

Hazarath Reddy

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నుసెయిరత్‌లోని అల్‌–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు.

Horrific Video: వైజ్ సిటీ గేమ్ తరహాలో కార్లపై బుల్లెట్ల వర్షం.. వైరల్ అవుతున్న భయానక వీడియో

Kartikeya Pocharaju

నడిరోడ్డుపై ఓ సైకో వీరంగం సృష్టించాడు. వైజ్ సిటీ గేమ్ తరహాలో రోడ్డుపై వెళుతున్న కార్లపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత బట్టలన్నీ విప్పేసి నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు.

Woman Struck & Killed by Train: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తున్న రైలుతో సెల్ఫీ, పట్టాల కింద పడి నుజ్జు నుజ్జు అయిన యువతి

Hazarath Reddy

మెక్సికోలో ఓ యువతి సెల్ఫీ మోజులో సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి మెక్సికో సిటీకి వెళుతున్న ఎంప్రెస్‌ అనే రైలులో మార్గం మధ్యలో సెల్ఫీ దిగాలని ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది

Advertisement
Advertisement