ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్‌ కారును లాంచ్‌ చేసేందుకు సన్నాహాలను చేస్తోంది. టాటా మోటార్స్‌ నుంచి రాబోయే కొత్త ఎలక్ట్రిక్‌ కారు మోడల్‌ టీజర్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో టీజ్‌ చేసింది. ఈ కారు ఏప్రిల్‌ 6 న లాంచ్‌ కానున్నట్లు సమాచారం. టాటా నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ, ఆల్ట్రోజ్‌ ఈవీలకు కొనసాగింపుగా కొత్త మోడల్‌ను టాటా మోటార్స్‌ లాంచ్‌ చేయనుంది. కాగా ఈ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)