ఎంటర్టైన్మెంట్
Grammys 2024: గ్రామీ అవార్డులలో సత్తా చాటిన భారతీయులు, పాష్టోకు గానూ మూడు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్
Hazarath Reddyసోమవారం USలో ప్రదానం చేసిన 66వ గ్రామీ అవార్డులలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డులను కైవసం చేసుకున్నారు. తబలా ప్లేయర్ మరియు సంగీత స్వరకర్త " పాష్టో" కోసం 'బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్' విభాగంలో గౌరవనీయమైన అవార్డును కైవసం చేసుకున్నారు.గ్రామీ అవార్డుల 66వ ఎడిషన్ సోమవారం లాస్ ఏంజిల్స్‌లో జరిగింది.
Grammys 2024: గ్రామీ అవార్డుల్లో కొత్త రికార్డు సృష్టించిన పాప్ సింగర్ టేల‌ర్ స్విఫ్ట్, బెస్ట్ ఆల్బ‌మ్ క్యాట‌గిరీలో వరుసగా 4 సార్లు అవార్డు అందుకున్న తొలి సింగ‌ర్‌గా కొత్త చరిత్ర
Hazarath Reddyపాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్(Taylor Swift) గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటింది. బెస్ట్ ఆల్బ‌మ్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవ‌సం చేసుకున్న‌ది.మిడ్‌నైట్స్ అన్న ఆల్బ‌మ్‌కు ఆ అవార్డు ద‌క్కింది. బెస్ట్ ఆల్బ‌మ్ క్యాట‌గిరీలో నాలుగుసార్లు అవార్డు గెలిచిన తొలి సింగ‌ర్‌గా ఆమె నిలిచింది.
Grammys 2024: బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న భారత సింగర్ శంకర్ మహదేవన్, దిస్ మూమెంట్ చిత్రానికి అవార్డు
Hazarath Reddyఈ ఏడాది గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గాయకుడు శంకర్ మహదేవన్, తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వీ సెల్వగణేష్, వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్ బృందం 'శక్తి' గ్రామీ అవార్డును గెలుచుకుంది
Grammys 2024: స్టేజీ మీద మూడు గ్రామీ అవార్డులు అందుకున్న వెంటనే చేతులకు బేడీలు, ప్రముఖ ర్యాప్ సింగర్ కిల్ల‌ర్ మైక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్సవంలో ర్యాప‌ర్ కిల్ల‌ర్ మైక్(Rapper Mike) మూడు అవార్డులు గెలుచుకున్నాడు.అయితే స్టేజ్‌పై అవార్డులు అందుకున్న త‌ర్వాత అత‌న్ని అక్క‌డ ఉన్న సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
Sridevi Death Case: అలనాటి హీరోయిన్ శ్రీదేవీ మృతి కేసు మళ్లీ తెరపైకి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ
Hazarath Reddyఅలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) మృతిపై నకిలీ పత్రాలు సృష్టించిన ఓ యూట్యూబర్‌పై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్‌ సురేశ్‌ను కూడా చేర్చారు.
Anupama Parameswaran Tied Rakhi: అంద‌రి ముందూ స్టేజి మీద‌నే రాఖీ క‌ట్టిన అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌..(వీడియో ఇదుగోండి!)
VNSఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు ఆ వైరల్ వీడియోని స్టేజిపై ప్లే చేశారు. దీంతో అనుపమ.. సారీ రవిగారు. నాలుగు సినిమాలు చేశాను కార్తీక్ తో. ఆయనతో మంచి బాండ్ ఉంది. అలాగే అలవాటు అయిపోయింది. మార్చుకోలేను అని చెప్పింది.
Megastar Chiranjeevi Hosted Dinner: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ పార్టీ, హాజ‌రైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇత‌ర మంత్రులు, పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇవిగో!
VNSసీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు
RGV Supported Poonam Pandey: పూన‌మ్ పాండేకు స‌పోర్ట్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌, త‌న‌వ‌ల్ల‌నే దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతోందంటూ మ‌ద్ద‌తు
VNSఏ ఒక్కరూ పూనమ్‌ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించలేరు. ఇప్పుడు దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోంది. ఇదంతా జరిగింది పూనమ్ వల్లే. మీరు ఎన్నో ఏళ్లు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నా అంటూ పూనమ్‌పై రామ్ గోపాల్ వర్మ ప్ర‌శంస‌లు కురిపించారు.
Yatra2 Trailer Video: ఇచ్చిన మాట కోసం యుద్ధానికైనా సిద్ధం అంటూ యాత్ర 2 సినిమా ట్రైలర్ విడుదల..వీడియో ఇక్కడ క్లిక్ చూడండి..
sajayaరెండవ భాగం ట్రైలర్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగడంపై కథను దృష్టి పెట్టారు. తన తండ్రి మరణంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు ప్రేరేపించిన అంశాలతో పాటు ఆయన తన యాత్రను కొనసాగించకుండా అడ్డుకునేందుకు ఆయన వెనుక జరిగిన కుట్రలను వివరిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.
Karthik Aryan: సినిమా కోసం ఏకంగా సంవ‌త్స‌రం పాటూ చ‌క్కెర‌కు దూరంగా ఉన్న హీరో, షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో ర‌సమ‌లై తిని సెల‌బ్రేష‌న్స్
VNSరియల్ లైఫ్ స్టోరీతో వస్తున్న ‘చందు ఛాంపియన్’ (Chandu Champion) సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ సంవత్సరం పాటు షుగర్ లేని డైట్ పాటించారట. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంలో తనకెంతో ఇష్టమైన రసమలై రుచి చూసారు. డైరెక్టర్ కబీర్ ఖాన్ స్వయంగా కార్తీక్‌కి తినిపించారు
Article 370 Song ‘Dua’: ఆర్టికల్ 370 మూవీ నుంచి దువా సాంగ్ విడుదల, యే హుమారా హిందుస్థాన్ రహేగా సదా,యాహీ హై దువా అంటూ ఆకట్టుకుంటున్న లిరిక్స్
Hazarath Reddyయామీ గౌతమ్ నటించిన రాబోయే యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ డ్రామా ఆర్టికల్ 370 మేకర్స్ శుక్రవారం మొదటి ట్రాక్ 'దువా'ని ఆవిష్కరించారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకొని, సరేగామ ఇండియా పూర్తి పాట వీడియోను షేర్ చేసి, "యే హుమారా హిందుస్థాన్ రహేగా సదా, యాహీ హై దువా. పూర్తి పాట ఇప్పుడు అన్ని ప్రధాన సంగీత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైంది
Mohan Babu on Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై ప్రశంసలు కురిపించిన మోహన్ బాబు, గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హీరో
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్‌లో చెప్పుకొచ్చారు
Tamilaga Vettri Kazhagam: తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్, వచ్చే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ట్విస్ట్
Hazarath Reddyతమిళ నటుడు విజయ్ ఫిబ్రవరి 2న 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు తన పార్టీకి తమిళగ వెట్రి కజం అని పేరు పెట్టాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాడు.ఒక ప్రకటన విడుదల చేస్తూ, “మేము 2024 ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు.
Poonam Pandey Dies: సర్వైకల్ క్యాన్సర్‌తో బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే మృతి, భారత్ గెలిస్తే దుస్తులు విప్పేస్తానంటూ నటి సంచలనం, హీరోయిన్ మరణంపై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyబాలీవుడ్‌ ప్రముఖ నటి పూనమ్ పాండే (32) గత రాత్రి మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్‌ చేశారు. ఆమె మరణ వార్త గురించి పూనమ్‌ పాండే పీఆర్‌ టీమ్‌ ఇలా తెలిపింది. 'ఈ ఉదయం మాకెంతో చాలా కఠినమైనది. మా ప్రియమైన పూనమ్‌ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ మరణించారు.
Poonam Pandey Death News: ప్రముఖ నటి పూనమ్ పాండే క్యాన్సర్‌తో మృతి, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షాకింగ్ పోస్ట్, నిజమా కాదా అనే అయోమయంలో అభిమానులు
Hazarath Reddyషాకింగ్ న్యూస్‌లో, నటి పూనమ్ పాండే క్యాన్సర్‌తో మరణించినట్లు నటి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తాజా పోస్ట్ తెలిపింది. ఫిబ్రవరి 2 న నటి గర్భాశయ క్యాన్సర్‌కు గురైందని పోస్ట్ పేర్కొంది. అయితే ఈ వార్తలకు సంబంధించి ఇతర ధృవీకరణలు లేవు
Viswambhara Update: వీడియో ఇదిగో, జిమ్‌లో చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తున్న చిరంజీవి, విశ్వంభర చిత్రంలో సరికొత్త లుక్‌తో రానున్న మెగాస్టార్
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో 156వ చిత్రం 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.ఈ చిత్రం కోసం చిరంజీవి జిమ్ లో చెమటోడ్చుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు, పూరీ జగన్నాథ్‌, చార్మీ, తరుణ్‌, నవదీప్‌ తదితరులపై నమోదు కేసిన ఆరు కేసులు కొట్టివేత
Hazarath Reddyటాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో (Tollywood Drugs Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 2017లో నమోదైన ఎనిమిది కేసుల్లో 6 కేసులను (Nampally court dismissed Six cases) నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది.
Nikhil Siddhartha: సోష‌ల్ మీడియాలో హీరో నిఖిల్ చేసిన పోస్టుకు అనూహ్య స్పంద‌న‌, కంగ్రాట్స్ చెప్తూ ఫ్యాన్స్ రిప్లై
VNSతన భార్యకు సీమంతం (Baby Shower) జరిగినట్టు తెలిపాడు. 2020లో పల్లవి(Pallavi) అనే అమ్మాయిని నిఖిల్ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం నిఖిల్ భార్య ఓ ఈవెంట్లో కనిపించినప్పుడు బేబీ బంప్ తో కనపడటంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. తాజాగా నిన్న నిఖిల్ భార్య పల్లవి సీమంతం(Baby Shower) జరగ్గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.