World

Sebastian Pinera Passes away: హెలికాఫ్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దుర్మరణం.. శోకసంద్రంలో కూరుకుపోయిన చిలీ.. సంతాపం ప్రకటించిన పలు దేశాలు

Rudra

హెలికాఫ్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దుర్మరణం

Job Notification for Craft Man: తాపీమేస్త్రీకి రూ.4.47 లక్షల వార్షిక వేతనం.. నియామక ప్రకటన ఇచ్చిన యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌

Rudra

డిగ్రీలు చదివినవారికీ ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్‌ లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ తాజాగా తాపీ మేస్త్రీ నియామకం కోసం ఇచ్చిన ప్రకటన చూసి అంతా అవాక్కవుతున్నారు.

Hyderabad Student Attacked in Chicago: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడి, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లిన అగంతకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చికాగోలోని ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీలో ఐటీలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి షాపింగ్ నుంచి తిరిగివస్తుండగా దుండగులు వెంటపడటం వీడియోలో చూడవచ్చు.

China Warns on COVID: కరోనాపై చైనా శాస్త్రవేత్తలు వార్నింగ్, ఫిబ్రవరిలో కొవిడ్‌ మహమ్మారి మరోసారి విరుచుకుపడే ప్రమాదం, అప్రమత్తంగా ఉండాలని సూచన

Hazarath Reddy

ప్రస్తుతం, కోవిడ్-19 మహమ్మారి చైనాలో తక్కువ స్థాయిలో ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ( NHC ) ఆదివారం తెలిపింది. అయితే, ఇటీవలి నిఘా డేటా సానుకూల కేసు నివేదికలు స్వల్పంగా పెరిగాయని, వైరస్ కేసులు పెరుగుతున్నాయని గ్లోబల్ టైమ్స్ నివేదించింది.

Advertisement

Los Angeles Floods: పెంపుడు కుక్కను రక్షించుకోవడం కోసం ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిలోకి దూకిన యజమాని, ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

లాస్ ఏంజిల్స్‌లోని సిల్మార్ ప్రాంతంలో సోమవారం ఒక వ్యక్తి తన కుక్కను రక్షించే ప్రయత్నంలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నదిలోకి దూకాడు. తన కుక్కను రక్షించడానికి లాస్ ఏంజెల్స్‌లోని పకోయిమా వాష్‌లోకి దూకిన వ్యక్తిని ఫిబ్రవరి 5, సోమవారం హెలికాప్టర్ ద్వారా రక్షించారు

Pacific Storm in California: అమెరికాను వణికిస్తున్న పసిఫిక్‌ తుపాను, కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, లాస్ ఏంజిల్స్‌లో 10 అంగుళాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు

Hazarath Reddy

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా "పైనాపిల్ ఎక్స్‌ప్రెస్" అని పిలువబడే ఘోరమైన పసిఫిక్ తుఫానుతో (Pacific Storm in California) దెబ్బతింది, ఇది సోమవారం ఈ ప్రాంతానికి కుండపోత వర్షాలు, వరదలు మరియు బురదజల్లులను తీసుకువచ్చింది.

Iran: ఇరాన్ వెళ్లే భారత టూరిస్టులకు గుడ్ న్యూస్, వీసా లేకుండా 15 రోజుల పాటు నివసించవచ్చు, ఆ తర్వాత అక్కడ ఉండాలంటే..

Hazarath Reddy

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రభుత్వ ఆమోదం ప్రకారం, అనేక షరతులకు లోబడి 4 ఫిబ్రవరి 2024 నుండి భారత పౌరులకు వీసాలు రద్దు చేయబడతాయి. సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు

King Charles III Diagnosed With ’Cancer': చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, క్యాన్సర్ బారీన పడి చికిత్స తీసుకుంటున్న బ్రిటన్‌ రాజు

Hazarath Reddy

చార్లెస్‌-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement

King Charles III Diagnosed With ’Cancer': బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్, కీలక ప్రకటన చేసిన బకింగ్‌హం ప్యాలెస్‌

Hazarath Reddy

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్‌-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్‌ వివరించింది. అయితే, అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు

‘We Love Our Indian Friends’: మేము మా భారతీయ స్నేహితులను ప్రేమిస్తున్నాము, అత్యధిక వీక్షణలతో కూడిన జాబితాను పంచుకున్న ఇజ్రాయెల్

Hazarath Reddy

ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, ఇజ్రాయెల్ 71% ర్యాంకింగ్‌తో అగ్రస్థానంలో ఉంది, యునైటెడ్ కింగ్‌డమ్ (66%), కెన్యా (64%), నైజీరియా (60%), దక్షిణ కొరియా (58%), జపాన్ (55%) ), ఆస్ట్రేలియా (52%) మరియు ఇటలీ (52%), జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Pakistan: పాకిస్తాన్‌లో పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి, కాల్పుల్లో 10 మంది పోలీసులు మృతి

Hazarath Reddy

పాకిస్థాన్‌లో డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం

Chile Forest Fire: చిలీ అడవుల‌ను ద‌హించివేస్తున్న కార్చిచ్చు, ఒక్క‌రోజే 46 మంది స‌జీవ‌ద‌హ‌నం, 115కు చేరిన మృతుల సంఖ్య‌

VNS

చిలీ అడవుల్లో రగిలిన కార్చిచ్చుతో (Chile Forest Fires) మరణించిన వారి సంఖ్య 115 మందికి చేరుకున్నది. సుమారు 1600 ఇండ్లు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరణాల సంఖ్య, దగ్ధమైన ఇండ్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చిలీ (Chile) అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు.

Advertisement

Israel’s war on Gaza: యూకేతో క‌లిసి అగ్ర‌రాజ్యం ప్ర‌తీకార‌దాడులు, హౌతీ రెబ‌ల్స్ శిబిరాల‌పై మెరుపు దాడి, బాంబుల వ‌ర్షం కురిపించిన బ‌ల‌గాలు

VNS

తాజాగా యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లోని (Yemen) హౌతి రెబల్స్‌ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్‌ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి. హౌతీలకు చెందిన కమాండ్‌ కంట్రోల్‌తోపాటు 36 స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం తెలిపింది.

US Drone Attack: ఇరాక్, సిరియాలోని ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా బాంబుల మోత.. యుద్ధ విమానాలు, డ్రోన్లతో ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ అగ్రరాజ్యం

Rudra

ఇరాన్ మిలిటెంట్లపై అమెరికా ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది. మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద స్థావరాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు దాడులకు దిగాయి.

Third Indian Student Death in US: అమెరికాలో కలవరపెడుతున్న భారత విద్యార్థుల మరణాలు, తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్ రెడ్డి అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి, ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘ‌ట‌న‌

Hazarath Reddy

అమెరికాలో భారత విద్యార్థులు మరణాలు కలకలం రేపుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. తాజాగా భార‌తీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా, పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Gas Explosion in Nairobi: నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, ఇద్దరు సజీవ దహనం, మరో 167 మందికి తీవ్ర గాయాలు, పేలుడు ధాటికి దెబ్బతిన్న భవనాలు

Hazarath Reddy

కెన్యా రాజ‌ధాని నైరోబీలో గురువారం భారీ గ్యాస్ పేలుడు సంభ‌వించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో 167 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

H-1B Visa Fee Hike: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు.. కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

Rudra

ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి అగ్రరాజ్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్‌-ఇమ్మిగ్రెంట్‌) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది.

US-India Drone Deal: భారత రక్షణ రంగంలో మరో ముందడుగు, MQ-9B డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందానికి అమెరికా ఆమోదం

Hazarath Reddy

భారత్-అమెరికాల మధ్య డ్రోన్లకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. 3.99 బిలియన్ల డాలర్ల అంచనా వ్యయంతో MQ-9B రిమోట్‌లీ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్, సంబంధిత పరికరాలను భారతదేశానికి విక్రయించడానికి US ఆమోదించినట్లు వార్తా సంస్థ ANI గురువారం నివేదించింది.

Lakshadweep Tour: సహజమైన ప్రకృతి అందాలకు నిలయం, లక్షణమైన దీవుల సముదాయం.. లక్షద్వీప్ టూర్ చేయాలని ఉందా? ఎలా వెళ్లాలో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Mexico Road Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రయాణీకుల బస్సును ఢీకొట్టిన ట్రక్కు, 19 మంది మృతి, 18 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఉత్తర మెక్సికోలోని హైవేపై మంగళవారం ప్రయాణీకుల బస్సు, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 19 మంది మరణించగా, 18 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement