వార్తలు
Indian Coast Guard Helicopter అరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు, ఒక డైవర్ గల్లంతు, పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన భారత తీర రక్షక దళం
Hazarath Reddyఅరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు, ఒక డైవర్ కోసం భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్గార్డ్) పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో వెళ్తున్న హెలికాప్టర్ గుజరాత్లోని పోర్బందర్ తీరంలో గత రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Vijayawada Floods: శాంతించిన బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరి పీల్చుకున్న బెజవాడ వాసులు, కృష్ణమ్మ ఉగ్రరూపానికి బెంబేలెత్తిన విజయవాడ
Hazarath Reddyభారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది.గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.
Telangana Rains: వీడియో ఇదిగో, దుంధుభి నదిలో చిక్కుకున్న 10 మంది చెంచులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ
Hazarath Reddyదుంధుభి నదిలో (Dindi Vagu) చిక్కుకున్న చెంచులు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు గత నెల 31న చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్ వద్ద దుంధుభి వాగులో వారు చిక్కుకుపోయారు
Donation for Flood Victims: ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాదితులకు ఆసరా.. ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షల చొప్పున సాయం
Rudraతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.
Donation for Flood Victims: తెలంగాణ ఉద్యోగుల దాతృత్వం.. వరద బాధితులకు సహాయంగా రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఉద్యోగులు
Rudraభారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం
Rudraతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.
Tall- Cancer Link: మీరు పొడగ్గా ఉంటారా..? అయితే మీకు క్యాన్సర్ ముప్పు పొంచిఉన్నట్లే.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే..!
Rudraపొడుగ్గా ఉండాలని, అలా ఉంటే మిగతా వారితో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తామని అందరూ అనుకుంటారు. పొట్టిగా ఉండేవారితో పోలిస్తే కాస్తంత పొడవు ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని నమ్ముతారు.
Road Accident: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
Rudraజనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి రహదారి మధ్యలో ఓ లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.
Floods At Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత.. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు
Rudraభారీ వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మెదక్ లోని ఏడు పాయల వనదుర్గ మాత మందిరం మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉంది.
UP Viral Video: ప్రియురాలిని కలిసేందుకు బురఖా ధరించి వెళ్ళిన ప్రియుడు.. అతని వాలకాన్ని గమనించిన స్థానికులు.. ఆ తర్వాత ఏమైంది?? యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో మీరూ చూడండి.
Rudraప్రేమ గుడ్డిది అంటారు. అయితే, ప్రజలను గుడ్డివాళ్లుగా చేసి తన ప్రియురాలిని మారువేషంలో కలవాలని ఓ ప్రియుడు భావించాడు. ఇంకేముంది? బురఖా ధరించి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.
Telangana Rain Update: తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rudraభారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలంగాణను రానున్న మరో ఐదు రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ తెలిపింది.
HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు?! చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే యోచనలో రాష్ట్ర సర్కారు
Rudraసీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) చర్యలతో రాత్రికి రాత్రి హీరో అయిపోయిన ఆ సంస్థకు కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
Sandip Ghosh Arrested: కోల్కతా ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్టు, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై అదుపులోకి తీసుకున్న సీబీఐ
Hazarath Reddyకోల్కతాలో సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh)ను సీబీఐ (CBI) సోమవారంనాడు అరెస్టు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో (RG Kar Hospital) ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది
Sheetal Devi's Bullseye Shot Video: కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్కు ఫిదా అయిన సెలబ్రిటీలు, ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్ అంటూ విషెస్
Vikas Mపారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్కు బార్సిలోనా ఫుట్బాల్ స్టార్ జౌలెస్ కుందె, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిదా అయ్యారు
Tata Curvv ICE Model: టాటా నుంచి విపణిలోకి కర్వ్ ఐసీఈ మోడల్, ప్రారంభ ధర రూ.9.99 లక్షలు, టాప్ మోడల్ ధర రూ.17.69 లక్షల వరకు..
Vikas Mదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్ ఐసీఈ మోడల్ను విపణిలోకి తీసుకువచ్చింది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కర్వ్ మోడల్ కార్ను రూ.9.99 లక్షల ప్రారంభ ధరకు మార్కెట్లో విడుదల చేసింది. ఈ శ్రేణిలో టాప్ మోడల్ ధర రూ.17.69లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్ 31 వరకు బుకింగ్ సదుపాయం ఉంది.
Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, SU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన మనీషా రాందాస్
Vikas MSU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మనీషా రాందాస్ పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ పతకాల పట్టికలో మరో పతకాన్ని జోడించింది. ఆమె తన కాంస్య పతక మ్యాచ్లో 21-12, 21-8తో ఆధిపత్యం చెలాయించడం ద్వారా 2024 పారిస్ పారాలింపిక్స్లో భారత్కు 10వ పతకాన్ని ఖాయం చేసింది.
Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్ ఈవెంట్లో రజత పతకం గెలుచుకున్న తులసిమతి మురుగేషన్
Vikas Mపారిస్ పారాలింపిక్స్ 2024లో సోమవారం, సెప్టెంబర్ 2న జరిగిన మహిళల సింగిల్స్ SU5 పారా-బ్యాడ్మింటన్ ఈవెంట్లో తులసిమతి మురుగేషన్ ఫైనల్లో చైనాకు చెందిన యాంగ్ క్యూ జియా చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెలుచుకుంది.
Emergency Movie Postponed: ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా, ఓ వర్గం మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందని ఆరోపణ, కంగనా రనౌత్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు
Vikas Mకంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా పడింది. వాయిదాకు కారణం ఏంటంటే.. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది.
Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్ ఫోన్లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Vikas Mప్రస్తుతం బాలీవుడ్లో కూడా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్లో పోస్ట్ పెట్టారు.