సినిమా

Filmfare Awards South 2022:  67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఏడు అవార్డులతో సత్తా చాటిన పుష్ప, ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్ 

Hazarath Reddy

అల్లు అ‍ర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది.

Nayanthara and Vignesh: పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులైన నయన్‌, విగ్నేష్, కవలల పాదాలను ముద్దాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్, మా లైఫ్‌లో కొత్త చాప్టర్ మొదలైందంటూ సంబరపడుతున్న సెలబ్రెటీ కపుల్

Naresh. VNS

తమ లైఫ్ లో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్.

Stay on Adipurush: 'ఆదిపురుష్' ను వీడని కష్టాలు... టీజర్ లో రాముడ్ని, ఆంజనేయుడ్ని అసంబద్ధంగా చూపించారని లాయర్ ఆరోపణ.. ఢిల్లీ కోర్టులో పిటిషన్.. టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి

Jai K

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా టీజర్ ను యూట్యూబ్ తదితర వేదికల నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే విధించాలని ఆ పిటిషన్ లో కోరారు.

Kushboo in Hospital: హాస్పిటల్ బెడ్‌ మీద కుష్భూ, ఇంతకీ ఆమెకు ఏమైందో తెలుసా? ఆస్పత్రి బెడ్‌ మీద నుంచే సెల్ఫీ పోస్ట్ చేసిన అలనాటి హీరోయిన్, త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ట్వీట్స్

Naresh. VNS

అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో (Hospital) అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తుంది. తమిళ, తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన కుష్బూకి.. తమిళనాట ఏకంగా గుడి కట్టించుకునే అంత అభిమానం సంపాధించుకుంది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. సినీ నటిగానే కాదు, రాజకీయవేత్తగా (Politician) కూడా ఆమె సేవలు అందిస్తూ వస్తుంది.

Advertisement

Arun Bali Dies: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం, మస్తీనియా గ్రావిస్‌ నాడీ కండరాల వ్యాధితో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అరున్‌ బాలి

Hazarath Reddy

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అరున్‌ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్‌ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.3 ఇడియట్స్‌, పీకే వంటి హిట్‌ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.

Dhanush-Aishwaryaa: పిల్లల సంతోషం కోసమైనా విడాకులు రద్దు చేసుకోండి.. ధనుష్, ఐశ్వర్యలను ఒప్పించిన రజనీకాంత్? త్వరలో అధికారిక ప్రకటన..

Jai K

ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర అశాంతితో ఉంటున్నారు. విభేదాలను పక్కనబెట్టి కనీసం పిల్లల కోసమైనా విడాకులపై పునరాలోచించుకోవాలని రజనీకాంత్ తన అల్లుడు ధనుష్ కు, కుమార్తె ఐశ్వర్యకు సూచించారు.

Naga Babu vs Garikapati: చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే అందరికీ అసూయ కామనే, గరికపాటికి ఇన్‌డైరక్ట్‌గా కౌంటర్ విసిరిన నాగబాబు

Hazarath Reddy

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై చిరంజీవి తమ్ముడు నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Adi Purush Controversy: మహారాష్ట్రలో ఆదిపురుష్ సినిమాకు ఎదురుదెబ్బ, ధియేటర్లలో ఈ సినిమా విడుదల కానివ్వబోమని హెచ్చరించిన విశ్వహిందూ పరిషత్

Hazarath Reddy

పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ విషయంలో రోజుకో కొత్త వివాదాలు వస్తున్నాయి.తాజాగా విశ్వహిందూ పరిషత్ పబ్లిసిటీ విభాగం హెడ్ అజయ్ శర్మ ఓ ప్రకటన విడుదల చేస్తూ వివాదాస్పద చిత్రం ఆదిపురుషను ఏ సినిమా హాలులో విడుదల చేయవద్దని హెచ్చరించారు.

Advertisement

AP Minister Roja: ఏపీ మంత్రి రోజాకు ఘోర అవమానం, స్టేజీ మీద అందరూ చూస్తుండగానే, మెడలోని దండ విసిరికొట్టి ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు..ఏం జరిగింది..

kanha

జబర్దస్త్ ద్వారా ఎంతో సేమ్ సంపాదించుకున్నా మంత్రి రోజా ఎట్టకేలకు మరోసారి ఈటీవీలో కనిపించారు ఈసారి దసరా సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఈవెంట్ లో మంత్రి రోజా తళుక్కుమన్నారు.

Varma on KCR BRS Party: కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌, సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నానంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్‌ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్‌ అవతరించింది.

KTR Fun with Gangavva: వైరల్ వీడియో, గంగవ్వతో మంత్రి కేటీఆర్ జోకులు, నువ్వన్న మాటలకు మహేష్ బాబు ఫీలవుతాడు గంగమ్మ అన్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

కరీంగనర్‌ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌.. మై విలేజ్‌ షో ఫేమ్‌ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్‌ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు.

Godfather: గాడ్ ఫాదర్ మూవీ ఆన్‌లైన్‌లో లీక్, టొరెంట్ సైట్‌లు,టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అప్పుడే వచ్చేసిన HD ప్రింట్, గాడ్‌ఫాదర్ 2022 డౌన్లోడ్ కీ వర్డ్స్ శోధిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

గాడ్ ఫాదర్ లో చిరంజీవి ప్రధాన పాత్రలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్య దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఇది మోహన్ లాల్ యొక్క బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్. ఈరోజు థియేటర్లలో విడుదలైన తెలుగు రీమేక్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

Advertisement

Adipurush: హిందు మత విశ్వాసలను దెబ్బతీసేలా ఆదిపురుష్‌, అభ్యంతకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్, తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా

Hazarath Reddy

Chiranjeevi on Pawan Kalyan: వైరల్ వీడియో, పవన్ కళ్యాణ్ మద్దతుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడి

Hazarath Reddy

గాడ్ ఫాదర్ మూవీ ఇంటర్యూ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు చిరంజీవి.

Actress Hema Fire: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి హేమ.. టికెట్ తీసుకున్నారా? అన్న రిపోర్టర్‌పై చిర్రుబుర్రు.. ప్రొటోకాల్ ప్రకారమే దర్శించుకున్నానన్న నటి.. వీడియో

Jai K

టాలీవుడ్ ప్రముఖ నటి హేమ నిన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు రుసరుసలాడారు.

Prabhas: రాంలీలా మైదానంలో జరిగే రావణ దహనం కార్యక్రమానికి ప్రభాస్ కు ఆహ్వానం.. హాజరుకానున్న డార్లింగ్..

Jai K

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్ వచ్చింది.

Advertisement

Adipurush Teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే! గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ ట్రైలర్, శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్, విజువల్ వండర్‌ తెరకెక్కిన మూవీ, లంకేష్‌ గా భయపెడుతున్న సైఫ్, వచ్చే ఏడాది సంక్రాంత్రికి రిలీజ్

Naresh. VNS

రాముడి లుక్‌లో (Sriram Look) ప్రభాస్‌ ఒదిగిపోయారు. నీళ్లలో తపస్సు చేస్తూ కనిపించిన సన్నివేశం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) ముందు నుంచీ చెబుతున్నట్టే ఈ సినిమా విజులవ్‌ వండర్‌గా ఉండనుందని టీజర్‌ స్పష్టం చేసింది.

Allu Studios Opening: కొత్త బిజినెస్‌లోకి అల్లు అర్జున్, తాతయ్య పేరుతో అల్లు స్డూడియోస్, 10 ఎకరాల్లో కాస్ట్ లీ స్టూడియో, కోకాపేటలో సరికొత్త హంగులతో ఏర్పాటు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం

Naresh. VNS

కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ స్టూడియో నిర్మాణంతో హైదరాబాద్ లో సినిమా, టీవీ షూటింగ్స్ కి మరో స్టూడియో అందుబాటులోకి వచ్చింది.

Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Jai K

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కాగా, శుక్రవారం సరస్వతి పంచమి సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం వర్క్ షాప్ నిర్వహించింది.

Thirty Years Prudhvi: ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీకి ఫ్యామిలీ కోర్టు షాక్.. భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశం! అసలు ఏమైందంటే?

Jai K

‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమేడియన్ పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement
Advertisement